top of page
స్టోరీలు


కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!
దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం టెలికాం, ఫిన్టెక్, ఈ కామర్స్ రంగాల్లోనూ అదే ధోరణి పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్లైన్స్ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియ

DV RAMANA


పెళ్లి తర్వాత మరింత స్పెషల్గా
‘‘నేను కష్టపడి పనిచేస్తాను.. ఆడిషన్ చేస్తాను.. ఆపై నన్ను ఒక పాత్ర వరిస్తుంది. నాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉండేది’’ అని తెలిపింది రకుల్ ప్రీత్సింగ్. కానీ కాస్టింగ్ ఏజెంట్లకు 100సార్లు కాల్ చేయాల్సి వచ్చేదని కూడా వెల్లడిరచింది. ప్రారంభ దశలో ముంబైకి వచ్చాక ఏమీ తెలియని అమాయకురాలిని. ఇప్పటికీ నేను కొంచెం అలానే ఉన్నానని అనుకుంటాను. పరిశ్రమ గురించి, ఇక్కడ అవకాశాల గురించి అస్సలు ఏమీ తెలీదు. ఎలా ఉండాలో మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేరు. నేను చాలా సింపుల్ గా ఆలోచించేదానిని... కానీ తద
Guest Writer


‘పెద్దల’తో టీడీపీకి చిక్కులే!
మన రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీట్లు వచ్చే జూన్లోగానీ ఖాళీ కావు. ఆ నెలలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండటంతో.. ఆలోగా ఆ నాలుగు సీట్లకు కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇప్పటినుంచే అధికార ఎన్డీయే కూటమిలో రాజ్యసభ పదవుల రేస్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి పార్లమ

DV RAMANA


హిమాలయాల కింద టైంబాంబు!
భూకంపాల హైరిస్క్ జోన్లో ఈ పర్వత ప్రాంతాలు అక్కడ భూమి కంపిస్తే చుట్టుపక్కలంతా ప్రళయమే దేశంలో 61 శాతం ప్రాంతం ప్రమాదకర జోన్లోనే తెలంగాణ మొత్తం సేఫ్.. ఏపీలో సగం సగం తాజా సిస్మిక్ మ్యాప్ ప్రకారం పెరిగిన ముప్పు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్కు పెట్టని కోటలుగా భావిస్తుంటాం. ప్రకృతిపరంగా, ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచు ఖండం ఇకమీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోగా కొత్త ప

DV RAMANA


బీజేపీ ‘మిషన్ బెంగాల్’
‘మా నెక్ట్స్ టార్గెట్ పశ్చిమబెంగాల్’.. బీహార్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ సారధులు నరేంద్ర మోదీ, అమిత్షా చేసిన ప్రకటన ఇది. అంటే బెంగాల్పై దండయాత్రకు ఎన్డీయే కూటమిని ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఆ రాష్ట్రంలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కమల దళపతులు చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బహిరంగ సవాల్ విసరడమే. కమ్యూనిస్టు

DV RAMANA


బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!
వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం సృజన్ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు లోకేష్ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి పత్తిపాటి సృజన్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్ కుటుంబీకు
Prasad Satyam


‘ఆదర్శ కుటుంబం’.. ఏకే 47 ట్విస్ట్!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సిని
Guest Writer


విశాఖ స్టేషన్కు అభివృద్ధి అమృతం
రూపురేఖలు మారిపోనున్న రైల్వేస్టేషన్ అమృత్భారత్ పథకం కింద రూ.466 కోట్లు అదనంగా ఆరు ప్లాట్ఫారాల నిర్మాణం ఎయిర్పోర్టుల స్థాయిలో ఆధునిక సౌకర్యాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్(విశాఖ) రైల

DV RAMANA


ఇండి ‘గోల’ వెనుక ఇంత కుట్రా!
సరిగ్గా పుతిన్ పర్యటన సమయంలోనే గందరగోళం గతంలోనూ ఇవే చేదు అనుభవాలు ప్రభుత్వాన్నే ఖాతరు చేయని విమానయాన సంస్థ అంతర్జాతీయ రాజకీయాలే దాని చేష్టలకు మూలం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) డాట్ నెంబర్ 1.. డిసెంబర్ 6- 2021.. పుతిన్ భారత్కు ఇలా వచ్చి వెళ్లారో లేదో.. డిసెంబర్ 8న.. అంటే సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరో 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన ఎంఐ 17వి-5 హెలికాప్టర్ రష్యాది. వాతావరణ ప్రతికూలత.. హెలికాప్టర్
Prasad Satyam


‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు చరణ్ పెద్ది మూవీని కంప్లీట్ చేస్తుండగా.. ఇటు నాని ప్యారడైజ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. రెండిరటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన పెద్దిని రిలీజ్ చేయనున
Guest Writer


ఉచితాలకు అడ్డుకట్ట వేయాల్సిందే
అప్పు చేసి పప్పుకూడు తినకూడదంటారు. దాన్ని పరిపాలన పరిభాషలో చెప్పాలంటే.. అప్పులు చేసి ఉచిత పథకాలు అమలు చేయకూడదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. అంతకంటే ముందు రాజకీయ ప్రయోజనార్థం ఉచిత హామీల వర్షం కురిపించకూడదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది. ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. అనుత్పాదకమైన ఉచిత పథకాల కోసం ఖజానాను గుల్ల చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల అర్థిక వ్యవస్థ చితికిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయినా పార్టీలు, వాటి చేతిలో ఉన

DV RAMANA


సోంపేటలో భారీ చోరీ
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం (సత్యంన్యూస్, సోంపేట) సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్
Prasad Satyam


డీఎం చేతివాటం.. రైతుకు చేటుకాలం!
లంచాలు మరిగి అన్నదాతకు అన్యాయం డబ్బులు ఇవ్వని మిల్లర్లకు తక్కువ కోటా గోనెసంచుల డబ్బులు నేరుగా మిల్లర్ల ఖాతాల్లోకి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ విఫలం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రైతు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వారికి అండగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ మిల్లర్లతో కుమ్మక్కై తిరిగి రైతునే దోపిడీ చేస్తోంది. ఈ వ్యవహారంపై ‘చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా’ శీర్షికతో ఈ నెల ఆరో తేదీన ‘సత్యం’ ఒక కథనం కూడా ప్రచ

BAGADI NARAYANARAO


గుండెకు రక్ష.. స్టెమీ చికిత్స!
ఈ విధానం ద్వారా చాలావరకు మరణాలకు చెక్ గోల్డెన్ అవర్ పరిరక్షకురాలిగా పేర్కొంటున్న వైద్యవర్గాలు ఇప్పటివరకు రాష్ట్రంలో 3027 ‘పోటు’ బాధితులకు రక్షణ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఇంజక్షన్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) దాదాపు నాలుగేళ్ల క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయారు. నిండా పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడు మైదానంలో క్రికెట్ ఆడి.. ఇంటికి బయల్దేరుతుండగా నిలువునా కూలి ప్రాణాలు కోల్పోయాడు. మరొకాయన

DV RAMANA


టీడీపీ నెత్తిన ఇండిగో బండ!
గత కొద్దిరోజులుగా ఇండిగో విమాన సంస్థ కారణంగా తలెత్తిన సంక్షోభం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) రూల్స్ను ఇండిగో సంస్థ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, పైలట్లు వంటి సిబ్బంది నియామకాలను కొన్నాళ్లుగా చేపట్టకపోవడం వల్ల ఆ సంస్థ సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లి భారతీయ విమానయాన రంగం కకావికలమైంది. దీనికి కారణంగా ఈ రంగంలో కొన్నేళ్లుగా ఇండిగో, ఎయిర్ ఇండియా.. ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యం కొనసాగుతుండటమ

DV RAMANA


వెండితెర వెనుక ‘వడ్డీల’ వలయం
సినిమా ఇండస్ట్రీలో బయటకు కనిపించే రంగుల ప్రపంచం వేరు, లోపల జరిగే ఫైనాన్షియల్ యుద్ధం వేరు. ప్రేక్షకులు సినిమా రిలీజ్ అయ్యాక హిట్టా, ఫ్లాపా అని మాట్లాడుకుంటారు. కానీ అసలు సినిమా రిలీజ్ అవ్వడమే ఒక పెద్ద గెలుపుగా మారిన భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. ఇటీవల ఒక భారీ సినిమా పాత బాకీల గొడవ వల్ల వాయిదా పడటం అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఆ ఒక్క సినిమా సమస్య కాదు, ఇది టాలీవుడ్ మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఒక క్యాన్సర్ లా
Guest Writer


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO


ఆ తిరుగుబాటు మంచిదే!
సైనిక సాయం కోసమో.. ఆర్థిక సాయం కోసమో నేడు ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాలాంటి అగ్రదేశాల ముందు మోకరిల్లుతున్నాయి. వారు పెట్టే షరతులన్నింటికీ ‘జీ హుజూర్’ అంటూ తమ దేశాలను వారి సైనిక స్థావరాలుగా, ఖనిజ వనరుల దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. కానీ ఒక చిన్న దేశం ఈ తరహా దేశాలకు కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది. అగ్రదేశాలమంటూ మిడిసిపడేవారికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. సాయం చేస్తామని ముందుకొచ్చిన సౌదీ అరేబియాను తృణీకరించిన ఆ చిన్నదేశం పేరు బుర్కినాఫాసో. ‘మీ దేశంలో మా నిధుల

DV RAMANA


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ
Prasad Satyam


సంక్రాంతి బడ్జెట్: రూ.15 వేలు జేబులో ఉన్నాయా?
తమ నెలవారీ బడ్జెట్ లో సినిమాలకూ చోటు ఇవ్వడం తెలుగువాళ్లకు అలవాటు. వారం వారం ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. నెలకోసారి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లాల్సిందే. పండగ వస్తే, సినిమా బడ్జెట్ కాస్త పెరుగుతుంది. సంక్రాంతి వస్తే మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. సినిమా ప్రేమికులకు ఈసారి బడ్జెట్ తడిసిమోపెడు కాబోతోంది. ప్రతీసారి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి కనిపించడం మామూలే. కనీసం నాలుగు సినిమాలైనా పలకరిస్తాయి. అందులో స్టార్
Guest Writer


కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున

BAGADI NARAYANARAO


ఊరిస్తున్న విరాట్ హ్యాట్రిక్.. భారత్ మ్యాజిక్!
విశాఖను ఆవహించిన క్రికెట్ ఫీవర్ కోహ్లి మరో రికార్డు గురించే అంతటా చర్చ ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్కు వన్డే సిరీస్ హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వరుసగా మూడో సెంచరీ చేసి విరాట్ కోహ్లి మరో హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తాడా?.. మూడో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సౌత్ ఆఫ్రికాపై భారత్ సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుందా??.. ఈ రెండు ఫీట్లకు విశాఖ వేదిక కానుందా??? భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ కారణంగానే వి

DV RAMANA


కుల వ్యాఖ్యలతో ఐపీఎస్ దుమారం!
కులాల ప్రస్తావన కూడదని.. దాని వల్ల నిమ్న కులాలను కించపర్చినట్లు అవుతుందన్న వాదనలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో వార్తాపత్రికలు తాము ప్రచురించే వార్తల్లో కులాల ప్రస్తావన లేకుండా ఒక సామాజికవర్గం అని మాత్రమే రాయాలని స్వీయ లక్ష్మణరేఖ గీసుకున్నాయి. ఆఫ్కోర్సు.. నేడు ఆ లక్ష్మణరేఖను అవి చెరిపేసుకున్నాయనుకోండి! మరోవైపు రాజకీయ, సామాజిక, పరిపాలన వ్యవహారాల్లోనూ కుల ప్రస్తావన కామన్ అయిపోయింది. నిమ్న కులాలవారు సైతం తమ కులాన్నే బహిరంగంగా, గర్వంగా

DV RAMANA


‘అఖండ’ను దెబ్బకొట్టిన ఈరోస్!
దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ`2’ రిలీజ్ వాయిదా పడిరది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడిరది. బోయపాటి శ్రీను రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల
Guest Writer


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్

BAGADI NARAYANARAO


ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!
( సత్యంన్యూస్, శ్రీకాకుళం ) మంచి చేశాడని కాటన్ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊ
Prasad Satyam


టికెట్ ధరల పెంపుతో ‘బ్లాక్ మార్కెట్’ లీగలైజ్ అయ్యిందా?
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రంలో భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, ఈ జీవో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవోను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 4న రాత్రి ప్రదర్శించబడే ప్రత్యేక ప్రీమియర్
Guest Writer


అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి సవాళ్లు!
అభివృద్ధి, ఆధిపత్యం ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని కాపాడుకోగలిగేవారి చెంతనే అవి ఉంటాయి. లేకపోతే కొత్తనీరొచ్చి పాత నీటిని తరిమేసినట్లు, ఆదరించేవారిని వెతుక్కుంటూ వలసపోయినట్లు ఇప్పుడు అగ్రదేశంగా భాసిల్లుతున్న అమెరికా నుంచే మేథో వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పకతప్పదు. నిన్నటి వరకు అమెరికా వైపు చూసినవారే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పడు ఐరోపా దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే.. ఆ దేశాల ప్రగతిని, విజ్ఞానాన్ని

DV RAMANA


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన

NVS PRASAD


అడవిలో అన్న.. ఇక పాత నినాదం!
అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా? ఐదు దశాబ్దాలకు పైగా భారత అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన ‘ఎర్ర’ సామ్రాజ్యం కూలిపోయిందా? కేంద్ర హోంశాఖ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన ‘‘చివరి దశ’’లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం, నేడు గణనీయంగా తగ్గి కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ చత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాల్ల
SATYAM DAILY
రాజకీయాలు


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ


మిథున్ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
లోక్సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్రెడ్డి ఆరోపణలు అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్నాయుడు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు క


బీహార్లో ఓట్ల తొండాట!
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ


రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్ఫ్లాప్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ


ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
మాస్ బేస్లోకి ధర్మాన కేడర్కు కళ్లు తెరిపించిన శంకర్ అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం చాపకింద నీరులా పేరాడ వ్యూహం చావో రేవో తేల్చుకోనున్న పిరియా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో


వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్


గ్రూపులు కడితే ఒప్పుకోను
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్ (సత్యంన్యూస్,శ్రీకాకుళం) పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ


తల లేని మొండెం..!
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక


ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో! రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు


ఇద్దరి రాజకీయ దురద.. నాగబాబు పాలిట బురద!
జనసేన జిల్లా అధ్యక్షుడికి తెలియకుండానే పర్యటన స్థానిక ఎమ్మెల్యే పరోక్షంలో కాంప్లెక్స్ సమస్యపై హామీలు కొందరి రాజకీయ వ్యూహాల్లో ఇరుక్కున పవన్ సోదరుడు ఒక సాధారణ ఎమ్మెల్సీకి ప్రోటోకాల్ మర్యాదలు ఎందుకో? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘అంతా నా ఇష్టం.. ఎడాపెడా చెలరేగినా.. అడిగేదెవడ్రా నా ఇష్టం’.. అంటూ అదేదో తన సినిమాలోనే పాడుకున్న కొణిదెల నాగబాబు ప్రజాప్రతినిధిగా కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. పవన్కల్యాణ్ సోదరుడిగా జనసేన కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో జర


మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం
పీపీపీ విధానాన్ని అడ్డుకుని తీరతాం ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచుతాం కూటమి సర్కార్కు మాజీ మంత్రి ధర్మాన హెచ్చరిక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవి


జగన్ను అలా వదిలేయడం బెటర్..!
సమగ్ర కథనం కామెంట్ సెక్షన్లో.. జగన్ను అలా వదిలేయడం బెటర్..! ఏ పార్టీ నిర్బంధించినా వారికే నష్టం జనంతో విడదీయడం కష్టం కూటమి ఎంత...
క్రీడలు
ప్రాంతీయం


విశాఖ స్టేషన్కు అభివృద్ధి అమృతం
రూపురేఖలు మారిపోనున్న రైల్వేస్టేషన్ అమృత్భారత్ పథకం కింద రూ.466 కోట్లు అదనంగా ఆరు ప్లాట్ఫారాల నిర్మాణం ఎయిర్పోర్టుల స్థాయిలో ఆధునిక సౌకర్యాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్(విశాఖ) రైల


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన


ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని `వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశ


పలాసలో భూ ఆక్రమణలపై పవన్కు ఫిర్యాదు
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో పదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హుద్ హుద్ తుపాన్ బాధితుల ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రతినిధులను కలిసి ఆక్రమణలపై వివరించి ఫిర్యాదు అందించారు. హుద్హుద్ బాధితుల కోసం ప్ర


పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్పేషెంట్లు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయ్ జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గుల
సంపాదకీయం


‘పెద్దల’తో టీడీపీకి చిక్కులే!
మన రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీట్లు వచ్చే జూన్లోగానీ ఖాళీ కావు. ఆ నెలలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండటంతో.. ఆలోగా ఆ నాలుగు సీట్లకు కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇప్పటినుంచే అధికార ఎన్డీయే కూటమిలో రాజ్యసభ పదవుల రేస్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి పార్లమ

DV RAMANA
4 hours ago2 min read


బీజేపీ ‘మిషన్ బెంగాల్’
‘మా నెక్ట్స్ టార్గెట్ పశ్చిమబెంగాల్’.. బీహార్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ సారధులు నరేంద్ర మోదీ, అమిత్షా చేసిన ప్రకటన ఇది. అంటే బెంగాల్పై దండయాత్రకు ఎన్డీయే కూటమిని ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఆ రాష్ట్రంలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కమల దళపతులు చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బహిరంగ సవాల్ విసరడమే. కమ్యూనిస్టు

DV RAMANA
1 day ago2 min read


ఉచితాలకు అడ్డుకట్ట వేయాల్సిందే
అప్పు చేసి పప్పుకూడు తినకూడదంటారు. దాన్ని పరిపాలన పరిభాషలో చెప్పాలంటే.. అప్పులు చేసి ఉచిత పథకాలు అమలు చేయకూడదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. అంతకంటే ముందు రాజకీయ ప్రయోజనార్థం ఉచిత హామీల వర్షం కురిపించకూడదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది. ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. అనుత్పాదకమైన ఉచిత పథకాల కోసం ఖజానాను గుల్ల చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల అర్థిక వ్యవస్థ చితికిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయినా పార్టీలు, వాటి చేతిలో ఉన

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!
వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం సృజన్ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు లోకేష్ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి పత్తిపాటి సృజన్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్ కుటుంబీకు
Prasad Satyam
1 day ago3 min read


సోంపేటలో భారీ చోరీ
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం (సత్యంన్యూస్, సోంపేట) సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్
Prasad Satyam
3 days ago2 min read


గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్నాటకవాసి
పాత నేరస్తుడుగా గుర్తించిన పోలీసులు (సత్యంన్యూస్, నరసన్నపేట) 20 కిలోల గంజాయిని తరలిస్తూ కర్ణాటకలోని మైసూర్ జిల్లా మండి మొహల్లాకు చెందిన పాత నేరస్తుడు షేక్ రియాజ్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించారు. నిందితుడు చెడు వ్యసనాలకు లోనై కుటుంబాన్ని విడిచి ఉడిపి ప్రాంతానికి వెళ్లి అక్కడ ముత్తాప అనే వ్
SATYAM DAILY
Nov 251 min read
ప్రత్యేక కథనాలు


కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!
దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం టెలికాం, ఫిన్టెక్, ఈ కామర్స్ రంగాల్లోనూ అదే ధోరణి పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్లైన్స్ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియ

DV RAMANA
3 hours ago


హిమాలయాల కింద టైంబాంబు!
భూకంపాల హైరిస్క్ జోన్లో ఈ పర్వత ప్రాంతాలు అక్కడ భూమి కంపిస్తే చుట్టుపక్కలంతా ప్రళయమే దేశంలో 61 శాతం ప్రాంతం ప్రమాదకర జోన్లోనే తెలంగాణ మొత్తం సేఫ్.. ఏపీలో సగం సగం తాజా సిస్మిక్ మ్యాప్ ప్రకారం పెరిగిన ముప్పు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్కు పెట్టని కోటలుగా భావిస్తుంటాం. ప్రకృతిపరంగా, ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచు ఖండం ఇకమీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోగా కొత్త ప

DV RAMANA
1 day ago


ఇండి ‘గోల’ వెనుక ఇంత కుట్రా!
సరిగ్గా పుతిన్ పర్యటన సమయంలోనే గందరగోళం గతంలోనూ ఇవే చేదు అనుభవాలు ప్రభుత్వాన్నే ఖాతరు చేయని విమానయాన సంస్థ అంతర్జాతీయ రాజకీయాలే దాని చేష్టలకు మూలం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) డాట్ నెంబర్ 1.. డిసెంబర్ 6- 2021.. పుతిన్ భారత్కు ఇలా వచ్చి వెళ్లారో లేదో.. డిసెంబర్ 8న.. అంటే సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరో 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన ఎంఐ 17వి-5 హెలికాప్టర్ రష్యాది. వాతావరణ ప్రతికూలత.. హెలికాప్టర్
Prasad Satyam
2 days ago
వినోదం


పెళ్లి తర్వాత మరింత స్పెషల్గా
‘‘నేను కష్టపడి పనిచేస్తాను.. ఆడిషన్ చేస్తాను.. ఆపై నన్ను ఒక పాత్ర వరిస్తుంది. నాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉండేది’’ అని తెలిపింది రకుల్ ప్రీత్సింగ్. కానీ కాస్టింగ్ ఏజెంట్లకు 100సార్లు కాల్ చేయాల్సి వచ్చేదని కూడా వెల్లడిరచింది. ప్రారంభ దశలో ముంబైకి వచ్చాక ఏమీ తెలియని అమాయకురాలిని. ఇప్పటికీ నేను కొంచెం అలానే ఉన్నానని అనుకుంటాను. పరిశ్రమ గురించి, ఇక్కడ అవకాశాల గురించి అస్సలు ఏమీ తెలీదు. ఎలా ఉండాలో మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేరు. నేను చాలా సింపుల్ గా ఆలోచించేదానిని... కానీ తద


‘ఆదర్శ కుటుంబం’.. ఏకే 47 ట్విస్ట్!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సిని


‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు చరణ్ పెద్ది మూవీని కంప్లీట్ చేస్తుండగా.. ఇటు నాని ప్యారడైజ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. రెండిరటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన పెద్దిని రిలీజ్ చేయనున
bottom of page

























