top of page
స్టోరీలు


ఇంతకు మించి అంటే కష్టం గురూ..!
పాస్లకు పిల్లలు పుట్టాయి చుక్కలు చూసిన వీవీఐపీలు, వీఐపీలు వచ్చిన జనానికి సిక్కోలు రోడ్లు సరిపోలేదు అరసవల్లిని ముంచెత్తిన భక్తజన సునామీ సామాన్యుల క్యూలైన్ భక్తుల్లో సంతప్తి అందరికీ భాగస్వామ్యం కల్పించి ఉంటే మరింత సక్సెస్ పోలీసులకు రెస్ట్లెస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ నువ్వు వీఐపీవి కావు.. ఏ కోణంలో చూసుకున్నా ఆ హÃదాకు సరితూగవు.. కానీ నీ చేతికి వీవీఐపీ పాస్ వచ్చిందంటే ఏమనుకోవాలి? ఎంతమందికి ఇలా వచ్చి ఉండాలి?? అలాంటప్ప్పుడు అరగంటలో సూర్యనారాయణస్వామి దర్శనమైపోతుందని ఎలా అనుకుం

NVS PRASAD


ఉత్తరాంధ్రకు దక్కిన ఘనమైన అవకాశం
వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసిన బొత్స పార్టీలో పెరిగిన ప్రాధాన్యతకు సంకేతం (సత్యంన్యూస్, అమరావతి) సాధారణంగా పద్మశ్రీలు, పద్మభూషణ్లు వరించినవారు రైళ్లలో ఉచిత ప్రయాణం లభిస్తుందనే ఆశతో దాన్ని అందుకోరు.. పోయినప్ప్పుడు కూడా వంటిపై జాతీయ పతాకాన్నుంచి పోలీసు వందనంతో సాగనంపుతారనే ఒక గౌరవం కోసం చూస్తుంటారు. ఆగస్టు 15న జెండా ఎగరేయడం, జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వంటివి ఇటువంటి గౌరవాలే. దేశవ్యాప్తంగా జరిగే గణతంత్ర దినోత్సవాన్ని అందరిలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలు

BAGADI NARAYANARAO


చీకటిలో.. కొన్ని థ్రిల్స్ కోసం
బాలీవుడ్లో పేరున్న సినిమాలు- వెబ్ సిరీస్లు చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ.. పెళ్లి తర్వాత కొంత కాలం నటనకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ‘చీకటిలో’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి పునరామగనం చేసింది. ఇది అమేజాన్ ప్రైమ్ కోసం శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన చిత్రం. ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ్ళ) ఒక టీవీ ఛానెల్లో క్రైమ్ ప్రోగాం నడిపే యాంకర్. కానీ తన అభిరు
Guest Writer


ఖర్చులకు అతీతం.. మన గణతంత్రం
జనవరి 26.. ఇది మన దేశానికి అతిముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం లభించినా.. మనకు రాష్ట్రపతి లేరు. దేశాన్ని నడిపేందుకు సొంత రాజ్యాంగమూ లేదు. పండిట్ నెహ్రూ నేతత్వంలో మంత్రిమండలి ఏర్పడినా బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్బ్యాటన్ గవర్నర్ జనరల్గా ఆధిపత్యం వహిస్తూ బ్రిటీష్ రాచరిక పాలనకు భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మన సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, బ్రిటీష్ ప్రమేయం ఏమాత్రం లేని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరో రెండున్నరేళ్ల

DV RAMANA


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ
SATYAM DAILY


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ

NVS PRASAD


రూట్ మార్చుకుంటున్న తెలుగమ్మాయిలు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. కానీ నటనలో టాలెంట్ ఉంటే.. అది నిరూపించుకోగలిగితే కచ్చితంగా తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తారు అని వైష్ణవి చైతన్య, శివాని నాగారం లాంటి హీరోయిన్స్ ఎంతోమంది నిరూపించారు. ముఖ్యంగా వీరు తెలుగమ్మాయిలే కానీ తమ నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు కూడా. అయితే మరి కొంతమంది హీ
Guest Writer


క్రికెట్ టోర్నీల్లో దేశాల నిష్క్రమణ కొత్త కాదు!
టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి అందాల్సిన సుమారు 350 కోట్ల టాకాల(బంగ్లా రూపాయలు)ను స్థూలంగా ఆ దేశ క్రికెట్ బోర్డు కోల్పోతుంది. రాజకీయ కారణాలతో శాంతిభద్రతల ముసుగులో బంగ్లా తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రపంచ స్థాయి పోటీల నుంచి ఒక దేశం తప్పుకోవడం అరుదైనదే అయినా కొత్తది మాత్రం కాదు. గతంలో కూడా మిగతా క్రీడల సంగతెలా ఉన్నా క్రికెట్కు సంబంధించి గతంలో జరిగిన అత్యున్నత ట

DV RAMANA


పాపం.. మన రూపాయి!
అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ భీకరంగా వాయిస్తున్న సుంకాలు అనే ట్రెంపెట్ మోతలు.. దేశాలను స్వాధీనం చేసుకుంటామనే బాజాల వాయింపుల రీసౌండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిధ్వనిస్తోంది. గూబలు గుయ్యిమనేలా చేస్తోంది. అనేక దేశాల స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడుదిడుకులకు గురవుతున్నాయి. మన దేశ స్టాక్ మార్కెట్లు సైతం ట్రంప్ ప్రభావంతో నేలచూపులు చూస్తున్నాయి. గురువారం దేశీయ స్టాక్ సూచీలు కొద్దిగా కోలుకున్నా.. అంతకుముందు నాలుగు రోజుల నుంచీ కిందికి జారిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రిటైల్ మదుపరులు(ఇన్

DV RAMANA


సంక్రాంతి సీజన్.. సక్సెస్లోనే డ్యామేజ్ జరిగిందా?
సంక్రాంతి.. టాలీవుడ్ కు అతిపెద్ద మూవీ సీజన్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కచ్చితంగా ఆ టైమ్ లో ఆడియన్స్ ఫ్యామిలీలతో థియేటర్స్కు తరలివస్తారు. దాదాపు అన్ని సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటారు. అయితే ఈసారి ఐదు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజా సాబ్తో సంక్రాంతి సందడి మొదలు కాగా.. ఆ తర్వాత వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. అయితే ఐదింటిలో
Guest Writer


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ
Prasad Satyam


ఆ ఒక్కటీ అడక్కు!
రథసప్తమి దర్శనభాగ్యం కోసం భక్తుల పాట్లు మొరాయిస్తున్న ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్లు ఒకటి అసలు తెరుచుకోదు.. ఇంకోటి మందగమనం సాం స్కృతిక కార్యక్రమాల పాస్లదీ అదే తీరు అంగరంగవైభోగంగా ప్రదర్శనలు (సత్యం న్యూస్, శ్రీకాకుళం) ‘అన్నీ ఉన్నాయి.. ఆ ఒక్కటి తప్ప’.. అన్నట్లుంది రథసప్తమి వేడుకల సన్నాహాల తీరు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించి వైభవంగా నిర్వహిస్తున్నారు. గతసారి మూడు రోజులు జరపగా.. ఈసారి వారం రోజుల

BAGADI NARAYANARAO


మందుబాబులకు మద్దెల దరువు!
బాటిల్పై రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం దానికి పోటీగా మరో పది పెంచిన షాపులవారు ఇదేమిటని అడిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/శ్రీకాకుళం) నువ్వు ఒకటేస్తే.. నేను రెండేస్తా.. అన్నట్లుంది మద్యం ధరల తీరు. మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తుంటే.. అదే మద్యం వ్యాపారంతో అధిక లాభాలు దండుకుంటూ వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడుతున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవాలంటే

BAGADI NARAYANARAO


జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ హీరోలకు ముందస్తు హెచ్చరిక?
దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నారు. అలాంటి ఈయన నుంచి వస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో భాగంగానే అభిమానులను సర్ప్రైజ్
Guest Writer


పసిడి దూకుడు.. ఆగదిప్పుడు!
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధర పరుగులు పెడుతోంది. బుధవారం ఒకేరోజు ఏకంగా రూ. 10వేలు పెరగడం ఆల్ టైం రికార్డ్. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,821కి ఎగబాకింది. మరోవైపు వెండి ధర కూడా పసిడితో పోటీ పడుతూ కేజీ రూ. 3,28,329 పలుకుతోంది. ఈ ధరల పరుగు పోటీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్రేడ్ వార్ కారణమంటున్నారు. ఇప్పుడు తాజాగా యూరప్ దేశాలపైనా సుంకాలు(టారిఫ్లు) విధిస్తామని బెదిరిస్తుండటంతో కొన్నాళ్లుగా పెరుగుతున్న పసిడి ధరలు మరింత వేగం పుంజుకున

DV RAMANA


కొత్త పాస్పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా

BAGADI NARAYANARAO


అవునా.. అయితే మరోసారి హిందువుగా మారిపో!
చీల్చిచెండాడుతున్న తమళ మీడియా మెగాస్టార్ కంటే గొప్పవాడా? తప్పులు , ఫ్లాపులు కప్పిపుచ్చుకోడానికే మతప్రస్తావన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) భారతీయ సంగీత చరిత్రలో మహమ్మద్ రఫీ, నౌషాద్, బిస్మిల్లా ఖాన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు మతానికి అతీతంగా పూజించబడ్డారు. చివరికి పాకిస్థాన్ నుంచి వచ్చిన నాజియా హసన్ను కూడా ఇక్కడి ప్రజలు తలమీద పెట్టుకున్నారు. అద్నాన్ సమీని గుండెల్లో పెట్టుకుని భారత పౌరసత్వం ఇచ్చేలా ప్రోత్సహించారు. ఇన్ని గొప్ప ఉదాహరణలు ఉన్న దేశంలో, రెహమాన్ తనకు అవకాశాలు తగ

NVS PRASAD


ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్ తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్

BAGADI NARAYANARAO


‘ఆన్లైన’ రేటింగ్ మాయ!
ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం.. మనం విహరిస్తున్నది ఆన్లైన్ లోకం. ఇంటర్నెట్ పుణ్యాన అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకోగలుగుతున్నాం. కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే చాలా పనులు చేసుకోగలుగుతున్నాం. ఏది కావాలన్నా మన కాళ్ల దగ్గరికే రప్పించుకుంటున్నాం. ఆహారం, ప్రయాణ టికెట్లు, పచారీ సామాన్లను ఇంటికే రప్పించుకుంటున్న మనం.. చివరికి నెలవారీ కట్టాల్సిన కరెంటు, ఫోన్ బిల్లులు, పాలసీల ఈఎంఐలను ఆయా కార్యాలయాలకు వెళ్లకుండానే, క్యూలైన్లలో పడిగాపులు పడకుండానే నిమిషాల్లో చెల్లించేయగలుగుతున్నాం

DV RAMANA


సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాల
Prasad Satyam


మందులోళ్లు.. మహా మాయగాళ్లు!
మందుల పేరుతో విషం అమ్ముతున్న సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఓఆ ర్ ఎస్లు, సూపర్ మిల్క్ పేరుతో మార్కెట్ దోపిడీ ఔషధ నియంత్రణ తనిఖీలు నామమాత్రం.. చర్యలు పూజ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) గత ఏడాది మధ్యప్రదేశ్లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు 20 మంది చిన్నారులను బలి తీసుకుంది. తాజాగా ఆల్మాంట్ కిడ్స్ సిరప్లో విషపూరిత రసాయనం ఉందని తేలడంతో ఆ ఔషధానికి చెందిన ఒక బ్యాచ్ మొత్తాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రూట్ జ

DV RAMANA


నారీ నారీ నడుమ మురారి.. వినోదాల వల్లరి
ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా.. నారీ నారీ నడుమ మురారి. పండక్కి గట్టి పోటీ ఉన్నా సరే.. చాలా కాన్పిడెంటుగా ఈ సినిమాను పోటీలో నిలిపింది చిత్ర బృందం. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం.. సంక్రాంతికి ఇంతకుముందు వచ్చిన శర్వానంద్ సినిమాలు ఎక్స్ ప్రెస్ రాజా.. శతమానం భవతి ఘనవిజయాలు సాధించడం.. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి బాలయ్య హిట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. అంచనాలను అందుకుందా? శర్వాకు కోరుక
Guest Writer


నబిన్ ముంగిట పెద్ద సవాళ్లు
పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్న ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న భారతీయ జనతాపార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నేతను ఎన్నుకోవడమే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. అగ్ర నాయకత్వంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీలో భారీ మార్పులకు ఇది ఆరంభమని బీజేపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ను అనూహ్యంగా తెరపై

DV RAMANA


కళ మీద కాండ్రిస్తున్నావ్.. ఏంది రెహమాన్?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ.ఆర్. రెహమాన్ 1989లో ఇస్లాం స్వీకరించే ముందు ఆయన పేరు దిలీప్. 1992లో మణిరత్నం రోజా సినిమా సంగీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, బీఏఎఫ్టీఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 18 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్. ఈ దేశం నుంచి ఇన్ని తీసుకున్న మ్యూజిక్

NVS PRASAD


ఇదిగో ఇవే ఆ సంబరాలు!
ప్రారంభమైన హెలికాఫ్టర్ రైడ్ 24న ఎసఎస్ తమన్ మ్యూజికల్ నైట్ ప్రతీరోజు సురభి నాటకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది ఆదిత్యుని రథసప్తమి వేడుÅ£లను సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ మరణంతో విషాదం నెలకొంది. దీంతో వేడుకల నిర్వహణపై క

BAGADI NARAYANARAO


ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కాశ్యపాత్మజమ్ శ్వేత పద్మధరం దేవమ్ తం సూర్యం ప్రణమామ్యహమ్ సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అ

DV RAMANA


అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి షో
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి.. కొంత విరామం తర్వాత అనగనగా ఒక రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: గోదావరి ప్రాంతానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు జమీందారు కుటుంబ వారసుడే కానీ.. ఆస్తులన్నీ కరిగిపోవడంతో సామాన్యుడిలాగే జీవిస్తుంటాడు. తాను దర్జాగా బతకాలంటే బాగా డబ్బున్న అమ్మ
Guest Writer


శివసేన శకం అంతరిస్తోందా?
ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకుని అధికారం అందుకోవచ్చు. కానీ కొన్ని ఎన్నికలు మాత్రం పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నిÅ£లు ఒక పార్టీని అటువంటి దుస్థితిలోకే నెట్టేశాయి. మిగతా నగరపాలక సంస్థల సంగతెలా ఉన్నా మన దేశ ఆర్థిక రాజధానిగా, మహారాష్ట్రకు గుండెకాయలా విలసిల్లుతున్న ముంబై మహానగరం తనను రెండున్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా ఏలిన ఒక

DV RAMANA


గుండ వారసులొస్తే స్వచ్ఛందంగా తప్ప్పుకుంటా!
ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరుగుతా అవసరమైతే ఆఫీసులో టీకప్ప్పులందించుకుంటాను అప్పలసూర్యనారాయణ సంతాపసభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దివంగత అప్పలసూర్యనారాయణ కుటుంబం నుంచి ఆయన తనయులు రాజకీయ వారసులుగా వస్తానంటే, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించాలని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అప్పలసూర్యనారాయణ మతికి నివాళిగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

NVS PRASAD


కుక్కకాటుకు ‘సుప్రీం’ చెప్పుదెబ్బ!
వీధికుక్కల విషయంలో మరోసారి సుప్రీంకోర్టు కొరడా రaుళింపించడం ప్రభుత్వాలకు, సోకాల్డ్ జంతు ప్రేమికులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. దీనిపై గతంలోనే తాము ఇచ్చిన డైరెక్షన్స్ను ఆయా వర్గాలు పట్టించుకోకపోడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. కుక్కలవే ప్రాణాలా? మనుషులవి ప్రాణాలు కావా?? అని నిలదీసింది. వీధికుక్కలు పాదచారులు, పిల్లలపై పడి కండలు పీకేస్తూ మరణాలకు కారణమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా కుక్కలపై సానుభూతి చూపించాలా అని నిలదీసింది. తనకుమాలి

DV RAMANA
రాజకీయాలు


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక


సీతారాం నా బావ.. మా అనుబంధం విడదీయలేనిది!
నా మాటల్లో స్వార్థం లేదు పార్టీ విజయమే నా లక్ష్యం వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ (సత్యంన్యూస్, నరసన్నపేట) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాపతిగా ఆ పదవికి వన్నె తెచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీతారాంను ఆప్యాయంగా బావ అని పిలుచుకుంటానని, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా అవినాభావ స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ్మినేని అంటే తనకెంతో గౌరవమని, అటువంటి వ్యక్తిని తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని స్పష్టం చేశారు. టెక్క


దాసన్న మాట..కాళింగుల్లో మంట!
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మా


జనసేన జెండా ఎక్కడ సార్..?
వాజ్పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్


కుదిరిన సమీకరణం.. రమేష్కే కిరీటం!
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారు
క్రీడలు


Nov 4, 2025


Sep 26, 2025
ప్రాంతీయం


మందుబాబులకు మద్దెల దరువు!
బాటిల్పై రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం దానికి పోటీగా మరో పది పెంచిన షాపులవారు ఇదేమిటని అడిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/శ్రీకాకుళం) నువ్వు ఒకటేస్తే.. నేను రెండేస్తా.. అన్నట్లుంది మద్యం ధరల తీరు. మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తుంటే.. అదే మద్యం వ్యాపారంతో అధిక లాభాలు దండుకుంటూ వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడుతున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవాలంటే


కొత్త పాస్పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా


ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్ తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్


సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాల


ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కాశ్యపాత్మజమ్ శ్వేత పద్మధరం దేవమ్ తం సూర్యం ప్రణమామ్యహమ్ సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అ


గుండ వారసులొస్తే స్వచ్ఛందంగా తప్ప్పుకుంటా!
ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరుగుతా అవసరమైతే ఆఫీసులో టీకప్ప్పులందించుకుంటాను అప్పలసూర్యనారాయణ సంతాపసభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దివంగత అప్పలసూర్యనారాయణ కుటుంబం నుంచి ఆయన తనయులు రాజకీయ వారసులుగా వస్తానంటే, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించాలని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అప్పలసూర్యనారాయణ మతికి నివాళిగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
సంపాదకీయం


ఖర్చులకు అతీతం.. మన గణతంత్రం
జనవరి 26.. ఇది మన దేశానికి అతిముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం లభించినా.. మనకు రాష్ట్రపతి లేరు. దేశాన్ని నడిపేందుకు సొంత రాజ్యాంగమూ లేదు. పండిట్ నెహ్రూ నేతత్వంలో మంత్రిమండలి ఏర్పడినా బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్బ్యాటన్ గవర్నర్ జనరల్గా ఆధిపత్యం వహిస్తూ బ్రిటీష్ రాచరిక పాలనకు భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మన సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, బ్రిటీష్ ప్రమేయం ఏమాత్రం లేని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరో రెండున్నరేళ్ల

DV RAMANA
2 hours ago3 min read


క్రికెట్ టోర్నీల్లో దేశాల నిష్క్రమణ కొత్త కాదు!
టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి అందాల్సిన సుమారు 350 కోట్ల టాకాల(బంగ్లా రూపాయలు)ను స్థూలంగా ఆ దేశ క్రికెట్ బోర్డు కోల్పోతుంది. రాజకీయ కారణాలతో శాంతిభద్రతల ముసుగులో బంగ్లా తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రపంచ స్థాయి పోటీల నుంచి ఒక దేశం తప్పుకోవడం అరుదైనదే అయినా కొత్తది మాత్రం కాదు. గతంలో కూడా మిగతా క్రీడల సంగతెలా ఉన్నా క్రికెట్కు సంబంధించి గతంలో జరిగిన అత్యున్నత ట

DV RAMANA
2 days ago3 min read


పాపం.. మన రూపాయి!
అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ భీకరంగా వాయిస్తున్న సుంకాలు అనే ట్రెంపెట్ మోతలు.. దేశాలను స్వాధీనం చేసుకుంటామనే బాజాల వాయింపుల రీసౌండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిధ్వనిస్తోంది. గూబలు గుయ్యిమనేలా చేస్తోంది. అనేక దేశాల స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడుదిడుకులకు గురవుతున్నాయి. మన దేశ స్టాక్ మార్కెట్లు సైతం ట్రంప్ ప్రభావంతో నేలచూపులు చూస్తున్నాయి. గురువారం దేశీయ స్టాక్ సూచీలు కొద్దిగా కోలుకున్నా.. అంతకుముందు నాలుగు రోజుల నుంచీ కిందికి జారిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రిటైల్ మదుపరులు(ఇన్

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read


క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read


ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read
ప్రత్యేక కథనాలు


ఇంతకు మించి అంటే కష్టం గురూ..!
పాస్లకు పిల్లలు పుట్టాయి చుక్కలు చూసిన వీవీఐపీలు, వీఐపీలు వచ్చిన జనానికి సిక్కోలు రోడ్లు సరిపోలేదు అరసవల్లిని ముంచెత్తిన భక్తజన సునామీ సామాన్యుల క్యూలైన్ భక్తుల్లో సంతప్తి అందరికీ భాగస్వామ్యం కల్పించి ఉంటే మరింత సక్సెస్ పోలీసులకు రెస్ట్లెస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ నువ్వు వీఐపీవి కావు.. ఏ కోణంలో చూసుకున్నా ఆ హÃదాకు సరితూగవు.. కానీ నీ చేతికి వీవీఐపీ పాస్ వచ్చిందంటే ఏమనుకోవాలి? ఎంతమందికి ఇలా వచ్చి ఉండాలి?? అలాంటప్ప్పుడు అరగంటలో సూర్యనారాయణస్వామి దర్శనమైపోతుందని ఎలా అనుకుం

NVS PRASAD
47 minutes ago


ఉత్తరాంధ్రకు దక్కిన ఘనమైన అవకాశం
వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసిన బొత్స పార్టీలో పెరిగిన ప్రాధాన్యతకు సంకేతం (సత్యంన్యూస్, అమరావతి) సాధారణంగా పద్మశ్రీలు, పద్మభూషణ్లు వరించినవారు రైళ్లలో ఉచిత ప్రయాణం లభిస్తుందనే ఆశతో దాన్ని అందుకోరు.. పోయినప్ప్పుడు కూడా వంటిపై జాతీయ పతాకాన్నుంచి పోలీసు వందనంతో సాగనంపుతారనే ఒక గౌరవం కోసం చూస్తుంటారు. ఆగస్టు 15న జెండా ఎగరేయడం, జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వంటివి ఇటువంటి గౌరవాలే. దేశవ్యాప్తంగా జరిగే గణతంత్ర దినోత్సవాన్ని అందరిలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలు

BAGADI NARAYANARAO
1 hour ago


ఆ ఒక్కటీ అడక్కు!
రథసప్తమి దర్శనభాగ్యం కోసం భక్తుల పాట్లు మొరాయిస్తున్న ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్లు ఒకటి అసలు తెరుచుకోదు.. ఇంకోటి మందగమనం సాం స్కృతిక కార్యక్రమాల పాస్లదీ అదే తీరు అంగరంగవైభోగంగా ప్రదర్శనలు (సత్యం న్యూస్, శ్రీకాకుళం) ‘అన్నీ ఉన్నాయి.. ఆ ఒక్కటి తప్ప’.. అన్నట్లుంది రథసప్తమి వేడుకల సన్నాహాల తీరు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించి వైభవంగా నిర్వహిస్తున్నారు. గతసారి మూడు రోజులు జరపగా.. ఈసారి వారం రోజుల

BAGADI NARAYANARAO
4 days ago
వినోదం


చీకటిలో.. కొన్ని థ్రిల్స్ కోసం
బాలీవుడ్లో పేరున్న సినిమాలు- వెబ్ సిరీస్లు చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ.. పెళ్లి తర్వాత కొంత కాలం నటనకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ‘చీకటిలో’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి పునరామగనం చేసింది. ఇది అమేజాన్ ప్రైమ్ కోసం శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన చిత్రం. ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ్ళ) ఒక టీవీ ఛానెల్లో క్రైమ్ ప్రోగాం నడిపే యాంకర్. కానీ తన అభిరు


రూట్ మార్చుకుంటున్న తెలుగమ్మాయిలు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. కానీ నటనలో టాలెంట్ ఉంటే.. అది నిరూపించుకోగలిగితే కచ్చితంగా తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తారు అని వైష్ణవి చైతన్య, శివాని నాగారం లాంటి హీరోయిన్స్ ఎంతోమంది నిరూపించారు. ముఖ్యంగా వీరు తెలుగమ్మాయిలే కానీ తమ నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు కూడా. అయితే మరి కొంతమంది హీ


సంక్రాంతి సీజన్.. సక్సెస్లోనే డ్యామేజ్ జరిగిందా?
సంక్రాంతి.. టాలీవుడ్ కు అతిపెద్ద మూవీ సీజన్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కచ్చితంగా ఆ టైమ్ లో ఆడియన్స్ ఫ్యామిలీలతో థియేటర్స్కు తరలివస్తారు. దాదాపు అన్ని సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటారు. అయితే ఈసారి ఐదు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజా సాబ్తో సంక్రాంతి సందడి మొదలు కాగా.. ఆ తర్వాత వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. అయితే ఐదింటిలో
bottom of page





















