top of page
స్టోరీలు


కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
33 ఏళ్లలో 218 నేరాలు కోల్కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్కతాలోని బాటానగర్లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25
BAGADI NARAYANARAO


సొసైటీ స్థలంలో అక్రమాల అంతస్తులు
అనుమతులు తీసుకోలేదు.. నిబంధనలు పాటించలేదు కలెక్టర్ నుంచి ఈవో వరకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు నిల్ సుడా నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా నిర్మాణం స్థానిక రాజకీయుల అండతో రెచ్చిపోతున్న నిర్మాణదారు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బంగారంతో పాటు ఇతరత్రా అనే సరుకులకు హోల్సేల్ మార్కెట్గా ఉన్న నరసన్నపేట పట్టణంలో అదే స్థాయిలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన నరసన్నపేట జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందడంతో భూములు, స్థలాలకు, ఇళ్లకు డిమాండ్
BAGADI NARAYANARAO
రాజకీయాలు


బీహార్లో ఓట్ల తొండాట!
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ


రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్ఫ్లాప్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ


ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
మాస్ బేస్లోకి ధర్మాన కేడర్కు కళ్లు తెరిపించిన శంకర్ అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం చాపకింద నీరులా పేరాడ వ్యూహం చావో రేవో తేల్చుకోనున్న పిరియా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో


వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్


గ్రూపులు కడితే ఒప్పుకోను
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్ (సత్యంన్యూస్,శ్రీకాకుళం) పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ


తల లేని మొండెం..!
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక


ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో! రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు
క్రీడలు
ప్రాంతీయం


పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్పేషెంట్లు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయ్ జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గుల


సమగ్రశిక్ష ఏపీసీగా వేణుగోపాల్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేస్తున్న పి.వేణుగోపాల్ను శ్రీకాకుళం బదిలీ చేశారు. ఈయనది డిప్యూటీ కలెక్టర్ హోదా. శ్రీకాకుళంలో గతంలో ఆర్డీవో కార్యాలయంలో పని చేశారు కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీసీగా ఉన్న శశిభూషణ్కు ఎక్కడా ఏపీసీగా పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి బదిలీలు జరిగితే, అందులో శశ


అక్షరాల సంబరం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్షరాలు అక్కడ సీతాకోక చిలుకలై వాలాయి.. రండి.. పూలబాలలమై తేనెలు కురిపిద్దాం.. పదాలు అక్కడ పెదాలపై పూవులై వికసించాయ్.. రండి.. తోటమాలులై మాలలు కడదాం.. సిరా చుక్కలు వాక్యాలై అక్కడ సిరిమువ్వల్లా మోగుతున్నాయ్.. రండి స్వరాభిషేకాన్ని జరిపించేద్దాం.. నల్లరంగు నక్షత్రాలు అక్కడ హరివిల్లులై వెలిశాయ్.. రండి మేఘమాలికలపై వాలిపోదాం.. భావాలు, అనుభవాలు అక్కడ రంగుల ముగ్గులై విరిశాయ్.. రండి.. సంక్రాంతి పండుగై వెలిగిపోదాం.. పద్యం, పాట, కథ, కవిత, వ్యాసం, ఉపన్య


టాక్స్లు మేం కడతాం.. రోడ్లు వాటికిచ్చేయండి!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలో దీపకాంతులతో వెలిగిపోతున్న భవనం నగరపాలక సంస్థ పరిపాలన కార్యాలయం. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఏర్పడి 75 ఏళ్లు అయినందుకు అలా ముస్తాబు చేశారు. దాని ముందు కనిపిస్తున్నవి సాక్ష్యాత్తు మనూరి గేదెలే. రాత్రి వెలుగుల్లో కార్యాలయం మెరిసిపోతుంటే.. ఆ ఎదురుగా ఉన్న రోడ్డు మాత్రం పశువులతో నిండిపోయింది. అందుకేనేమో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే మున్సిపల్ కార్యాలయం పందుల దొడ్డి అన్నారు గొండు శంకర్. దీని మీద అనేక అభ్యంతరాలు, ప్రైవేటు వ్


స్టాఫ్ మీటింగ్లో కుప్పకూలిపోయిన అధ్యాపకుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సీనియర్ అధ్యాపకులుగా పని చేస్తున్న పప్పల వెంకట రమణ విధులు నిర్వహిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతిచెందారు. ప్రిన్సిపాల్ పోలినాయుడు కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో తన ఛాంబర్లో స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కూర్చున్న పప్పల వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే డే అండ్ నైట్ సెంటర్ దగ్గరున్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన


ఆశీలు పేరుతో వసూళ్ల రుబాబు!
శ్రీముఖలింగేశ్వరుని సాక్షిగా దోపిడీ పార్కింగ్ స్థలం లేకుండానే దండేస్తున్న కాంట్రాక్టర్ ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటిపైనా దౌర్జన్యం 15 గ్రామాల ప్రజలకు అనవసర భారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్కడ ఎటువంటి పార్కింగ్ వ్యవస్థా లేదు. అయినా ఆశీలు పేరుతో కాసులు దండేస్తున్నారు. అదే ఒక తప్పు అనుకుంటే ఆ దారినపోయే వాహనాల నుంచి కూడా రుబాబు చేసి మరీ అశీలు వసూళ్లు సాగిస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే సుమారు 15 గ్రామాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రముఖ శె
సంపాదకీయం


బీజేపీ అఖండ స్వరూపం
సువిశాల ప్రజాస్వామ్య దేశంలో భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు కలిగిన కోట్లాది ఓటర్ల మనసులను చురగొని.. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం ఎంతమాత్రం చిన్న విషయం కాదు. అధికారంలోకి రావడానికి అవసరమైన భారీ ఓటు బ్యాంకు సాధించడం చాలా కష్టం. ఆ ఓటుబ్యాంకు చేజారకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవడం అంతకంటే కష్టం. అది కూడా ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ముద్ర పడిన పార్టీ ఈ ఫీట్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆ అద్భుతాన్నే భారతీయ జనతా పార్టీ సాధించింది. ఒకప్పుడు జనసంఫ్ుగా కార్యకలాపాలు
DV RAMANA
1 day ago2 min read


సమాచార హక్కుకు ముకుతాడు!
వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ చట్టం నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచేలా ఉన్నాయని ఎడిటర్స్ గిల్ద్, డిజిపబ్ న్యూస్ ఫౌండేషన్ వంటి సమాచార రంగ వ్యవస్థలు అభిప్రాయపడ్డాయి. తాజా నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాక పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయంటున్నారు. ఈ నిబంధనలు విలేకరులపై అనేక పరిమితులు విధిస్తూ వ
DV RAMANA
2 days ago2 min read


భారత్పై యూనస్ కోపం.. బంగ్లాకు శాపం
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించడంపై ఒకవైపు బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి దేశం అగ్నికాష్ఠంలా రగులుతుంటే.. అదేమీ పట్టని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారు. దేశం అవతరించినప్పటినుంచీ భారత్తో పటిష్టంగా కొనసాగిస్తున్న స్నూహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలకు తూట్లు పొడిచి చైనా అనుకూల విధానాలు అవలంభిస్తున్నారు. 2024లో యువజనుల రిజర్వేషన్ ఉద్యమం కాస్త ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారడంతో అప్పటి
DV RAMANA
3 days ago2 min read
క్రైమ్


కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
33 ఏళ్లలో 218 నేరాలు కోల్కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్కతాలోని బాటానగర్లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25
BAGADI NARAYANARAO
1 day ago2 min read


పదే పదే అదే మోసం..
నకిలీ పత్రాలతో ఉద్యోగాలు సృష్టి పోలీసుల అదుపులో విశాఖ-ఎ కాలనీవాసి కేసు నమోదు చేసిన పాతపట్నం పోలీసులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక విశాఖ`ఎ కాలనీకి చెందిన కొండల లోకేశ్వరరావు ఉద్యోగాలిప్పిస్తామని జిల్లా వ్యాప్తంగా పలువురి నుంచి సొమ్ములు వసూలుచేసి, అందులో కొందరికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన కేసులో పాతపట్నం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ వేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్లో ఔట్సోర్సింగ
NVS PRASAD
3 days ago1 min read


మావోయిస్టు హిడ్మా హతం
ఆయన భార్య హేమ అలియాస్ రాజే సైతం మృతి వారితోపాటు మరో నలుగురి మరణం మారేడుమిల్లి టైగర్ జోన్లో తెల్లవారుజామున ఎన్కౌంటర్ ధ్రువీకరించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉద్యమం అంతు చూస్తున్న ఆపరేషన్ కగార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీకి మిగిలిన అతికొద్దిమంది అగ్రనేతల్లో ఒకరైన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ మంగళవారం ఉదయం జరిగిన ఎన్క
DV RAMANA
5 days ago3 min read
ప్రత్యేక కథనాలు


సొసైటీ స్థలంలో అక్రమాల అంతస్తులు
అనుమతులు తీసుకోలేదు.. నిబంధనలు పాటించలేదు కలెక్టర్ నుంచి ఈవో వరకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు నిల్ సుడా నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా నిర్మాణం స్థానిక రాజకీయుల అండతో రెచ్చిపోతున్న నిర్మాణదారు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బంగారంతో పాటు ఇతరత్రా అనే సరుకులకు హోల్సేల్ మార్కెట్గా ఉన్న నరసన్నపేట పట్టణంలో అదే స్థాయిలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన నరసన్నపేట జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందడంతో భూములు, స్థలాలకు, ఇళ్లకు డిమాండ్
BAGADI NARAYANARAO
1 day ago


పాపాల ఫీజుతో ‘పార్కింగ్’ ప్లాజా
మడపాం టోల్ప్లాజా వద్ద వాహనాల అక్రమ పార్కింగ్ అనుమతుల్లేకుండానే సమీపంలో షాపులు, హోటళ్లు వాటికి వచ్చే వారి వాహనాలతో నిండిపోతున్న పరిసరాలు మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న ఫొటోల సమాహారం శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్లే మార్గంలో మడపాం టోల్గేట్కు చెందినది. శ్రీకాకుళం నుంచి వెళ్లడానికి ఏడు ద్వారాలు, నరసన్నపేట వైపు నుంచి రావడానికి ఏడు ద్వారాలు.. మొత్తం 14 లైన్ల రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు ఈ ఫోటోల
Prasad Satyam
2 days ago


సమీకృత కలెక్టరేట్ కల.. నిధుల లేమితో కళవెళ!
ఉగాదికి ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో కలెక్టర్ ఇంకా పూర్తి కాని మౌలిక వసతుల కల్పన నిర్మాణంలో జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయం బకాయిలు చెల్లించనిదే పనులు చేయలేనంటున్న కాంట్రాక్టర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దశాబ్దం కల.. మరో నాలుగు నెలల్లో సాకారం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ఉగాది నాటికి ప్రారంభించి జిల్లా పరిపాలనను అక్కడి నుంచే నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కృతనిశ్చయంతో ఉన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్లో తుద
BAGADI NARAYANARAO
2 days ago
వినోదం


12 ఏ రైల్వే కాలనీ.. ట్విస్టులు తిరగబడ్డాయ్
ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అల్లరి నరేష్ కొన్నేళ్లుగా సీరియస్ సినిమాలతో పలకరిస్తున్నాడు. ఐతే నాంది తర్వాత అతడికి సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు నరేష్ థ్రిల్లర్ మూవీ ‘12 ఏ రైల్వే కాలనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ రూపొందించాడు. మరి ఈ చిత్రం అల్లరి నరేష్ కోరుకున్న బ్రేక్ అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి. కథ: కార్తీక్ (అల్లరి నరేష్) ఒక అనాథ. వరంగల్లో స్నేహితులతో కల


అతన్ని పట్టుకోవడం ఇంకా కష్టమా?
ఐబొమ్మ రవి అరెస్ట్ వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజమే, ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను చేధించడం సామాన్య విషయం కాదు. కానీ, టెక్నాలజీ తెలిసిన వాళ్లు, సైబర్ క్రైమ్ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఐబొమ్మ రవి కేవలం ఒక చిన్న చేప మాత్రమేనని, అసలైన తిమింగలం ‘మూవీ రూల్జ్’ ఇంకా సముద్రం లోతుల్లోనే సురక్షితంగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఐబొమ్మను పట్టుకున్నంత ఈజీగా మూవీ రూల్స్ ను పట్టుకోవడం సాధ్యం కాదన్నది వారి వాదన.


వెండి తెరపై దువ్వాడ జంట
సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్.. ఎక్కడ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్ష్యం కాబోతోంది ఈ జంట. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటని చూడొచ్చు. ఇద్దరిదీ అతిథి పాత్రే. కాసేపే తెరపై ఉంటారు. కాకపోతే ఆ ఎంట్రీ మాత్రం సర్ప్రైజింగ్ గా ఉండబోతోందని టాక్.
bottom of page























