top of page
స్టోరీలు


అడ్డగోలు బిల్లులు.. ఖజానాకు చిల్లులు!
అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతున్న కార్పొరేషన్ ఆదాయం ఖజానాకు తూట్లు పొడిచిన పుణ్యం గత అధికారులదే ఇందులో సరెండర్ చేసిన ఏఈ వాటా ఎక్కువే జనరేటర్, మోటార్ రిపేర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు నీటిసరఫరా, విద్యుత్ పనుల పేరుతో బినామీలకు చెల్లింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుండ నిండా నీరున్నా.. దాని కింద చిల్లున్నట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుతున్నా అందులో ఒక్క రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం.. ఇక్కడ పని చేస్
Prasad Satyam


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు
SATYAM DAILY


ఆయన ఉంటే.. కప్ గెలిచినట్టే!
ఆస్ట్రేలియన్ క్రికెటర్ హెజెల్వుడ్ది లక్కీహ్యాండ్ జట్టు ఫైనల్ చేరితే చాలు.. విజయం ఖాయం జోష్ చేరికతోనే ఆర్సీబీకి రెండు వరుస ఐపీఎల్ టైటిళ్లు ఈ జాబితాలో రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భారతీయ సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇటువంటి విశ్వాసలకు ఉన్నప్పటికీ మనకు ఉన్నంత ఎక్కువ సెంటిమెంట్లు ఇంకెక్కడా కనిపించవు. ఆయన హస్తవాసి మంచిదని అంటూ కొందరు ఏ రుగ్మత వచ్చినా ఒకే వైద్యుడి దగ్గరకు

DV RAMANA


‘మేము కాప్లం’ కోడి చుట్టూ తిరిగే రచ్చ
గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు... హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది. ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ న
Guest Writer


ఆందోళనకరంగా సీ-సెక్షన్ ప్రసవాలు
ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటింది. బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకురావడం ద్వారా అపురూపమైన మాతృత్వపు మధురిమకు పాత్రమైనప్పటికీ.. దానికిముందు ఆమె అనుభవించే యాతన వర్ణనాతీతం. అటువంటి కాన్పులు సహజసిద్ధంగా జరగడమే మాతృమÖర్తుల శారీరక ఆరోగ్యానికి క్షేమదాయకమని, సురక్షితమని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి ఘోషిస్తున్నాయి. అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కడుపు కోసి బిడ్డను బయటకు తీసే ప్రక్రియకు వెళ్లాలని ఏళ్లతరబడి సూచిస్తున్నాయి. దీన్నే సిజేరియన్ ఆపరేషన్ లేదా సీ`సె

DV RAMANA


పోస్టింగులపై పట్టు.. సెలవుపై జంప్
రవికుమార్ వస్తేనే రామాయణం ముగింపు డైరెక్టర్ ఆర్డర్లు కమ్యూని కేట్ చేయకుండా సెలవు ట్రెజరీలో ఇంకా కొనసాగుతున్న డ్రామా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ మాత్రం తన సంపాదనకు అడ్డంగా ఉన్నవాళ్లను తన కార్యాలయంలో ఉంచుకోననే మొండిపట్టును వీడటంలేదు. చివరకు ఆయన పైఅధికారి రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలు సైతం అమలు చేయకుండా సెలవుపై వెళ్లిపోయారంటే.. ఆయన శ్రీకాకుళంలో ఏమేరకు సొమ్ములు సంపాదించడానికి అలవాటుపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. శ
Prasad Satyam


ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
విశాఖ తీరంలో జోన్ కూత ఆరు దశాబ్దాల పోరాట ఫలం అందివస్తున్న శుభతరుణం సోమవారం నుంచి రైల్వేజోన్ అధికారికంగా కార్యకలాపాలు డెక్, స్వర్ణజయంతి భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు శతాబ్దానికిపైగా వాల్తేర్ విశిష్టత ముగిసిన అధ్యాయమే ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేనట్లే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం.. సుదీర్ఘ నిరీక్షణ.. సుమారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని పరిపూర్ణం చేసే ఫలితం కొన్ని గంటల దూరంలోనే ఉంది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’

DV RAMANA


ఐదేళ్ల నిరీక్షణకు ముగింపు.. అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశం
డి-పట్టాల రద్దు.. సన్ రెస్టారెంట్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నాలుగేళ్లు నిలిచిన ఫైల్ రాగోలు భూవివాదానికి తెర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఐదేళ్ల నిరీక్షణ తర్వాత శ్రీకాకుళం మండలం రాగోలులోని ఐదున్నర సెంట్లు డి`పట్టా భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఆర్డీవో ప్రత్యూష ఈ నెల 27న ఉత్తర్వులు జారీచేశారు. నాలుగేళ్ల క్రితం జరగాల్సిన ప్రక్రియ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపి గతంలో

BAGADI NARAYANARAO


చొరబాటుదారుల పరుగులు.. సరిహద్దులో జీహాదీ హెచ్చరికలు
డెమొగ్రఫీ మార్పు కుట్ర వెనుక సూత్రధారులెవరు? బెంగాల్లో బిగుసుకుంటున్న ఉచ్చు వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బంగ్లాలో పాతుకుపోయిన విదేశీయులను తరిమేస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ పార్టీ లీడర్ షర్యార్ కబీర్ ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్నే ప్రకటించారు. బోర్డర్లో ఒక్క బంగ్లాదేశీ చనిపోయినా దానికి బదులుగా ఇద్దరు BSF జవాన్లను చంపుతానని చెప్పి పిలుపునిచ్చాడు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఏకమయ్యారు. బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇ

NVS PRASAD


రాజకీయాల్లో తరం మారుతోంది!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కేరళంలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు సెలవు చెప్పి UDFకు పట్టం కట్టారు. పక్కనే ఉన్న తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చెక్పెట్టి కొత్త పార్టీకి పట్టాభిషేకం చేశారు. మరోవైపు తూర్పున పశ్చిమ బెంగాల్లో రెండు దశాబ్దాల మమత పాలనకు తెరదించేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా జరిగితే.. ఇటు కర్ణాటకలో మూడేళ్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చడానికి సిద్ధమైంది. సీఎం సిద్ధరామయ్య నుంచి కొత్త నాయ

DV RAMANA


‘పుష్ప’కి పూర్ కాపీ:
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ‘ఆనకొల్లి’ అనే దట్టమైన అడవి గ్రామం. అక్కడ మారి(సునీల్) అనే గ్యాంగ్స్టర్ ఏలుబడి నడుస్తుంటుంది. అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులను నెల జీతాల్లా లంచాలు ఇచ్చి తన చేతిలో పెట్టుకుని ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు.అయితే డబ్బు, పవర్ ఉన్న చోట ఘర్షణ తప్పదు కదా. మారి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, “కింగ్ ” కుర్చీని దక్కించుకోవాలని రకరకాల ప్లాన్లతో ఎదురు చూస్తుంటాడు ఎడ్డీ (కబీర్
Guest Writer


క్రికెట్ VS క్రికెటర్స్!
జిల్లా పొలిటికల్ క్రికెట్ లీగ్లో ఆసక్తికర మ్యాచ్ కొత్తగా తెరపైకి క్రికెటర్ల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా క్రికెట్ సంఘానికి ఇది పోటీ అన్న ప్రచారం వీటికి చెరో రాజకీయ కుటుంబం మద్దతు ఉందన్న వాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యం సాధించడానికి అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య పోటీ మొదలైంది. కూన రవికుమార్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం యాదృచ్ఛికం కాదని, ఎత్తుకు పైఎత్తులో భాగంగా ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని అర్థమవుతుంది. గీతలో శ్

BAGADI NARAYANARAO


ప్రభుత్వంలో రూ.3వేలు.. ప్రైవేట్లో రూ.25వేలు ఇదీ స్కూల్ ఫీజుల సగటు
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే తొమ్మిది రెట్లు అధికమని చెబుతున్న సర్వేలు అధిక ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్న 93 శాతం మంది తల్లిదండ్రులు ‘NSS సమగ్ర మాడ్యులర్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్-2025’ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే సగటు వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది రూ.25,002కు చేరింది. అంటే ప్రైవేట్ వి
Guest Writer


పాఠ్యభారం తగ్గితేనే నిజమైన అభ్యాసం
కంఠస్థ విద్యకు బదులు ఆలోచనాత్మక విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం భారతీయ పాఠశాల విద్య ఇప్పటికీ ‘సమాచార భారంతో నిండిన బోధన’ అనే పాత విధానంలోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ మానవ జ్ఞానం విస్తరిస్తుండటంతో, ఆ సమాచారాన్ని మొత్తం విద్యార్థులకు బోధించాలనే ఒత్తిడి పాఠ్య ప్రణాళికలపై పెరుగుతోంది. అయితే పాఠశాల విద్యకు పరిమిత కాలమే ఉండటంతో, పిల్లలపై అధిక పాఠ్యభారం మోపబడుతోంది. ప్రస్తుతం ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఒకే రోజులో అనేక సబ్జెక్టుల్లో గాఢమైన సిద్ధా
Guest Writer


భోలేనాథ్ ఆశీస్సులతో.. దూసుకెళ్తున్న వైభవ్
తజ్పూర్ కుర్రాడి తుఫాన్ బ్యాటింగ్కు ప్రపంచం ఫిదా ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. అయితే బీహార్లోని సమస్తిపూర్ జిల్లా తజ్పూ
Guest Writer


కర్ణాటకలో ఆ ముగ్గురే ఐదేళ్ల సీఎంలు!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార బదిలీ ఖాయమైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించడం, స్థానికంగా లేకపోయినా సరే.. గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. దాంతో కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం, ఆయన ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి డీకే శివక

DV RAMANA


ఆ ఎంపికలకు వెళ్లకండి
జిల్లా క్రికెట్ సంఘం పిలుపుపై ఏసీఏ స్పందన జ్యుడీషియల్ విచారణ పూర్తయ్యే వరకు దేన్నీ గుర్తించమని ప్రకటన స్థానికంగా క్రికెటర్స్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం గతంలో జరిగిన అక్రమాలపై కమిషన్ ముందుకు వెళ్తామని ప్రకటన స్థానికేతరులను సెలక్ట్ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘానికి నూతన కమిటీని ప్రకటించిన తర్వాత జిల్లాలో రోజుకో పరిణామాలు ఎదురవుతున్నాయి. జిల్లా కమిటీ ఎన్నిక, సంఘం నిధుల దుర్వినియోగంపై ఏసీఏ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిష

BAGADI NARAYANARAO


కమిషనర్ పట్టువీడినా.. ఆగని సహాయ నిరాకరణ!
విధుల్లో చేరిన కూర్మారావు.. డివిజన్లలో పర్యటన వాటర్ వర్క్లో లోపించిన జవాబుదారీతనం అందుకే ఏఈని గతంలో సరెండర్ చేసిన మున్సిపల్ బాస్ ఆయనతోనే పనిచేయించుకోవాలన్న ఈఎన్సీ మనస్తాపంతోనే సెలవు పెట్టిన కమిషనర్ మంత్రి, ఎమ్మెల్యే జోక్యంతో పట్టువీడిన వైనం ఆయన తిరిగి రావడమూ వారికి కంటగింపే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరపాలక సంస్థలో ఎదురవుతున్న సహాయ నిరాకరణతో మనస్తాపానికి గురైన కమిషనర్ హనుమంతు కూర్మారావు చివరికి పట్టువీడి విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్రమంత్రి అచ్చ
Prasad Satyam


అబుదాబీలో అష్టకష్టాలు
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి పాస్పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు ‘సత్యం’కు వాట్సాప్లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గుర

BAGADI NARAYANARAO


మితిమీరిన వేగం.. గాలిలో ప్రాణం
చంద్రమహల్ ఎదురుగా పేవ్మెంట్ను ఢీకొన్ని యువకుడి మృతి గురువారం వేకువజామున 4 గంటలకు జరిగిన ప్రమాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలోని చంద్రమహాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సూర్యమహల్ నుంచి రామలక్ష్మణ థియేటర్ వైపు గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పేవ్మెంట్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో మార్నింగ్వాక్కు వెళ్తున్న ఇద్దరు యాక్సిడెంట్ను గమనించినా, ఎవరికి సమా

BAGADI NARAYANARAO


అధికార బదిలీకి రామయ్య ‘సిద్ధ’ం
కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం కర్ణాటకలో ఎట్టకేలకు అధికార బదిలీకి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నుంచి మెజారిటీ పార్టీ అయిన కాంగ్రెస్లో సీఎం పీఠంపై ముసుగులో గుద్దులాట జరుగుతూనే ఉంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య కేంద్రీకృతమైన పదవీ పోరాటం సుమారు మూడేళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా తెరపైకి వస్తూనే ఉంది. ఆనాడు కుదిరిన ఫిఫ్టీ - ఫిఫ్టీ పదవీకాలం అనే ఒప్పందం కూడా సిద్ధరామయ్య మంకుపట్టు కారణంగ

DV RAMANA


కమిన్స్కు కాళరాత్రి
15 ఏళ్ల కుర్రాడి బ్యాట్కి ఐపీఎల్ బౌలర్లు ‘నెట్ ప్రాక్టీస్’ ఫీలింగ్! వైభవ్ ఆడిన తీరుకు... ఔటయినప్ప్పుడు బౌలర్, క్యాచ్ పట్టినవాడు, టీమ్ అంతా పిచ్చిపట్టినట్టు అరవచ్చు గానీ, దగ్గరుండి సన్రైజెస్ హైదరాబాద్ టీమ్ అభినందించడం కొసమెరుపు. సూర్యవంశీని ఔట్ చేయడానికి మూడు ప్లాన్లు వేశామన్నారు. ఆ బుడ్డోడు SRH టీమ్ను మూడు చెరువుల నీళ్లు తాగించి, సెంచరీకి మూడ0టే మూడు పరుగుల ముందు ఔటయ్యాడు. ముల్లాన్పూర్లో బుధవారం రాత్రి జరిగినది మ్యాచ్ కాదు.. ‘పాట్ కమిన్స్పై వైభవ్ సూర్యవంశీ నిర్వహించి
SATYAM DAILY


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం
Guest Writer


రసకందాయంలో ‘రాజకీయ క్రికెట్ లీగ్’!
జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై ఏసీఏ కినుక పాత కమిటీ ఉండగానే బాధ్యతలు స్వీకరణ అవకతవకలపై శ్రీవర్థన్, ఎన్నికపై శాస్త్రి ఫిర్యాదు విచారణకు త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంపై ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు, నిధుల వినియోగంతో పాటు ఇటీవల నిర్వహించిన ఎన్నిక తతంగంపై విచారణకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఓ కమిటీని నియమించింది. జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ (రిటైర్డ్ జడ్జి, ఏపీ హైకోర్టు) చైర్మన్గా, రిటైర్డ్ జిల్లా జడ్జి వినయ్క

BAGADI NARAYANARAO


ప్రభుత్వ ‘చేపే’.. భరోసా బొక్కేసింది!
నియోజకవర్గంలో వందలాది అర్హుల పేర్లు గల్లంతు వారి స్థానంలో ఇతరుల పేర్లు చేర్చి భృతి స్వాహా టీడీపీ నేతల దన్నుతో వైకాపా నేతలు, అధికారుల దందా మత్స్యశాఖ డీడీ ముసలయ్య ఆధ్వర్యంలోనే అక్రమాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ కథనంలో ఎడమవైపు కనిపిస్తున్నవారంతా శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఒక పంచాయతీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు.. ముఖ్యంగా బోటు యజమానులు. తమ బోటులో కొందరికి మత్స్యకార భరోసా అందినా.. తాము మాత్రం అధికారుల నిర్వాకంతో అనర్హులన్న ముద్ర పడిన బాధితులు. భరోసా పథకానిక
Prasad Satyam


భయం కాదు.. ధైర్యం ఇవ్వండి సార్!
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈమధ్య తరచూ చర్చల్లో నలుగుతున్నది. ఎన్నడూ లేనివిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ విచారణల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. విమర్శల పాలవుతున్నాయి. ఇప్పటికే ఆయన పరుష వ్యాఖ్యల ఫలితంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీత చర్చ జరుగుతున్నది. ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం, సద్యోగం లేని యువకులు బొద్

DV RAMANA


బంగ్లాకు స్వేచ్ఛ.. మనకు ఆయిల్ రక్ష!
గతంలో మన పెట్రో వ్యాపారం అమెరికా, బ్రిటన్ చేతుల్లోనే 1971 యుద్ధ సమయంలో సైన్యానికి ఇంధనం నిరాకరణ దాంతో ఆ సంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఇందిర సర్కార్ నెహ్రూ హయాం నుంచే మనకు రష్యా చమురు చేయూత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ముడిచమురు సంక్షోభం మనకు కొత్త కాదు. తొంబై దశకంలో గల్ఫ్ యుద్ధం కారణంగా, ప్రస్తుతం అమెరికా`ఇరాన్ యుద్ధం కారణంగా మనదేశం చుమురు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీన్నుంచి బయటపడేందుకు ఆఫ్రికా దేశాలతోనూ ప్రత్యామ్నాయ ఒప్పందాలు చేసుకుంటున్నది. ఆర్థిక

DV RAMANA


‘కింగ్లు’ బొంగులెందుకయ్యారు?
ఐపీఎల్లో ఒకప్పుడు స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు వరుసగా మూడో సీజన్లో కూడా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి ఏడాది టాప్-4లో ఉండే సీఎస్కే ఇప్పుడు సరైన దిశ కోసం వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వరకూ సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలను గణితపరంగా నిలబెట్టుకున్నా, అహ్మదాబాద్లో 89 పరుగుల భారీ తేడాతో
SATYAM DAILY


మోడీతోముచ్చటించిన చిన్నారులెవరు?
దేశం వెతికిన సమాధానం ఇదే నా చిన్నారి మిత్రులంటూ సోషల్మీడియాలో ఫొటోలు పెట్టిన ప్రధాని (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రధాని నరేంద్రమోడీ సోషల్మీడియా హ్యాండిల్స్లో ఆదివారం కనిపించిన ఈ ఫొటోల కోసం యావత్ దేశం ఆరా తీసింది. నా చిన్నారి మిత్రులతో సమయం గడపడం గొప్ప అనుభూతినిచ్చిందని ప్రధాని ట్వీట్ చేయడంతో ఈ చిన్నారులు ఎవరా? అని చాలామంది గూగుల్ చేశారు. ఎక్కడా వీరి ఐడెంటిటీని ప్రధాని సోషల్ మీడియాలో ప్రకటించలేదు. దీంతో ఎవరైవుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే.. ఈ చిన్నారులిద్ద
Prasad Satyam


జీతాలు ‘గోవిందా’!
అరసవల్లిలో అవుట్సోర్స్ ఉద్యోగుల గగ్గోలు రెండేళ్లకోసారి మారిపోతున్న ఏజెన్సీ మూడు నెలలుగా జీతాలదక అవస్థలు ఇచ్చినప్పుడల్లా PF, ESI పేరుతో కోతలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి దేవస్థానంలో ఉద్యోగుల నియామకాలు, వేతనాల చెల్లింపులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారిలో మెజారిటీ ఉద్యోగులు NMR, అవుట్ సోర్సింట్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారే. వీరి నియామకాల్లో స్థానిక రాజకీయ నేతల జోక్యం మితిమీరుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే చిరుద్య

BAGADI NARAYANARAO
రాజకీయాలు


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి


అంతా.. ఆమె చేసుకున్నదే
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు ‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ 175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్లో కూడా 294 స
క్రీడలు


7 hours ago


4 days ago
ప్రాంతీయం


మొక్కలేవీ? మేకలు తినేశాయి!
2024`25 ఆర్థిక సంవత్సరంలో ప్లాంటేషన్ పేరుతో దోపిడీ లెక్కే చెప్పకుండా రూ.14 లక్షలు పట్టుకుపోయిన రాజమండ్రి కాంట్రాక్టర్ అధికారులకు ఏటీఎంగా మారిన గ్రీన్ ప్రాజెక్ట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బుదేముందిరా.. కుక్కలకు కొడితే రాల్తాయంటారు మనూరిలో. కుక్కలకు కొడితే రాల్తాయో లేదో తెలీదు గానీ మొక్కల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ను కొడితే డబ్బులు రాలుతాయి. ఇది మేమంటున్న మాట కాదు. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు తమకు అవసరమైనప్ప్పుడల్లా ఏటీఎంలా మనీ విత్డ్రా చేసుకోవడం కోసం రచించిన పథ


డబ్బు కొట్టు.. బడ్డీ పెట్టు
‘పేట’లో రోడ్డు మీద వ్యాపారానికి వసూళ్లు ప్రాంతాలవారీగా రేట్లు నిర్ణయిస్తున్న చోటానేతలు (సత్యంన్యూస్, నరసన్నపేట) చిరువ్యాపారులు రోడ్డెక్కాలంటే స్థానిక చోటా నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? అంటే.. ఔననే సమాధానాలే పేటలో వినిపిస్తున్నాయి. పంచాయతీకి చెందిన స్థలాల్లో ఫుట్పాత్ కాలువలపై తోపుడుబళ్లు, పాన్షాపు, టీ, టిఫిన్ బడ్డీలు, పండ్ల జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూటమి పార్టీల నాయకులు అనధికారికంగా వేలల్లోనే డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల అధికమయ్యాయి. పంచాయతీ కార్యాలయా


పెద్దోళ్లు.. చిన్నోళ్లు.. ఆక్రమణలో అదే తీరు
కాలువలు కప్పేస్తున్నా పట్టించుకోని కార్పొరేషన్ చిన్నపాటి వర్షానికే వీధులు నిండుతున్నాయ్? డెబ్రిస్ తీయలేని పరిస్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్పొరేషన్ కాలువల పక్కనుంచి వెళ్తున్నారా? అయితే ముక్కు మÖసుకోవాల్సిన అగత్యం మీకు తప్పింది. కాకపోతే కళ్లు మÖసుకొని నడవాలి. ఎందుకంటే.. మున్సిపల్ యంత్రాంగం అదే పని చేస్తుంది కాబట్టి. ప్రధాన రోడ్ల మీద ఉన్న లోతైన కాలువల కోసం కాస్త పక్కన పెడితే, జనాలుండే వీధుల్లో చిన్న చిన్న డ్రెయిన్లను సైతం కప్పేసి కమర్షియల్గా వాడుకుంటూ కనీస


అభివృద్ధి.. అక్రమాలు పోటాపోటీ!
నరసన్నపేటలో వందల వాణిజ్య సముదాయాలు చాలావరకు అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు అక్రమార్కులకు రాజకీయ, అధికార అండదండలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో అభివృద్ధి, అక్రమాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ పట్టణంలో 226 బహుళ అంతస్తుల భó„వనాలను నిర్మించగా వాటిలో 80 శాతం వాణిజ్య సముదాయాలే. అయితే చాలా సముదాయాలకు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ అండదండలు పుష్కలంగా


వరదగట్టుపై మళ్లీ వాలిన భూ రాబందులు
గతంలో ఒకసారి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట అక్కడ పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సర్వే అనంతరం ముందుసాగని పనులు ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆక్రమణదారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగర శివారులోని నాగావళి వరదగట్టుపై మళ్లీ అక్రమార్కులు గురిపెట్టారు. బలగ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1/5లో ఉన్న ఈ గట్టుపై నిర్మాణాలు కూడా ప్రారంభించారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం ఆరఐ, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అయితే మంగళవారం మళ్లీ అదే పన


ఉచితం మాటున కాసుల వేట
కొత్తూరు, హిరమండలాల పరిధిలో అక్రమ తవ్వకాలు కూటమి నేతల కనుసన్నల్లో రాత్రింబవళ్లు దందా ఇసుక లభ్యత లేకున్నా నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు నిబంధనలకు విరద్ధమంటూనే చోద్యం చూస్తున్న అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/హిరమండలం) రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. అంటే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రజలు ఉచితంగానే రేవుల నుంచి తరలించుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అలా జరగడంలేదు. ‘ఉచితం’ బలవంతులకే ఉపయోగపడుతున్నది. పర్యావరణ చట్టాలకు తూట్లు పొడిచి మరీ వంశధార నదీగర్భా
సంపాదకీయం


ఆందోళనకరంగా సీ-సెక్షన్ ప్రసవాలు
ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటింది. బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకురావడం ద్వారా అపురూపమైన మాతృత్వపు మధురిమకు పాత్రమైనప్పటికీ.. దానికిముందు ఆమె అనుభవించే యాతన వర్ణనాతీతం. అటువంటి కాన్పులు సహజసిద్ధంగా జరగడమే మాతృమÖర్తుల శారీరక ఆరోగ్యానికి క్షేమదాయకమని, సురక్షితమని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి ఘోషిస్తున్నాయి. అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కడుపు కోసి బిడ్డను బయటకు తీసే ప్రక్రియకు వెళ్లాలని ఏళ్లతరబడి సూచిస్తున్నాయి. దీన్నే సిజేరియన్ ఆపరేషన్ లేదా సీ`సె

DV RAMANA
9 hours ago2 min read


రాజకీయాల్లో తరం మారుతోంది!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కేరళంలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు సెలవు చెప్పి UDFకు పట్టం కట్టారు. పక్కనే ఉన్న తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చెక్పెట్టి కొత్త పార్టీకి పట్టాభిషేకం చేశారు. మరోవైపు తూర్పున పశ్చిమ బెంగాల్లో రెండు దశాబ్దాల మమత పాలనకు తెరదించేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా జరిగితే.. ఇటు కర్ణాటకలో మూడేళ్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం మార్చడానికి సిద్ధమైంది. సీఎం సిద్ధరామయ్య నుంచి కొత్త నాయ

DV RAMANA
2 days ago2 min read


కర్ణాటకలో ఆ ముగ్గురే ఐదేళ్ల సీఎంలు!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార బదిలీ ఖాయమైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించడం, స్థానికంగా లేకపోయినా సరే.. గవర్నర్ దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. దాంతో కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం, ఆయన ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి డీకే శివక

DV RAMANA
3 days ago2 min read
క్రైమ్


అబుదాబీలో అష్టకష్టాలు
పనికి వెళ్లి ఇరుక్కుపోయిన గారవాసి పాస్పోర్టు ఇవ్వని షా ఎమిరేట్స్ పైప్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ కేంద్రమంత్రి ఫోన్ చేసినా న్యాయం జరగలేదని బాధితుడు గగ్గోలు ‘సత్యం’కు వాట్సాప్లో గోడు వెల్లబుచ్చుకున్న సత్యనారాయణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలసకు చెందిన పొట్నూరు సత్యనారాయణ గుప్తా అబుదాబీలో చిక్కుకున్నారు. గుప్తా పని చేస్తున్న సంస్థ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో స్వదేశానికి రావడానికి నెలరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో గుర

BAGADI NARAYANARAO
4 days ago2 min read


మితిమీరిన వేగం.. గాలిలో ప్రాణం
చంద్రమహల్ ఎదురుగా పేవ్మెంట్ను ఢీకొన్ని యువకుడి మృతి గురువారం వేకువజామున 4 గంటలకు జరిగిన ప్రమాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలోని చంద్రమహాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సూర్యమహల్ నుంచి రామలక్ష్మణ థియేటర్ వైపు గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పేవ్మెంట్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో మార్నింగ్వాక్కు వెళ్తున్న ఇద్దరు యాక్సిడెంట్ను గమనించినా, ఎవరికి సమా

BAGADI NARAYANARAO
4 days ago1 min read


నలుగురు ఉద్యోగుల తొలగింపు.. 40 పాలసీలు తిరస్కరణ
వంజంగి నకిలీ బీమా గుట్టు రట్టుచేసిన టాస్క్ఫోర్స్ మంచం పట్టిన రోగుల పేరుతో రూ.5 కోట్లు దోపిడీ వైకాపా నేత, బీమా ఏజెంట్లు, ఆధార్ మార్పులపై సీ‘ఐ’డీ? ‘సత్యం’ కథనంతో విచారణ వేగవంతం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మూలన చేరిన ముసలమ్మలు, మంచం పట్టిన కేన్సర్ పేషెంట్ల పేరిట ఆధార్ కార్డుల్లో స్థానికంగా మార్పులు చేయించి, నకిలీ పత్రాలు సృష్టించి చనిపోవడానికి ముందు వివిధ బీమా సంస్థల్లో పాలసీలు కట్టి, అక్కడికి కొద్ది రోజుల్లోనే మరణానంత క్లెయిమ్ను కోట్లాది రూపాయల్లో విత్డ్రా చేసిన ఆమదాల

BAGADI NARAYANARAO
May 162 min read
ప్రత్యేక కథనాలు


అడ్డగోలు బిల్లులు.. ఖజానాకు చిల్లులు!
అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతున్న కార్పొరేషన్ ఆదాయం ఖజానాకు తూట్లు పొడిచిన పుణ్యం గత అధికారులదే ఇందులో సరెండర్ చేసిన ఏఈ వాటా ఎక్కువే జనరేటర్, మోటార్ రిపేర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు నీటిసరఫరా, విద్యుత్ పనుల పేరుతో బినామీలకు చెల్లింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుండ నిండా నీరున్నా.. దాని కింద చిల్లున్నట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఖజానా నింపుతున్నా అందులో ఒక్క రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం.. ఇక్కడ పని చేస్
Prasad Satyam
7 hours ago


పోస్టింగులపై పట్టు.. సెలవుపై జంప్
రవికుమార్ వస్తేనే రామాయణం ముగింపు డైరెక్టర్ ఆర్డర్లు కమ్యూని కేట్ చేయకుండా సెలవు ట్రెజరీలో ఇంకా కొనసాగుతున్న డ్రామా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ మాత్రం తన సంపాదనకు అడ్డంగా ఉన్నవాళ్లను తన కార్యాలయంలో ఉంచుకోననే మొండిపట్టును వీడటంలేదు. చివరకు ఆయన పైఅధికారి రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలు సైతం అమలు చేయకుండా సెలవుపై వెళ్లిపోయారంటే.. ఆయన శ్రీకాకుళంలో ఏమేరకు సొమ్ములు సంపాదించడానికి అలవాటుపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. శ
Prasad Satyam
2 days ago


ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
విశాఖ తీరంలో జోన్ కూత ఆరు దశాబ్దాల పోరాట ఫలం అందివస్తున్న శుభతరుణం సోమవారం నుంచి రైల్వేజోన్ అధికారికంగా కార్యకలాపాలు డెక్, స్వర్ణజయంతి భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు శతాబ్దానికిపైగా వాల్తేర్ విశిష్టత ముగిసిన అధ్యాయమే ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేనట్లే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం.. సుదీర్ఘ నిరీక్షణ.. సుమారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని పరిపూర్ణం చేసే ఫలితం కొన్ని గంటల దూరంలోనే ఉంది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’

DV RAMANA
2 days ago
వినోదం


‘మేము కాప్లం’ కోడి చుట్టూ తిరిగే రచ్చ
గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు... హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది. ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ న


‘పుష్ప’కి పూర్ కాపీ:
కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ‘ఆనకొల్లి’ అనే దట్టమైన అడవి గ్రామం. అక్కడ మారి(సునీల్) అనే గ్యాంగ్స్టర్ ఏలుబడి నడుస్తుంటుంది. అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులను నెల జీతాల్లా లంచాలు ఇచ్చి తన చేతిలో పెట్టుకుని ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు.అయితే డబ్బు, పవర్ ఉన్న చోట ఘర్షణ తప్పదు కదా. మారి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, “కింగ్ ” కుర్చీని దక్కించుకోవాలని రకరకాల ప్లాన్లతో ఎదురు చూస్తుంటాడు ఎడ్డీ (కబీర్


‘దృశ్యం`3’ సరిపోని సీక్వెల్ కిక్
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రెడీ అయింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దృశ్యం-3’ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: తన కుటుంబం చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని మాయం చేసి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ జార్జి కుట్టి (మోహన్ లాల్).. రెండోసారి పోలీసులను బోల్తా కొట్టిస్తాడు. మళ్లీ ఈ కేసు తనను ఇబ్బంది పెట్టకుండా
bottom of page

















