top of page
స్టోరీలు


సమగ్రశిక్ష నుంచి ‘కంత్రీత్రయం’ అవుట్!
ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్ల సేవలు తక్షణమే నిలిపివేత! సివిల్ పనుల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం రికార్డులు దాచిపెట్టి, విచారణకు సహకరించని వైనం ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో చేపట్టిన సివిల్ పనుల్లో తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. శాఖాపరమైన నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారిక రికార్డులను మాయం చేసిన ముగ్గురు ఇంజనీర్ల సేవలను తక్
Prasad Satyam


జిల్లాలో పొలిటికల్ క్రికెట్ లీగ్!
జిల్లా సంఘం అక్రమాలపై ఏసీఏకు ఫిర్యాదులు కింజరాపు కోటలోకి వెళ్తుందనే సంకేతాలు పదవులకు ఎసరు రాకుండా కొందరి మంత్రాంగం కూనను తెరపైకి తెచ్చి అధ్యక్షుడిగా నియామకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇవి చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన సత్యాలు. వీటిని ఎంతమంది నమ్ముతారో తెలియదుగానీ జిల్లా క్రికెట్ సంఘం మాత్రం నమ్మి ఆచరణలో పెట్టింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా నడుస్తున్న జిల్లా క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా ఆమదాలవ
Prasad Satyam


బొగ్గు నుంచి గ్యాస్!
గల్ఫ్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకున్న కేంద్రం వంటగ్యాస్కు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఎరువుల అవసరాలను కూడా తీర్చనున్న ప్రణాళిక (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమంతా చిప్స్ తయారీ నిలిచిపోయింది. దాంతో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల స్థాపనపై దృష్టి సారించాల్సి వచ్చింది. అదే కోవలో ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు గ్యాస్ సరఫరా వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని

DV RAMANA


ఇది కదా ‘పెద్ది’ రేంజ్ అంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో ఆ మూవీ భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూకే, నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే పెద్ది రేంజ్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ల ప్రకారం, యూకే ప్రీమియర్స్ కు ఇప్పటికే 7500కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే నార్త
Guest Writer


రెక్కలు తొడిగిన వ్యంగ్య ఉద్యమం
నిర్బంధాలు ఎల్లకాలం వ్యతిరేకతను తొక్కిపెట్టలేదు. తాము చెరుపు చేసినా అది చరిత్రే అన్న వక్రభాష్యానికి ప్రజలను బద్ధులను చేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. ఏదో రూపంలో నిరసనలు, భిన్నాభిప్రాయాలు శిరమెత్తుతూనే ఉంటాయి. భౌతికంగా అవి కనిపించనంతమాత్రాన అంతా సవ్యంగా ఉందనుకోవడం భ్రమే అవుతుంది. దానికి ప్రబల సాక్ష్యమే ప్రస్తుతం శిరమెత్తి గర్జిస్తున్న డిజిటల్ వ్యంగ్య ఉద్యమం. ‘ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ బొద్దింకల మాదిరిగా సోషల్ మీడియా ద్వారా అందరిపైన దాడులు చేస్తూ ఉంటారు’.. అంటూ ఆర్టీఐ చట్ట

DV RAMANA


‘రోస్టర్ ’ మాయాజాలంపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
ఎస్టీ కోటా పోస్టును దక్కించుకున్న ఎస్టీయేతర అభ్యర్థి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అల్టిమేటం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ పరిధిలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దక్కాల్సిన ప్రమోషన్లను కాలరాస్తూ, రోస్టర్ రిజిస్టర్లను తారుమారు చేసిన వ్యవహారంపై ఢిల్లీలోని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఎనఎం గ్రేడ్-3 నుంచి ఎంపీహెచఏ`ఎఫ్గా ప్రమోషన్లు కల్పించే ప్రక్రియలో పెద్ద ఎత్తున లంచాల వసూళ్లు, రికార్డుల ట్యాంపరింగ్ జరిగాయన్న
Prasad Satyam


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న
Guest Writer


అభివృద్ధి.. అక్రమాలు పోటాపోటీ!
నరసన్నపేటలో వందల వాణిజ్య సముదాయాలు చాలావరకు అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు అక్రమార్కులకు రాజకీయ, అధికార అండదండలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో అభివృద్ధి, అక్రమాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ పట్టణంలో 226 బహుళ అంతస్తుల భó„వనాలను నిర్మించగా వాటిలో 80 శాతం వాణిజ్య సముదాయాలే. అయితే చాలా సముదాయాలకు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ అండదండలు పుష్కలంగా

BAGADI NARAYANARAO


టాటాకు ఏమైంది?
రతన్ టాటా చనిపోయే ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే టాటా కంపెనీ లోపల చాలా పెద్ద భూకంపాలే వస్తున్నాయి. ఒకప్పుడు టాటా అంటే నమ్మకం, టాటా అంటే చారిటీ, టాటా అంటే ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు టాటా లోపల జరుగుతున్న పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, కేవలం లాభాల కోసమే తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు టాటా గ్రూప్కి ఏమవుతుంది అనే భయం అందరిలో మొదలైంది. టాటా కోర్ వాల్యూస్ అయిన ఎథిక్స్, ఎంప్లాయి కేర్ ఇప్పుడు కనుమరుగైపోతుందా? అసలు టాటా ట్రస్ట్లో ఎవరు ఎవరితో గొడవలు పడుతున్నారు? రిజర్వ్బ్యాంక

NVS PRASAD


ఎక్కువమందిని కంటే సాకేదెవరు?
ప్రపంచమంతా జనాభా బాంబు భయంతో బెంబేలెత్తిపోతున్నది. ఎందుకంటే జనాభా విస్ఫోటనం సామాజిక సంతులనాన్ని దెబ్బతీస్తుంది. ప్రణాళికలను తలకిందులు చేస్తుంది. పెరిగే జనాభాకు కనీస వసతులతోపాటు ప్రధానమైన కూడు, గూడు, నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. జనాభా అదుపుతప్పితే అది తలకుమించిన భారంగా మారుతుంది. అందువల్లే మెజారిటీ దేశాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేస్తున్నాయి. మితిమీరిన కు.ని. వల్ల జనాభా పతనబాట పట్టిన చైనాలాంటి కొన్ని దేశాలు మాత్రమే అధిక సంతానం కనండి. ప్రోత్సాహకాలు అ

DV RAMANA


ఏం మానసిక వైకల్యం ఇది?
కొన్ని పోస్టులు ఇన్ఫర్మేషన్ వల్ల వైరల్ కావు. మనుషులు లోపల దాచుకున్న కోపాన్ని ఎవరో బయటకు గట్టిగా అరిచినప్పుడు వైరల్ అవుతాయి. ఇది కూడా అలాంటి విషయం. తనికెళ్ళ భరణి గారు మోదీని కలిశారు. ఒక ఫోటో దిగారు. తన ఆనందాన్ని నాలుగు లైన్లలో రాశారు. అంతే. దేశాన్ని అమ్మలేదు. ఎవరినీ తిట్టలేదు. ఏ మతాన్ని అవమానించలేదు. కానీ వారం రోజులుగా గుంపులుగా పడి కరుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే... ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఎవరిని అభిమానించాలి అనేది కూడా కొంతమంది డిసైడ్ చేయాలనుకుంటున్న ప్రమాదకరమైన మనస్తత్వం. తన
Guest Writer


వరదగట్టుపై మళ్లీ వాలిన భూ రాబందులు
గతంలో ఒకసారి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట అక్కడ పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సర్వే అనంతరం ముందుసాగని పనులు ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆక్రమణదారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగర శివారులోని నాగావళి వరదగట్టుపై మళ్లీ అక్రమార్కులు గురిపెట్టారు. బలగ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1/5లో ఉన్న ఈ గట్టుపై నిర్మాణాలు కూడా ప్రారంభించారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం ఆరఐ, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అయితే మంగళవారం మళ్లీ అదే పన

BAGADI NARAYANARAO


నెట్టింట డ్రాగన్ గ్లింప్స్ సెన్సేషన్
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రశాంత్ నీల్ వదిలిన డ్రాగన్ గ్లింప్స్ నెట్టింట ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మామూలుగా గ్లింప్స్ అంటే ముప్పై సెకన్లు ఉంటుంది. కానీ ఈసారి ఊహించని రేంజ్ లో 4 నిమిషాల 29 సెకన్ల నిడివితో నీల్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత పెద్ద గ్లింప్స్ రావడం ఇదే తొలిసారి. అసలు తన సినిమాలో ఎలాంటి ప్రపంచం ఉండబోతోందో ప్రేక్షకులకు ముందే పరిచయం చేసి అంచనాలు పెంచేశాడు. ఈ వీడియో చూస్తే అసలు కథ స్పాన్ ఎంత పెద్దదో క్లియర్గా అర్థమవుతుంది. బ్
Guest Writer


మోదీ ‘పసిడి’ పలుకు ఫలిస్తుందా?
భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు అప్పటి ప్రధానులు కూడా ఈ తరహాలోనే స్పందించారు. ముఖ్యంగా 1965లో ఇండో`పాక్ యుద్ధం, తీవ్ర కరువు పరిస్థితుల్లో సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి దేశప్రజల సహకారం కోరారు. బంగారం, వెండి, నగదు విరాళాలు కోరడంతోపాటు అవసరమైతే ఒకపూ

DV RAMANA


గాలి పనులతో.. సూర్య‘దీపం’ ధగ దగా!
కార్పొరేషన్ పన్ను ఆదాయానికి లక్షల్లో ఎసరు గుమస్తాగా చేరి దోపిడీ మరిగిన ఘనుడు కంటికి కనిపించని పనులకే అతగాడు కాంట్రాక్టర్ అధికారులు చెప్పినట్లు బిల్లు పెట్టుడు.. వాటాలు పంచుడు ఒక్క ఏడాదిలోనే రూ.34 లక్షల చెల్లింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అన్నీ సవ్యంగా జరిగినోడిని చూసి ‘వాడిదేదో దీపమై కాలుతుంది’ అనడం ఆనవాయితీ. అదే సమయంలో ‘వడ్డించేవాడు మనవాడైతే విస్తరిలో అన్నీ పడతాయని’ నానుడి. మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకూ ఇవే నానుడులు వర్తిస్తాయేమో. ఎందుకంటే.. వారికి డబ్బులు అ
Prasad Satyam


సూక్తులు, స్కోత్కర్షలే సంక్షోభ పరిష్కర్తలా?
ప్రస్తుత సంక్షోభ సమయంలో చాలా దేశాలు ధరాభారంతో జనాల్ని బాదేస్తుంటే.. పెట్రోలు, గ్యాస్, ఇతర సరుకులకు రేషన్ విధిస్తుంటే.. మన సర్కారు మాత్రం ప్రజలపై ఈషన్మాత్రమైనా భారం పడకుండా కాపాడుకుంటున్నదని.. అద్భుతమైన పారిన్ పాలసీతో చమురు, గ్యాస్, ఇతర ముడి పదార్థాలకు కొరత లేకుండా మేనేజ్ చేస్తున్న బాహుబలి సర్కారు మనదని గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒకటే మోత ప్రచారం. తానా అంటే తందానా అనడానికి కొందరు ‘మోత’బరులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా! ఇక వార

DV RAMANA


మాటలతో కాదు ఆటతోనే.. పెద్ది ట్రైలర్ ఎలా ఉందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది మూవీ.. గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో బజ్ తీసుకొచ్చాయి. అదే సమయంలో వరల్డ్ వైడ్ గా సినిమా జూన్ 4న సినిమా రిలీజ్ కానుండగా.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, మూవీ మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ట్ర
Guest Writer


ఉచితం మాటున కాసుల వేట
కొత్తూరు, హిరమండలాల పరిధిలో అక్రమ తవ్వకాలు కూటమి నేతల కనుసన్నల్లో రాత్రింబవళ్లు దందా ఇసుక లభ్యత లేకున్నా నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు నిబంధనలకు విరద్ధమంటూనే చోద్యం చూస్తున్న అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/హిరమండలం) రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. అంటే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రజలు ఉచితంగానే రేవుల నుంచి తరలించుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అలా జరగడంలేదు. ‘ఉచితం’ బలవంతులకే ఉపయోగపడుతున్నది. పర్యావరణ చట్టాలకు తూట్లు పొడిచి మరీ వంశధార నదీగర్భా
SATYAM DAILY


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్

DV RAMANA


పుట్టలు పెడుతున్న నిర్లక్ష్యం
జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయానికే అనారోగ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అని ప్రభుత్వం నినదిస్తున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం, కుటుంబం, వ్యక్తిగతంగా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమన్నది సామాజిక బాధ్యత. అందులోనూ తమ పరిధిలోని కార్యాలయాలు, వాటి ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం.. ఆహ్లాదకరమైన వాతావరణం

DV RAMANA


బండి ఇమేజ్పై ‘పుత్రవాత్సల్యం’ మరక!
బాలికపై లైంగిక వేధింపుల కేసులో కేంద్ర HOME శాఖ సహాయ మంత్రి బండి SANJAY పుత్రరత్నం బండి భగీరథ్ను న్యాయస్థానం రిమాండ్కు పంపింది. లొంగుబాటు ఎత్తుగడతో బెయిల్ పొంది వెంటనే బయటకొచ్చేయవచ్చనుకున్న బండివారి ఆలోచనలను కోర్టు చిత్తు చేసింది. వేసవి సెలవుల వరకు నో బెయిల్ అని తేల్చిసింది. కుమారుడిని ఇలా లొంగిపోయినట్లు చూపించి.. అలా బెయిల్ పేరుతో బయటకు తీసుకోచ్చేయన్న ప్లాన్తోనే మంత్రి SANJAY, వారి లాయర్ భగీరథ్ లొంగిపోయినట్లుగా ప్రచారం చేసుకున్నారు. ‘భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మేమే

DV RAMANA


ప్రజాసేవ కోసం.. కాలువలోనే కాదు.. లెట్రిన్లోనైనా చెయ్యి పెడతా
అభివృద్ధి నుంచి నా దృష్టిని మరల్చలేరు నేను వలసనాయకుడ్ని కాదు నగరపార్టీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “ప్రజాసేవ కోసం నా చెయ్యిని కాలువలోనే కాదు.. లెట్రిన్లోనైనా పెడతాను. అదే సమయంలో ప్రతిపక్షం నెత్తిమీద కూడా పెడతాను. మీకు ఆ దమ్ముందా?” అని ఎమ్మెల్యే గొండు శంకర్ పరోక్షంగా మాజీమంత్రి ధర్మానను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఓ ఫంక్షన్హాల్లో జరిగిన నగరపార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను వలసనాయకుడ్ని కాదని, అభివృద్ధి చేతకాని వలస నాయకులు త
SATYAM DAILY


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ
SATYAM DAILY


నలుగురు ఉద్యోగుల తొలగింపు.. 40 పాలసీలు తిరస్కరణ
వంజంగి నకిలీ బీమా గుట్టు రట్టుచేసిన టాస్క్ఫోర్స్ మంచం పట్టిన రోగుల పేరుతో రూ.5 కోట్లు దోపిడీ వైకాపా నేత, బీమా ఏజెంట్లు, ఆధార్ మార్పులపై సీ‘ఐ’డీ? ‘సత్యం’ కథనంతో విచారణ వేగవంతం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మూలన చేరిన ముసలమ్మలు, మంచం పట్టిన కేన్సర్ పేషెంట్ల పేరిట ఆధార్ కార్డుల్లో స్థానికంగా మార్పులు చేయించి, నకిలీ పత్రాలు సృష్టించి చనిపోవడానికి ముందు వివిధ బీమా సంస్థల్లో పాలసీలు కట్టి, అక్కడికి కొద్ది రోజుల్లోనే మరణానంత క్లెయిమ్ను కోట్లాది రూపాయల్లో విత్డ్రా చేసిన ఆమదాల

BAGADI NARAYANARAO


ఐపీఎల్లో సరికొత్త ‘మాస్’ సెలబ్రేషన్స్
మైదానంలో ‘చిట్టీల’ జాతర..! క్రికెట్ మైదానంలో వికెట్ పడగానే బౌలర్లు రకరకాలుగా సంబరాలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఒకప్పుడు కేవలం గాల్లోకి ఎగరడం, గట్టిగా అరవడం మాత్రమే ఉండేది. కానీ కాలం మారింది. సినిమా హీరోల మేనరిజమ్స్, పుష్ప స్టైల్ తగ్గేదేలే సెలబ్రేషన్స్, క్రిస్ గేల్ ‘గంగ్నమ్ స్టైల్’, బ్రావో డాన్సులు, షెల్డన్ కాట్రెల్ ‘సెల్యూట్’.. ఇలా ఎన్నో ట్రెండ్లు చూశాం. అయితే ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్ వీటన్నింటికీ భిన్నంగా, ఒక సరికొత్త ‘చిట్’ (చీటీ) సెలబ్రేషన్తో
SATYAM DAILY


‘అమ్మోరు తల్లి’ ఫార్ములాతో సూర్య మ్యాజిక్?
నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అంటే ఒక బ్రాండ్. కోర్టులో ఏ కేసు ఎప్పుడు రావాలి, ఎవరు ఏడవాలి, ఎవరు నవ్వాలి, ఎవరు బెయిల్ మీద బయటకు రావాలి అన్నది కూడా అతని మూడ్ మీదే ఆధారపడి ఉంటుంది. లాయర్ల నుంచి జడ్జి (నట్టి సుబ్రమణియన్) వరకు అందరినీ ‘ప్యాకేజీలు’ ఇచ్చి తన జేబులో పెట్టేసుకున్నాడు. కోర్టులో వచ్చే ప్రతీ పైసాని తనే క్యాచ్ పడుతూ, కక్షిదారుల జేబులకు చిల్లులు పెట్టడమే మనోడి ఫుల్టైమ్ జాబ్. అలాంటి టైంలోతమిళనాడు నుంచి మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) తన కూతురు మీను లివర్ ట్రా
Guest Writer


అక్కడ పొదుపు.. ఇక్కడేదీ?!
3 నెలలుగా ఆరని కాష్టంలా రగులుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రపంచానికి అవసరమైన 20 శాతం చమురు రవాణా చేసే హర్మూజ్ జలసంధి దిగ్బంధంలో చిక్కుకోవడం, దాడుల్లో పలు గల్ఫ్ ఆయిల్ క్షేత్రాలు ధ్వంసమై ఉత్పత్తి స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఇంధన, ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో ఇప్పటికే అనేక దేశాలు అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు మనదేశంలోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ సంకేతాలు పంపిన ఆయన దేశప్రజలకు పొదుపు సూత్రాలు ప్రవచించార

DV RAMANA


క్లాస్ రూపం.. మాస్ బేరం!
అపార్ట్మెంటు ముసుగులో హాస్టళ్లు సెటప్ రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా విద్యార్థులు, శిక్షణార్థులతో నిరంతరం కోలాహలం ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు స్థానికులకు మాత్రం మురుగునీటి అవస్థలు (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి నటించిన వినోదం సినిమా చూశారా? అందులో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక సెట్ వేసి కోటా శ్రీనివాసరావు డబ్బులు కొట్టేసే సన్నివేశం అప్పట్లో ఫ్యామస్. బయటకు బ్యాంకులాగే కనిపించినా లోపలంతా డొల్లే. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్

BAGADI NARAYANARAO


మన ఆర్థికానికి పసిడి పోటు!
కొనుగోళ్లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు గతంలోనూ మÖడుసార్లు స్వర్ణంతోనే సంక్షోభాలు అందుకే గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తెచ్చిన ఇందిర 90 దశకంలో బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి UPA-2 హయాంలోనూ కఠిన ఆంక్షలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల జోలికి పోవద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు. దాంతోపాటు ఇంధన వనరుల వినియోగంతోపాటు పలు అంశాల్లో పొదుపు పాటించాలని హితవు పలికారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఆర్థిక ప

DV RAMANA


కెమెరా లేని చావుకి విలువ లేదు.. నిశ్శబ్దం తప్ప
బలిసినోళ్ల గొడవల మీద అందరూ పడిపోతారు.. కానీ సామాన్యుడి రక్తం మీద ఎవడికి ఆసక్తి లేదు. రూ.450 కోట్ల ఆస్తులున్న అమ్మాయి.. ఒక రాజకీయ నాయకుడి వారసుడు.. వాళ్ల పర్సనల్ గొడవల మీద దేశం మొత్తం పడిపోతుంది. అందరూ ‘జస్టిస’ అంటూ గొంతులు చించుకుంటున్నారు. కొన్ని గొడవలు నేషనల్ కంటెంట్ అవుతాయి. కొన్ని చావులు అంకెలుగా మారిపోతాయి. అంతే తేడా. ఈ దేశంలో ఇప్పుడు న్యాయం కూడా బాధని బట్టి కాదు, ఎవరి బాధ కనిపిస్తుందో దాన్ని బట్టి పనిచేస్తోంది. కెమెరా ఉంటే అవుట్రేజ్. హ్యాష్ట్యాగ్ ఉంటే ఉద్యమం. సెలబ్రిట
Guest Writer
రాజకీయాలు


ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా న


ప్రతి సంక్షోభంలోనూ... పొదుపే తారకమంత్రం
స్వతంత్ర భారతంలో ఎన్నోసార్లు గాయపడిన ఆర్థిక వ్యవస్థ ప్రతి కష్టంలోనూ అక్కరకు వచ్చిన కాస్ట్ కటింగ్ నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు ఒకటే సూత్రం నేతలు కూడా పాటించినప్పుడే వాటికి సార్థకత్వం (ఫోటో.. టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి లేకపోవడంతో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంపై విస్తృత చర్చ జరుగుతున్నది. దానిపై భిన్నాభిప్


పేదరికం లేని సమాజమే నా కోరిక
మూడో బిడ్డకు రూ.30వేలు.. నాలుగో సంతానానికి రూ.40వేలు 2027 జులైనాటికి వంశధార ఫేజ్-2 పూర్తిచేస్తాం దేవుడు కరుణిస్తే తల్లికివందనం మొత్తాన్ని పెంచుతాం ఉత్తరాంధ్రకే వలసలొచ్చేలా చేస్తా స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు (సత్యంన్యూస్, నరసన్నపేట) పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందన్నారు. నరసన్నపేటలో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి


అంతా.. ఆమె చేసుకున్నదే
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు ‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ 175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్లో కూడా 294 స


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస
క్రీడలు
ప్రాంతీయం


అభివృద్ధి.. అక్రమాలు పోటాపోటీ!
నరసన్నపేటలో వందల వాణిజ్య సముదాయాలు చాలావరకు అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు అక్రమార్కులకు రాజకీయ, అధికార అండదండలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో అభివృద్ధి, అక్రమాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ పట్టణంలో 226 బహుళ అంతస్తుల భó„వనాలను నిర్మించగా వాటిలో 80 శాతం వాణిజ్య సముదాయాలే. అయితే చాలా సముదాయాలకు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ అండదండలు పుష్కలంగా


వరదగట్టుపై మళ్లీ వాలిన భూ రాబందులు
గతంలో ఒకసారి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట అక్కడ పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సర్వే అనంతరం ముందుసాగని పనులు ఇదే అదనుగా రెచ్చిపోతున్న ఆక్రమణదారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగర శివారులోని నాగావళి వరదగట్టుపై మళ్లీ అక్రమార్కులు గురిపెట్టారు. బలగ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1/5లో ఉన్న ఈ గట్టుపై నిర్మాణాలు కూడా ప్రారంభించారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం ఆరఐ, వీఆర్వోలు అక్కడికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అయితే మంగళవారం మళ్లీ అదే పన


ఉచితం మాటున కాసుల వేట
కొత్తూరు, హిరమండలాల పరిధిలో అక్రమ తవ్వకాలు కూటమి నేతల కనుసన్నల్లో రాత్రింబవళ్లు దందా ఇసుక లభ్యత లేకున్నా నదీగర్భాన్ని కుళ్లబొడుస్తున్నారు నిబంధనలకు విరద్ధమంటూనే చోద్యం చూస్తున్న అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/హిరమండలం) రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. అంటే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రజలు ఉచితంగానే రేవుల నుంచి తరలించుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అలా జరగడంలేదు. ‘ఉచితం’ బలవంతులకే ఉపయోగపడుతున్నది. పర్యావరణ చట్టాలకు తూట్లు పొడిచి మరీ వంశధార నదీగర్భా


క్లాస్ రూపం.. మాస్ బేరం!
అపార్ట్మెంటు ముసుగులో హాస్టళ్లు సెటప్ రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా విద్యార్థులు, శిక్షణార్థులతో నిరంతరం కోలాహలం ఫీజుల రూపంలో భారీగా వసూళ్లు స్థానికులకు మాత్రం మురుగునీటి అవస్థలు (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి నటించిన వినోదం సినిమా చూశారా? అందులో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక సెట్ వేసి కోటా శ్రీనివాసరావు డబ్బులు కొట్టేసే సన్నివేశం అప్పట్లో ఫ్యామస్. బయటకు బ్యాంకులాగే కనిపించినా లోపలంతా డొల్లే. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్


సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్ ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్ అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో


వ్యాపార కేంద్రంలో చీకటి తెరలు
ప్రధాన రహదారి సహా వీధుల్లో అంధకారం పడకేసిన మెజారిటీ వీధి దీపాలు (సత్యంన్యూస్, నరసన్నపేట) మధ్యలో రెండు రోజులు వదిలేస్తే.. మÖడోరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు అప్ప్పుడే జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ ఏకంగా అక్కడే మకాం వేసి మొత్తం పారిశుధ్య పనులను, పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్ చేస్తే.. నరసన్నపేట మండల కేంద్రం చీకట్లో
సంపాదకీయం


రెక్కలు తొడిగిన వ్యంగ్య ఉద్యమం
నిర్బంధాలు ఎల్లకాలం వ్యతిరేకతను తొక్కిపెట్టలేదు. తాము చెరుపు చేసినా అది చరిత్రే అన్న వక్రభాష్యానికి ప్రజలను బద్ధులను చేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. ఏదో రూపంలో నిరసనలు, భిన్నాభిప్రాయాలు శిరమెత్తుతూనే ఉంటాయి. భౌతికంగా అవి కనిపించనంతమాత్రాన అంతా సవ్యంగా ఉందనుకోవడం భ్రమే అవుతుంది. దానికి ప్రబల సాక్ష్యమే ప్రస్తుతం శిరమెత్తి గర్జిస్తున్న డిజిటల్ వ్యంగ్య ఉద్యమం. ‘ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ బొద్దింకల మాదిరిగా సోషల్ మీడియా ద్వారా అందరిపైన దాడులు చేస్తూ ఉంటారు’.. అంటూ ఆర్టీఐ చట్ట

DV RAMANA
5 hours ago3 min read


ఎక్కువమందిని కంటే సాకేదెవరు?
ప్రపంచమంతా జనాభా బాంబు భయంతో బెంబేలెత్తిపోతున్నది. ఎందుకంటే జనాభా విస్ఫోటనం సామాజిక సంతులనాన్ని దెబ్బతీస్తుంది. ప్రణాళికలను తలకిందులు చేస్తుంది. పెరిగే జనాభాకు కనీస వసతులతోపాటు ప్రధానమైన కూడు, గూడు, నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. జనాభా అదుపుతప్పితే అది తలకుమించిన భారంగా మారుతుంది. అందువల్లే మెజారిటీ దేశాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేస్తున్నాయి. మితిమీరిన కు.ని. వల్ల జనాభా పతనబాట పట్టిన చైనాలాంటి కొన్ని దేశాలు మాత్రమే అధిక సంతానం కనండి. ప్రోత్సాహకాలు అ

DV RAMANA
1 day ago3 min read


సూక్తులు, స్కోత్కర్షలే సంక్షోభ పరిష్కర్తలా?
ప్రస్తుత సంక్షోభ సమయంలో చాలా దేశాలు ధరాభారంతో జనాల్ని బాదేస్తుంటే.. పెట్రోలు, గ్యాస్, ఇతర సరుకులకు రేషన్ విధిస్తుంటే.. మన సర్కారు మాత్రం ప్రజలపై ఈషన్మాత్రమైనా భారం పడకుండా కాపాడుకుంటున్నదని.. అద్భుతమైన పారిన్ పాలసీతో చమురు, గ్యాస్, ఇతర ముడి పదార్థాలకు కొరత లేకుండా మేనేజ్ చేస్తున్న బాహుబలి సర్కారు మనదని గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒకటే మోత ప్రచారం. తానా అంటే తందానా అనడానికి కొందరు ‘మోత’బరులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా! ఇక వార

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


నలుగురు ఉద్యోగుల తొలగింపు.. 40 పాలసీలు తిరస్కరణ
వంజంగి నకిలీ బీమా గుట్టు రట్టుచేసిన టాస్క్ఫోర్స్ మంచం పట్టిన రోగుల పేరుతో రూ.5 కోట్లు దోపిడీ వైకాపా నేత, బీమా ఏజెంట్లు, ఆధార్ మార్పులపై సీ‘ఐ’డీ? ‘సత్యం’ కథనంతో విచారణ వేగవంతం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మూలన చేరిన ముసలమ్మలు, మంచం పట్టిన కేన్సర్ పేషెంట్ల పేరిట ఆధార్ కార్డుల్లో స్థానికంగా మార్పులు చేయించి, నకిలీ పత్రాలు సృష్టించి చనిపోవడానికి ముందు వివిధ బీమా సంస్థల్లో పాలసీలు కట్టి, అక్కడికి కొద్ది రోజుల్లోనే మరణానంత క్లెయిమ్ను కోట్లాది రూపాయల్లో విత్డ్రా చేసిన ఆమదాల

BAGADI NARAYANARAO
6 days ago2 min read


జిల్లా పేకాట.. సుంకి బాట!
దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు అలమండ డెన్లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్ అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్కు వెళ్లి చతుర్ముఖ

BAGADI NARAYANARAO
May 122 min read


పేకాట.. పంచాయితీ.. హత్య
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్కు లీడర్గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడి

BAGADI NARAYANARAO
May 112 min read
ప్రత్యేక కథనాలు


జిల్లాలో పొలిటికల్ క్రికెట్ లీగ్!
జిల్లా సంఘం అక్రమాలపై ఏసీఏకు ఫిర్యాదులు కింజరాపు కోటలోకి వెళ్తుందనే సంకేతాలు పదవులకు ఎసరు రాకుండా కొందరి మంత్రాంగం కూనను తెరపైకి తెచ్చి అధ్యక్షుడిగా నియామకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇవి చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన సత్యాలు. వీటిని ఎంతమంది నమ్ముతారో తెలియదుగానీ జిల్లా క్రికెట్ సంఘం మాత్రం నమ్మి ఆచరణలో పెట్టింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా నడుస్తున్న జిల్లా క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా ఆమదాలవ
Prasad Satyam
3 hours ago


బొగ్గు నుంచి గ్యాస్!
గల్ఫ్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకున్న కేంద్రం వంటగ్యాస్కు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఎరువుల అవసరాలను కూడా తీర్చనున్న ప్రణాళిక (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమంతా చిప్స్ తయారీ నిలిచిపోయింది. దాంతో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల స్థాపనపై దృష్టి సారించాల్సి వచ్చింది. అదే కోవలో ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు గ్యాస్ సరఫరా వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని

DV RAMANA
4 hours ago


టాటాకు ఏమైంది?
రతన్ టాటా చనిపోయే ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే టాటా కంపెనీ లోపల చాలా పెద్ద భూకంపాలే వస్తున్నాయి. ఒకప్పుడు టాటా అంటే నమ్మకం, టాటా అంటే చారిటీ, టాటా అంటే ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు టాటా లోపల జరుగుతున్న పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్, కేవలం లాభాల కోసమే తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు టాటా గ్రూప్కి ఏమవుతుంది అనే భయం అందరిలో మొదలైంది. టాటా కోర్ వాల్యూస్ అయిన ఎథిక్స్, ఎంప్లాయి కేర్ ఇప్పుడు కనుమరుగైపోతుందా? అసలు టాటా ట్రస్ట్లో ఎవరు ఎవరితో గొడవలు పడుతున్నారు? రిజర్వ్బ్యాంక

NVS PRASAD
1 day ago
వినోదం


ఇది కదా ‘పెద్ది’ రేంజ్ అంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో ఆ మూవీ భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూకే, నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే పెద్ది రేంజ్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ల ప్రకారం, యూకే ప్రీమియర్స్ కు ఇప్పటికే 7500కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే నార్త


ఏం మానసిక వైకల్యం ఇది?
కొన్ని పోస్టులు ఇన్ఫర్మేషన్ వల్ల వైరల్ కావు. మనుషులు లోపల దాచుకున్న కోపాన్ని ఎవరో బయటకు గట్టిగా అరిచినప్పుడు వైరల్ అవుతాయి. ఇది కూడా అలాంటి విషయం. తనికెళ్ళ భరణి గారు మోదీని కలిశారు. ఒక ఫోటో దిగారు. తన ఆనందాన్ని నాలుగు లైన్లలో రాశారు. అంతే. దేశాన్ని అమ్మలేదు. ఎవరినీ తిట్టలేదు. ఏ మతాన్ని అవమానించలేదు. కానీ వారం రోజులుగా గుంపులుగా పడి కరుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే... ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఎవరిని అభిమానించాలి అనేది కూడా కొంతమంది డిసైడ్ చేయాలనుకుంటున్న ప్రమాదకరమైన మనస్తత్వం. తన


నెట్టింట డ్రాగన్ గ్లింప్స్ సెన్సేషన్
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రశాంత్ నీల్ వదిలిన డ్రాగన్ గ్లింప్స్ నెట్టింట ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మామూలుగా గ్లింప్స్ అంటే ముప్పై సెకన్లు ఉంటుంది. కానీ ఈసారి ఊహించని రేంజ్ లో 4 నిమిషాల 29 సెకన్ల నిడివితో నీల్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత పెద్ద గ్లింప్స్ రావడం ఇదే తొలిసారి. అసలు తన సినిమాలో ఎలాంటి ప్రపంచం ఉండబోతోందో ప్రేక్షకులకు ముందే పరిచయం చేసి అంచనాలు పెంచేశాడు. ఈ వీడియో చూస్తే అసలు కథ స్పాన్ ఎంత పెద్దదో క్లియర్గా అర్థమవుతుంది. బ్
bottom of page





















