top of page
స్టోరీలు


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ

BAGADI NARAYANARAO


నాటి ఎన్టీఆర్ ఆలయం.. త్వరలోనే దర్శన భాగ్యం
ఒకనాడు తీర్థస్థలంలో చెన్నైలోని నందమూరి నివాసం దశాబ్దాల తర్వాత చేతులు మారిన ఆరాధ్యదైవం ఆవాసం దాన్ని ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచే సంకల్పం పాతకాలపు ఆ కృ తులకే కొత్త సొబగులద్దుతున్న చదలవాడ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలో కోటానుకోట్ల మానవులు ఉంటారు. కానీ అందరూ ఒక్కలా ఉండరు. కొందరు మనుషుల్లో దేవుళ్లుగా ఖ్యాతిపొందుతారు. అలాగే మనుషులు తలదాచుకునే ఆవాసాలు లక్షల్లోనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రత్యేకత సంతరించుకుంటాయి. మీVAజ్వల చరిత్రను సొంతం చేసుకుంటాయి. మద్రా

DV RAMANA


మా ఫ్యామిలీని అంటే ఊరుకోను!!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరకంగా సాయం కోరితే తానున్నానని చెప్పిన పెద్దమనిషిగా గౌరవం అందుకుంటున్నారు. ఒక స్టార్ గా లెజెండరీ హోదాలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎంతో సమున్నత స్థానానికి చేరుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవాకార్యక్రమాలతో ఆయన ప్రజలలో సామాజిక కర్తగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయనపై ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్ ఇటీవల మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇటీవల చిరు తనయుడు రామ్
Guest Writer


అమ్మో.. కర్ణాటకలో 149 మంది మంత్రులా!
మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సలహాదారుల పేరుతో తమ పార్టీకి చెందినవారికి పప్పుబెల్లాల్లా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని నాడు ఆరోపణలు వినిపించాయి. వీరికి సలహాదారులు అనే ముద్దుపేరు పెట్టి దాదాపు అన్ని శాఖల నెత్తిన కూర్చోబెట్టడమే కాకుండా కేబినెట్ హో దాలు, ప్రొటోకాల్ మర్యాదలు కల్పించి ఊరేగించారు. అంటే కేబినెట్లో ఉండే మంత్రులు కాకుండా వీరంతా

DV RAMANA


పొందూరు ఖాదీ.. సంప్రదాయ ఖైదీ
క్లస్టర్ ఏర్పాటుకు కుదరని నిబంధనలు జీఐ ట్యాగ్ ఉన్నా మార్కెట్ లేదు డిమాండ్ ఉన్నా మారని పద్ధతులు అధిక ధరలూ అడ్డంకే వంద కోట్లతో కొత్త క్లస్టర్ ఏర్పాటుపై క్లారిటీ అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “కడుపు నిండా ఇంత కూడు పెట్టని ఆ సనాతన సంగీతం మీద, ఆ శంకరాభరణం రాగం మీద ఎందుకురా నీకంత మమకారం” అంటాడు అల్లు రామలింగయ్య శంకరాభరణం సినిమా హీరో సోమయాజులుతో. ఒకప్ప్పుడు గుర్రపుబగ్గీలు, గండపెండేరాలు, సన్మానాలు చేయించిపెట్టిన ఆ సంగీతాన్ని వదలలేక పాశ్చాత్య పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సంప్రదాయ సం

NVS PRASAD


ఇటు వెంచర్లు.. అటు తవ్వకాలు!
పలాసలో రెచ్చిపోతున్న అక్రమార్కులు కొందరు కొండల తవ్వకాల్లో బిజీ ఇంకొందరు చెరువులు, కాలువల కబ్జాలు జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న స్థానిక సిబ్బంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, చెరువుల ఆక్రమణలపై అందిన ఫిర్యాదులపై పరిశీలనకు వెళ్తే స్థానిక అధికారులు నల్లబొడ్డూరు కొండ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తారు. అక్రమ తవ్వకాలకు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్వయంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేయడంతోపాటు అక్రమాలు జర

BAGADI NARAYANARAO


సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నసమారాధన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివ

DV RAMANA


లెజెండరీ బయెపిక్లో సాయి పల్లవి!
అమరణ్, తండేల్ చిత్రాల తరువాత క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి సెలెక్షన్ చాలా హైలోకి వెళ్లిపోతోంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు అంతకే మించిన స్థాయి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామయణ`లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ భారతం అమూల్యంగా భావించే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ షూ
Guest Writer


తోక ముడిచిన పాక్!
స్నేహసౌభ్రా తృ త్వాలను పెంపొందించే క్రీడలను వైషమ్యాలకు వేదికలుగా మార్చుకునేందుకు.. బంగ్లాదేశ్ భుజంపై తుపాకీ పెట్టి భారత్కు గురిపెట్టడం ద్వారా ఇన్నాళ్లూ దాయాదిపై పెంచుకున్న కక్షను కాస్తయినా తీర్చుకోవడంతోపాటు స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్ చివరికి ఏదీ సాధించలేక బొక్కబోర్లాపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా భారత్ను శాసించాలన్న దుస్సాహసానికి తెగబడి చివరికి తనే క్రికెట్ దేశాల ముందు బొక్కబోర్లాపడింది. తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకలోని వేదికలకు మార్చ

DV RAMANA


ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివే

BAGADI NARAYANARAO


ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘చిట్టి’గా గూడు కట్టుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ‘జాతి రత్నాలు’ సినిమాతో అభిమానుల హృదయాలను దోచుకుంది. అమాయకమైన నటనతో ఆకట్టుకునే డాన్స్ తో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆరడుగుల అందం ఈమెకు కెరియర్ మొదట్లో అవకాశాలను అందించలేదు. కారణం ఈమె హైట్ కు తగ్గట్టు హీరోలు దొరకకపోవడం. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బ
Guest Writer


పసిడి విషయంలో.. దుబాయ్ దూరపు కొండే!
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరకు దొరుకు తుందంటే చాలు ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలో భారతీయ బంగారం ప్రియులకు దుబాయ్ ఒక డెస్టినేషన్. ఉపాధి కోసమో, టూరిస్టులుగానో అక్కడికి వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఎంతోకొంత బంగారం తెచ్చుకోవడం కొత్తకాదు. దీనికి కారణం భారత్ కంటే దుబాయ్లో బంగారం తక్కువగా ధరకు లభించడమే. అలా అని పెట్రోల్ బావులు ఉన్నట్లు దుబాయ్లో బంగారం గనులు లేవు. మరెందుకు ధర తక్కువంటే.. మనదేశంలో

DV RAMANA


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో

NVS PRASAD


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam


పలాస డిపోలో సమస్యల సంత
ఉద్యోగులకు మంచినీరు కరువు ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగుల

BAGADI NARAYANARAO


గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు
గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు త్వరలో మొదలుకానున్న పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్
Prasad Satyam


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ

NVS PRASAD


కుల హత్యలపై సరదా సెటైర్
సీనియర్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా `రామ్ నగర్ బన్నీ` సినిమా చేశాడు. ఇది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `బరాబర్ ప్రేమిస్తా` అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలయ్యింది. ఇందులో మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఫిబ్రవరి 6న) విడుదలయ్యింది. అయితే హీరో చ
Guest Writer


బ్రిటన్ నుంచి మన సంపద తెచ్చుకోలేమా?
బ్రిటీష్ వలసపాలన గురించి ఈ తరంవారికి పెద్దగా తెలియదు. చరిత్ర పుస్తకాý ద్వారా, వారూ వీరు చెప్పగా వినడమే తప్ప. ఒకనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఆధిపత్య విధానాలకు బలి కాని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాబోదేమో! అంతెందుకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వలసవాద పాలనలో మగ్గిపోయిన దేశమే. ఇక మనదేశం సంగతి చెప్పనక్క ర్లేదు. సుమారు 200 ఏళ్లపాటు బ్రిటీష్ దాస్యశంఖలాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయింది. రాచరికంలో ఉండే బ్రిటీష్ ప్రభుత్వం విస్తరణ కాంక్షతో దాదాపు

DV RAMANA


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ

NVS PRASAD


విశాఖలో వందేభారత్ హబ్
రూ.300 కోట్లతో మర్రిపాలెంలో నిర్మాణం సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, మరమ్మతులు ఇక్కడే త్వరలో కొత్త స్లీపర్, సీటింగ్ రైళ్లు వచ్చే అవకాశం రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలోనే శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరంగా పేరొందిన విశాఖపట్నం మరో కీలక ప్రాజెక్టుకు కేంద్రం కానుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా(ఈస్ట్కోస్ట్) రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ పేరుతో అత్యధిక అదాయం సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం రైల్వేపరంగా మరో ముందడుగు

DV RAMANA


విషయం మంచిదే కానీ
టాలీవుడ్లో తన పంథాలో సినిమాలు తీసుకుంటూ పోయే దర్శకుడు గుణశేఖర్. ఒకప్పుడు చూడాలని ఉంది.. ఒక్కడు లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. గత రెండు దశాబ్దాల్లో ‘రుద్రమదేవి’ మినహా సక్సెస్ ఫుల్ సినిమా ఏదీ తీయలేదు. ఇప్పుడాయన ఎక్కువగా కొత్త నటీనటులను పెట్టి ‘యుఫోరియా’ సినిమా తీశారు. ఈ చిత్ర విశేషాలేంటో.. ఇందులో గుణశేఖర్ వేసిన ముద్ర ఎలాంటిదో చూద్దాం పదండి. కథ: సివిల్స్ చేయాలనేది ఛైత్ర (సారా అర్జున్) కల. ఒక రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్ లో పార్టీకి వెళ్లగా అక్కడ వికాస్
Guest Writer


‘సుప్రీం’నే మెప్పించిన లాయర్ ‘మమత’
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిత్యం కేసుల విచారణ, వందలాది కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందితో నిత్యం రద్దీగా ఉంటుంది. కాకలుతీరిన న్యాయవాదులు నల్లకోటులను సర్దుకుని తమ ప్రతిభను చాటుకునేలా తమ వాదనలు వినిపిస్తుంటారు. వీటిలో కొన్ని అరుదైన, చిత్రమైన కేసులు కూడా ఉంటాయి. తీర్పులు వెలువరించే సందర్భాల్లో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నమైన ఒక చరిత్రాత్మక ఘట్టానికి మొన్న బుధవారం సుప్రీంకోర్టు వేదికైంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం కోర్టు

DV RAMANA


ఆమెకు ఊతం.. ఉపాధికి విఘాతం!
కొత్తవారిని నియమించకుండా రాజకీయం 9 నెలలుగా నిలిచిన ఉపాధి పనులు క్షేత్రసహాయకురాలి తొలగింపే కారణం ఆమెను విధుల్లోకి తీసుకునేవరకు పనులు జరగడానికి లేదంటున్న నాయకులు? మళ్లీ కూలిపనులకు వలసలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార పార్టీకి మద్దతుదారునిగా మెలిగిన ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకురాలిని విధుల నుంచి తొలగించినందున ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గత ఏడాది మే నెల నుంచి ఉపాధి పనులు జరగనివ్వడం లేదు. అధికారులకు విన్నవించి ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినా, ఎవరూ స్పందించడం లేదని స్థానిక

BAGADI NARAYANARAO


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA


అద్దెలు భారం.. వ్యాపారుల హాహాకారం!
మున్సిపల్ షాపుల లీజులపై అసంతప్తి తలకుమించిన రేట్లతో సతమతం హేతుబధ్దీకరించాలని వ్యాపార సంఘాల వినతి ఇతర రాష్ట్రాల్లోనే మేలంటున్న నిర్వాహకులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ కామర్స్ ప్లాట్ఫారాలు, కార్పొరేట్ సంస్థలు రిటైల్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే అన్ని రకాల వస్తువులు, సరుకులు.. నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేరిపోతున్నాయి. నగరాల్లో కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న మాల్స్లో తక్కువ ధరకే నిత్యావసరాలు లభిస్తుండడంతో సంప్రదాయ చిల్లర వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.

BAGADI NARAYANARAO


మనసు మూలలను తాకుతుంది!
మనసు ఎక్కడ ఆగిపోయిందో తెలియని ప్రేమ... చేతులు ఎవరి చేతిలో బంధించబడ్డాయో అర్థంకాని జీవితం... ప్రేమించినవాడు హృదయంలో... పెళ్లి చేసుకున్నవాడు పక్కన... తాను ఎవరికో సొంతమో తనకే తెలియని ఆ అంతర్గత ఖాళీ... అదే మౌనరాగం. శబ్దం లేని సంగీతం... అలుపు లేని ఆత్మవేదన... ఈరోజు చూస్తే “ఇదేంటి పెద్ద విషయం?” అనిపించొచ్చు. కానీ...80ల కాలంలోనే ఈ అంత సూక్ష్మమైన మానసిక సంఘర్షణను తెరపై చూపించి దాన్ని ఒక క్లాసిక్గా మలిచిన దర్శకుడు మణిరత్నం. కార్తీక్ - రేవతి ప్రేమకథ.. కేవలం ఒక లవ్ స్టోరీ కాదు... అది మ
Guest Writer


చట్టసభలోనే ప్రధానికి భద్రత లేదా?
మన చట్టసభల కార్యకలాపాలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు చాలానే ఉన్నాయి. వాటికి అదనంగా చట్టసభలు తమకుతాముగా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాల సంగతెలా ఉన్నా సభల నిర్వహణలో నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గురువారం లోక్సభలో దీనికి భిన్నమైన, అరుదైన ఘటనలు చోటు చేసుకోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండానే దాన్ని ఆమోదించడం ఒక చిత్రమైతే.. ప్రధానమంత్రిపై సభలోనే దాడిక

DV RAMANA


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే
Prasad Satyam


మూలపేట.. పరిశ్రమల పూదోట!
తాజాగా గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మంజూరు ప్రైవేట్రంగంలో ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు మార్చి 18న సీఎం చంద్రబాబు శంకుస్థాపన? ఇప్పటికే అక్కడ తుదిదశలో ఉన్న సీ పోర్టు నిర్మాణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రకతి వనరులు ఎన్ని ఉన్నా.. చిన్న చిన్న యూనిట్లు తప్ప ఒకేసారి వేలసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ పరిశ్రమలు లేక వలసల జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లా దశ మారుతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల గ్రహణం తర్వాత జిల్లా రూపురేఖలు మార్చేసేలా ఒక్కొక్క అవకాశం తలుప

DV RAMANA
రాజకీయాలు


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక
క్రీడలు


Nov 4, 2025


Sep 26, 2025
ప్రాంతీయం


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ


సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నసమారాధన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివ


ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివే


పలాస డిపోలో సమస్యల సంత
ఉద్యోగులకు మంచినీరు కరువు ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగుల


గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు
గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు త్వరలో మొదలుకానున్న పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్


విశాఖలో వందేభారత్ హబ్
రూ.300 కోట్లతో మర్రిపాలెంలో నిర్మాణం సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, మరమ్మతులు ఇక్కడే త్వరలో కొత్త స్లీపర్, సీటింగ్ రైళ్లు వచ్చే అవకాశం రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలోనే శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరంగా పేరొందిన విశాఖపట్నం మరో కీలక ప్రాజెక్టుకు కేంద్రం కానుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా(ఈస్ట్కోస్ట్) రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ పేరుతో అత్యధిక అదాయం సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం రైల్వేపరంగా మరో ముందడుగు
సంపాదకీయం


అమ్మో.. కర్ణాటకలో 149 మంది మంత్రులా!
మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సలహాదారుల పేరుతో తమ పార్టీకి చెందినవారికి పప్పుబెల్లాల్లా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని నాడు ఆరోపణలు వినిపించాయి. వీరికి సలహాదారులు అనే ముద్దుపేరు పెట్టి దాదాపు అన్ని శాఖల నెత్తిన కూర్చోబెట్టడమే కాకుండా కేబినెట్ హో దాలు, ప్రొటోకాల్ మర్యాదలు కల్పించి ఊరేగించారు. అంటే కేబినెట్లో ఉండే మంత్రులు కాకుండా వీరంతా

DV RAMANA
11h3 min read


తోక ముడిచిన పాక్!
స్నేహసౌభ్రా తృ త్వాలను పెంపొందించే క్రీడలను వైషమ్యాలకు వేదికలుగా మార్చుకునేందుకు.. బంగ్లాదేశ్ భుజంపై తుపాకీ పెట్టి భారత్కు గురిపెట్టడం ద్వారా ఇన్నాళ్లూ దాయాదిపై పెంచుకున్న కక్షను కాస్తయినా తీర్చుకోవడంతోపాటు స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్ చివరికి ఏదీ సాధించలేక బొక్కబోర్లాపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా భారత్ను శాసించాలన్న దుస్సాహసానికి తెగబడి చివరికి తనే క్రికెట్ దేశాల ముందు బొక్కబోర్లాపడింది. తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకలోని వేదికలకు మార్చ

DV RAMANA
1d3 min read


బ్రిటన్ నుంచి మన సంపద తెచ్చుకోలేమా?
బ్రిటీష్ వలసపాలన గురించి ఈ తరంవారికి పెద్దగా తెలియదు. చరిత్ర పుస్తకాý ద్వారా, వారూ వీరు చెప్పగా వినడమే తప్ప. ఒకనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఆధిపత్య విధానాలకు బలి కాని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాబోదేమో! అంతెందుకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వలసవాద పాలనలో మగ్గిపోయిన దేశమే. ఇక మనదేశం సంగతి చెప్పనక్క ర్లేదు. సుమారు 200 ఏళ్లపాటు బ్రిటీష్ దాస్యశంఖలాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయింది. రాచరికంలో ఉండే బ్రిటీష్ ప్రభుత్వం విస్తరణ కాంక్షతో దాదాపు

DV RAMANA
3d3 min read
క్రైమ్


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
3d3 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
6d2 min read


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read
ప్రత్యేక కథనాలు


నాటి ఎన్టీఆర్ ఆలయం.. త్వరలోనే దర్శన భాగ్యం
ఒకనాడు తీర్థస్థలంలో చెన్నైలోని నందమూరి నివాసం దశాబ్దాల తర్వాత చేతులు మారిన ఆరాధ్యదైవం ఆవాసం దాన్ని ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచే సంకల్పం పాతకాలపు ఆ కృ తులకే కొత్త సొబగులద్దుతున్న చదలవాడ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలో కోటానుకోట్ల మానవులు ఉంటారు. కానీ అందరూ ఒక్కలా ఉండరు. కొందరు మనుషుల్లో దేవుళ్లుగా ఖ్యాతిపొందుతారు. అలాగే మనుషులు తలదాచుకునే ఆవాసాలు లక్షల్లోనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రత్యేకత సంతరించుకుంటాయి. మీVAజ్వల చరిత్రను సొంతం చేసుకుంటాయి. మద్రా

DV RAMANA
11h


పొందూరు ఖాదీ.. సంప్రదాయ ఖైదీ
క్లస్టర్ ఏర్పాటుకు కుదరని నిబంధనలు జీఐ ట్యాగ్ ఉన్నా మార్కెట్ లేదు డిమాండ్ ఉన్నా మారని పద్ధతులు అధిక ధరలూ అడ్డంకే వంద కోట్లతో కొత్త క్లస్టర్ ఏర్పాటుపై క్లారిటీ అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “కడుపు నిండా ఇంత కూడు పెట్టని ఆ సనాతన సంగీతం మీద, ఆ శంకరాభరణం రాగం మీద ఎందుకురా నీకంత మమకారం” అంటాడు అల్లు రామలింగయ్య శంకరాభరణం సినిమా హీరో సోమయాజులుతో. ఒకప్ప్పుడు గుర్రపుబగ్గీలు, గండపెండేరాలు, సన్మానాలు చేయించిపెట్టిన ఆ సంగీతాన్ని వదలలేక పాశ్చాత్య పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సంప్రదాయ సం

NVS PRASAD
1d


ఇటు వెంచర్లు.. అటు తవ్వకాలు!
పలాసలో రెచ్చిపోతున్న అక్రమార్కులు కొందరు కొండల తవ్వకాల్లో బిజీ ఇంకొందరు చెరువులు, కాలువల కబ్జాలు జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న స్థానిక సిబ్బంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, చెరువుల ఆక్రమణలపై అందిన ఫిర్యాదులపై పరిశీలనకు వెళ్తే స్థానిక అధికారులు నల్లబొడ్డూరు కొండ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తారు. అక్రమ తవ్వకాలకు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్వయంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేయడంతోపాటు అక్రమాలు జర

BAGADI NARAYANARAO
1d
వినోదం


మా ఫ్యామిలీని అంటే ఊరుకోను!!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరకంగా సాయం కోరితే తానున్నానని చెప్పిన పెద్దమనిషిగా గౌరవం అందుకుంటున్నారు. ఒక స్టార్ గా లెజెండరీ హోదాలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎంతో సమున్నత స్థానానికి చేరుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవాకార్యక్రమాలతో ఆయన ప్రజలలో సామాజిక కర్తగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయనపై ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్ ఇటీవల మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇటీవల చిరు తనయుడు రామ్


లెజెండరీ బయెపిక్లో సాయి పల్లవి!
అమరణ్, తండేల్ చిత్రాల తరువాత క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి సెలెక్షన్ చాలా హైలోకి వెళ్లిపోతోంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు అంతకే మించిన స్థాయి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామయణ`లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ భారతం అమూల్యంగా భావించే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ షూ


ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘చిట్టి’గా గూడు కట్టుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ‘జాతి రత్నాలు’ సినిమాతో అభిమానుల హృదయాలను దోచుకుంది. అమాయకమైన నటనతో ఆకట్టుకునే డాన్స్ తో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆరడుగుల అందం ఈమెకు కెరియర్ మొదట్లో అవకాశాలను అందించలేదు. కారణం ఈమె హైట్ కు తగ్గట్టు హీరోలు దొరకకపోవడం. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బ
bottom of page





















