top of page
స్టోరీలు


చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబ

DV RAMANA


‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52 జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్ల

BAGADI NARAYANARAO


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి
Prasad Satyam


పాపం ప్రతాప్.. మంచి ఐడియా కానీ..
నటుడిగా తక్కువ సమయంలో మంచి పేరు స్పందించాడు తిరువీర్. ఐతే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గత ఏడాది ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’తో ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రం ‘పాపం ప్రతాప’ అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. కథ: ప్రతాప్ (తిరువీర్) ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల
Guest Writer


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న

DV RAMANA


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ
Prasad Satyam


బ్యాడ్ బాయ్ కార్తీక్.. వెరీ బ్యాడ్
ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది. ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెక
Guest Writer


రాష్ట్రంలో రాజకీయ శూన్యత!
అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ.. దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా(డెమోగ్రాఫిక్) బాంబులా మారినట్లు కనిపిస్తున్నది. జానాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వ

DV RAMANA


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam


ఎవరు అసలు.. ఎవరు నకిలీ?
పలాస భూవివాదం సరికొత్తగా తెరపైకి తామే వారసులమంటూ ఇప్పటికే ఇద్దరి వాదులాట వారితో చాటుమాటు ఒప్పందానికి ఓ వర్తకుడు రెడీ ఇంతలో తానే వారసుడినంటూ మూడో కష్ణుడి రంగప్రవేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చూశారా? అందులో జగ్గయ్య వారసుడు ఎవరని ఎంక్వైరీ మొదలుపెడితే.. అది కాస్త లీకై వారసులం తామంటే తామేనంటూ చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, కష్ణవేణి ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. బాలకష్ణ, అక్కినేని నాగేశ్వ

BAGADI NARAYANARAO


వైజాగ్ గ్రోత్హబ్ గొడుగులో సిక్కోలు!
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు జిల్లాల అభి వృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ జీవీఎంసీ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభి వృ ద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక

DV RAMANA


లత, ఆశ మధ్య పోటీకి తెరరూపం.. సాజ్!
లత, ఆశా మధ్య ఎంత అక్కాచెల్లెళ్లైనా ప్రొఫెషనల్ పోటీ మాత్రం తప్పలేదు. పైకి వారిద్దరూ ఏనాడూ దాన్ని కనిపించకుండా దాచినా... నిప్పు లేందే పొగ రాదన్నట్టు వారి మధ్య గాయనీమణులుగా నెలకొన్న పోటీనే సినీ తెరపైకెక్కించారు దర్శకులు సాయి పరాంజపే. అదే సాజ్ గా మనముందుకొచ్చింది. లత, ఆశా మధ్య యదార్థగాధను తీసుకునే సాజ్ సినిమా తీశారనే ప్రచారంతో కొంత వివాదాలనూ మూటగట్టుకుంది. లత, ఆశ అమరగాయకులు. వారు పోయినా గీతాల రూపంలో వారు జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటారు. తండ్రి మరణంతో ఆశ.. అక్క లతతో కలిసి
Guest Writer


అనవసర ప్రసంగంతో అనర్థం!
అనువుగాని వేళ అక్కరకు రాని విషయాలు మాట్లాడితే.. దాన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇందులో ప్రసంగీకుల లక్ష్యం మంచిదే కావచ్చు గానీ.. సందర్భం లేకుండా ప్రస్తావిస్తే మాత్రం ఆ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా.. విమర్శల తాకిడి పెరిగి ఉన్న పరువు పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్సభ సాక్షిగా అధికార బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదమే లక్ష్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మేరకు గురువారం లోక్సభలో ర

DV RAMANA


వైకాపా కష్టం పగోడికీ రాకూడదు..!
ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. మన రాష్ట్రంలో మాత్రం మోడీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతునిస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపాయేనేమో. బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్ధించుకోడానికి ఒక అవకాశం దొరికింది. కానీ జగన్మోహన్రెడ్డి చేతికి అందివచ

NVS PRASAD


అధికారిణి ‘అను’గ్రహం.. హాస్టల్ పనులకు కన్నం
వసతులు కరువు, వసూళ్లు మెండు నామినేషన్ పద్ధతిలో ఆర్ అండ్ బికి వెళ్లిన నిధులు ఆమదాలవలస బాయ్స్ హాస్టల్ గదుల్లోనే మురుగునీరు అరకొర పనులతో సంక్షేమానికి తూట్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న హాస్టల్స్లో కనీస వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను సగానికి పైగా తినేసి, పనులు ఎక్కడ జరిగాయంటే.. చూపించడానికంటూ మచ్చుకు పైపై పూతలు వేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్ప్పుడు బీసీ సంక్షేమ శాఖలో వినిపిస్తున్నాయి. పన

BAGADI NARAYANARAO


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
Guest Writer


కాలం ఎప్పుడూ.. ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు!
ఆనాడే కాదు ఈనాడూ ఆవిడ పేరు ఎవ్వరికీ తెలియదు. అయినా ఆమె ఏనాడూ కోరుకోలేదు. కాలం ఎప్పుడూ ముళ్ళపాన్పూ కాదు, పూలపాన్పూ కాదు. కొన్నిసార్లు అది ముళ్ల కిరీటాన్ని తలపై పెట్టి, నెత్తురు చిందిన చోటే బంగారం పండిస్తుంది. చావులాంటి కష్టాలను ఇస్తోంది అంటే అమృతం లాంటి అద్భుతాలను సృష్టిస్తుంది. భారతీయ సంగీత ప్రపంచాన్ని ఎన్నో దశాబ్దాల పాటు శాసించిన మంగేష్కర్ కుటుంబం వెనుక ఉన్నది కేవలం గాన మాధుర్యం మాత్రమే కాదు, ఒక తల్లి రాల్చిన కన్నీరు, పడిన ఆకలి, చేసిన నిస్వార్థ త్యాగం. ఆ మాతృమూర్తి పేరే సుధా
Guest Writer


ఉత్తరాదిని మనం ఎన్నాళ్లు మోయాలి?
ప్రస్తుత 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత వస్తుందో, రాదో గురువారం తెలిసిపోతుంది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు. ఈ పెంపునకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత డీ లిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సస్కు ముందే ఆదరాబాదరగా డీ లిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏం{నేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా ర

DV RAMANA


పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం హుద్హుద్లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్దీ అదే పరిస్థితి ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అం

DV RAMANA


లోకేష్ స్థానంలో రాము
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా.. పోలిట్బ్యూరోలో రాష్ట్ర మంత్రి అచ్చెన్న జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ కలిశెట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శిరీష, అధికార ప్రతినిధిగా కూన రవి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహానాడుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ దానికి ముందే పార్టీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త పార్టీ జాతీయ కార్యనిర్వాహక(వర్కింగ్) అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మ

DV RAMANA


కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటోల్లోని దృ శ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృ శ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్త

DV RAMANA


విష్ణుప్రియ కోసం ఎగబడ్డ జనం
యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇచ్చే గ్లామర్ పోజులు, అందుకు ఆమె పెట్టిన సబ్స్క్రిప్షన్ ధర చూసి వివాదం చేసిన సోషల్ మీడియా నీతిమంతులు ఇప్పుడు తాము ఎంతటి అమాయకులో అర్థం చేసుకుని ఉంటారు. సమాజాన్ని మేమే కాపాడేయాలి అన్నట్లుగా ఆమెపై విమర్శలు చేసి, ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్లిన ఈ బ్యాచ్, అసలు విషయం మరచిపోయి ఆమెకు ఉచితంగా కోట్ల రూపాయల మార్కెటింగ్ చేసి పెట్టారు. ఆమె సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై ఈ సోషల్ మీడియా పోలీసులు చేసిన రచ్చే ఇప్పుడు ఆమెకు కాసుల పంట
Guest Writer


అమెరికా, ఇరాన్.. ఓ పాకిస్తాన్!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రగులుకుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న ఇరాన్`అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఇచ్చి, ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్ర ముద్ర కనిపించకుండా శాంతిదూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. కానీ ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. యుద్ధాన్ని నివారించి మధ్యప్రాచ

DV RAMANA


కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!
భూముల రీసర్వేలో మాయాజాలం క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం గ్రామ సర్వేయర్లే ఆన్లైన్ చేస్తున్న దృ శ్యం (పాత చిత్రం)' (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు స

BAGADI NARAYANARAO


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam


దీర్ఘకాలిక యుద్ధం.. ఎలా ఎదుర్కొంటుంది మన దేశం?
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఇరాన్తో యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే పెట్రోల్ బంకుల ధరలు 177 శాతం పెరిగాయి. ఇంధన సరఫరా సమానంగా ఉండేలా చూడటానికి, నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఈ చర్యను రూపొందించారని మార్కోస్ జూనియర్ చెప్పారు. అమెరికాలో ఏప్రిల్లో సగటు ధరలు గ్యాలన్కు 4.14 డాలర్లు దాటాయి. ఇది 2022 తర్వాత అత్యధికం. యూకే డీజిల్ ధర 17 శాతం పెరగగా, ఫ
Guest Writer


పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం
కాల్పుల విరమణ ప్రకటించి ఇరాన్, అమెరికాలు చర్చలకు సిద్ధం కావడంతో ‘హమ్మయ్యా.. యుద్ధం సమసిపోవచ్చు’ అని ఆశపడిన ప్రపంచ దేశాల ఆశలు అడియాశలు కావడమే కాకుండా వాటి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. సీజ్ఫైర్, చర్చలకు ముందు వరకు ఇరాన్ మాత్రమే హర్మూజ్ జలసంధిలో తనను వ్యతిరేకించి దేశాల నౌకలను అడ్డుకునేది. టోల్ పన్ను చెల్లించిన రవాణా నౌకలను విడిచిపెట్టేది. దాంతో కొద్దోగొప్పో పెట్రో ఉత్పత్తులు, ఇతర వాణిజ్య నౌకలు జలసంధిని దాటి గమ్యస్థానాలకు చేరుకోగలిగేది. కానీ చర్చలు విఫలమైన త

DV RAMANA


పనిలేదుకానీ.. ప్రయాణం ఆగదు!
పర్యవేక్షణ పేరుతో నిధులకు చక్రాలు ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు నిల్.. అద్దె బిల్లులు మాత్రం ఫుల్ ‘వంశధార’లో ఇంజినీర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ (వంశధార)కు సంబంధించి పెద్దగా పనులు జరగడంలేదు. అయినా పనుల పర్యవేక్షణ కోసం తిరుగుతున్నామంటూ ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న డీఈ నుంచి ఎసఈ వరకు వాహనాల ఖర్చును ఎడాపెడా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి టెక్కలి డివిజన్లో ఆఫ్షోర్ పనులు, నరసన్నపేటలో అరకొర పనులు మినహా బీఆరఆర్ ప్రాజెక్టులో
Prasad Satyam


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు
Prasad Satyam


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ

DV RAMANA
రాజకీయాలు


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట


12 నెలలు.. 13 రీఛార్జీలు!
దోపిడీకి గురవుతున్న సెల్ఫోన్ వినియోగదారులు పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు సామాన్యుడే ‘శర’మెత్తితే - 2 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్వ
క్రీడలు
ప్రాంతీయం


అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్
జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయి


వైజాగ్ గ్రోత్హబ్ గొడుగులో సిక్కోలు!
విశాఖ ఆర్థిక మండలిపై నీతీ ఆయోగ్ నివేదిక అందులో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు చోటు జిల్లాల అభి వృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ జీవీఎంసీ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్టు, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభి వృ ద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనమిక


పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం హుద్హుద్లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్దీ అదే పరిస్థితి ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అం


కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటోల్లోని దృ శ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృ శ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్త


కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!
భూముల రీసర్వేలో మాయాజాలం క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం గ్రామ సర్వేయర్లే ఆన్లైన్ చేస్తున్న దృ శ్యం (పాత చిత్రం)' (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు స


రిమ్స్కు కరెంటు కష్టాలు!
అరకొర ఎలక్ట్రీషియన్ పోస్టులతో ఇబ్బందులు పేరుకు నాలుగు జనరేటర్లున్నా.. తరచూ మొరాయింపు సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ శీర్షిక చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(రిమ్స్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందేమోనని అనుకోనక్కర్లేదు. కానీ అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే పరిష్కరించే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీనికి కారణం సుమారు వెయ్యి పడÅ£లున్న ఈ పెద్దాస్పత్రిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మరో ఐద
సంపాదకీయం


చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబ

DV RAMANA
7 hours ago3 min read


రాష్ట్రంలో రాజకీయ శూన్యత!
అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ.. దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా(డెమోగ్రాఫిక్) బాంబులా మారినట్లు కనిపిస్తున్నది. జానాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వ

DV RAMANA
2 days ago3 min read


అనవసర ప్రసంగంతో అనర్థం!
అనువుగాని వేళ అక్కరకు రాని విషయాలు మాట్లాడితే.. దాన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇందులో ప్రసంగీకుల లక్ష్యం మంచిదే కావచ్చు గానీ.. సందర్భం లేకుండా ప్రస్తావిస్తే మాత్రం ఆ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా.. విమర్శల తాకిడి పెరిగి ఉన్న పరువు పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్సభ సాక్షిగా అధికార బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదమే లక్ష్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మేరకు గురువారం లోక్సభలో ర

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
3 days ago1 min read


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam
6 days ago4 min read


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam
Apr 103 min read
ప్రత్యేక కథనాలు


‘ప్రైవేటు’ సర్వేకు ప్రభుత్వ రోవర్లు
సర్వే అండ్ ల్యాండ్స్ లో 6 రోవర్లు మాయం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండాపోయినవి 52 జీపీఎస్ తప్పించేసి వ్యాపారం చేసుకుంటున్న సర్వేయర్లు రికవరీకి సిద్ధపడుతున్న ప్రభుత్వం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పంపిన రోవర్లలో ఆరు కనపడకుండాపోయాయి. ఒక్కోదాని విలువ రూ.6 లక్షలు ఉంటుంది. రీసర్వేలో రోవర్లే కీలక భూమిక పోషిస్తాయి. అటువంటివి కనపడకుండాపోవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే.. ఇది ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్ల

BAGADI NARAYANARAO
7 hours ago


ఎవరు అసలు.. ఎవరు నకిలీ?
పలాస భూవివాదం సరికొత్తగా తెరపైకి తామే వారసులమంటూ ఇప్పటికే ఇద్దరి వాదులాట వారితో చాటుమాటు ఒప్పందానికి ఓ వర్తకుడు రెడీ ఇంతలో తానే వారసుడినంటూ మూడో కష్ణుడి రంగప్రవేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చూశారా? అందులో జగ్గయ్య వారసుడు ఎవరని ఎంక్వైరీ మొదలుపెడితే.. అది కాస్త లీకై వారసులం తామంటే తామేనంటూ చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, కష్ణవేణి ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. బాలకష్ణ, అక్కినేని నాగేశ్వ

BAGADI NARAYANARAO
3 days ago


వైకాపా కష్టం పగోడికీ రాకూడదు..!
ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. మన రాష్ట్రంలో మాత్రం మోడీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతునిస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపాయేనేమో. బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్ధించుకోడానికి ఒక అవకాశం దొరికింది. కానీ జగన్మోహన్రెడ్డి చేతికి అందివచ

NVS PRASAD
3 days ago
వినోదం


పాపం ప్రతాప్.. మంచి ఐడియా కానీ..
నటుడిగా తక్కువ సమయంలో మంచి పేరు స్పందించాడు తిరువీర్. ఐతే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గత ఏడాది ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’తో ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రం ‘పాపం ప్రతాప’ అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. కథ: ప్రతాప్ (తిరువీర్) ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల


బ్యాడ్ బాయ్ కార్తీక్.. వెరీ బ్యాడ్
ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది. ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెక


లత, ఆశ మధ్య పోటీకి తెరరూపం.. సాజ్!
లత, ఆశా మధ్య ఎంత అక్కాచెల్లెళ్లైనా ప్రొఫెషనల్ పోటీ మాత్రం తప్పలేదు. పైకి వారిద్దరూ ఏనాడూ దాన్ని కనిపించకుండా దాచినా... నిప్పు లేందే పొగ రాదన్నట్టు వారి మధ్య గాయనీమణులుగా నెలకొన్న పోటీనే సినీ తెరపైకెక్కించారు దర్శకులు సాయి పరాంజపే. అదే సాజ్ గా మనముందుకొచ్చింది. లత, ఆశా మధ్య యదార్థగాధను తీసుకునే సాజ్ సినిమా తీశారనే ప్రచారంతో కొంత వివాదాలనూ మూటగట్టుకుంది. లత, ఆశ అమరగాయకులు. వారు పోయినా గీతాల రూపంలో వారు జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటారు. తండ్రి మరణంతో ఆశ.. అక్క లతతో కలిసి
bottom of page





















