top of page
స్టోరీలు


సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్ ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్ అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో
Prasad Satyam


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత
SATYAM DAILY
రాజకీయాలు


ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) “ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంత


ఒక్క దెబ్బ.. మూడు పిట్టలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు చైనా, అమెరికా, పాకిస్తాన్లకు చుక్కలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర అధికార మార్పిడికి పరిమితం కాలేదు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లతో సరిహద్దులు పంచుకుంటూ, 2,217 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో (జియో పాలిటిక్స్) ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఇస్లామాబాద్ నుంచి డాకా వరకు ఈ గెలుపు ప్రకంపనలు సృష్టిస్తోంది. అమ


బీజేపీ మొదలుపెట్టిన అశ్వమేథ యాగం
కాషాయంలోకి మారుతున్న ఒక్కో రాష్ట్రం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పరిసమాప్తం కేవలం హిందూ పార్టీగానే చూడాల్సిన అవసరం లేదు అశ్వమేధ యాగం అనేది ప్రాచీన భారతదేశంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని (అధిపత్యాన్ని) నిరూపించుకోవడానికి, రాజ్య విస్తరణ కోసం నిర్వహించే అత్యంత వైభవవంతమైన వైదిక యాగం. ఇది అన్ని యాగాలకు రాజుగా పరిగణించబడుతుంది. ఈ యాగం లక్ష్యం ఇరుగుపొరుగు రాజ్యాలపై ఆధిపత్యం చలాయించడం, చక్రవర్తిగా గుర్తింపు పొందడం. మేలు జాతి గుర్రాన్ని పూజించి, దాని నొసటిపై జయపత్రాన్ని


సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి
క్రీడలు


6 hours ago


1 day ago
ప్రాంతీయం


సస్పెన్షన్ తొలగింది.. బదిలీ తరిమింది! అయ్యగారి కక్షే గెలిచింది!!
ట్రెజరీ శాఖలో మొదటికొచ్చిన వివాదం అధికార దర్పం ప్రదర్శించిన డీడీ రవికుమార్ ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసిన డైరెక్టర్ అది గిట్టక.. వారిలో ఆరుగురిపై ఉన్నఫళంగా బదిలీ వేటు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అనుకున్నంతా చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి సస్పెన్షన్ విముక్తి పొందిన ఏడుగురు ఉద్యోగుýకు ఆ ఆనందం లేకుండా చేశారు. వారిలో ఆరుగురిపై నిర్దాక్షిణ్యంగా బదిలీ వేటు వేసి జిల్లా కేంద్రం నుంచి తరిమేశారు. జిల్లా ట్రెజరీ శాఖలో


వ్యాపార కేంద్రంలో చీకటి తెరలు
ప్రధాన రహదారి సహా వీధుల్లో అంధకారం పడకేసిన మెజారిటీ వీధి దీపాలు (సత్యంన్యూస్, నరసన్నపేట) మధ్యలో రెండు రోజులు వదిలేస్తే.. మÖడోరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు అప్ప్పుడే జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ ఏకంగా అక్కడే మకాం వేసి మొత్తం పారిశుధ్య పనులను, పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్ చేస్తే.. నరసన్నపేట మండల కేంద్రం చీకట్లో


దుర్యోధనుడి వేషం.. దుర్వాసన పర్వం
విచారణలో వెలుగుచూసిన డీడీ కళాతృష్ణ సబ్స్క్రైబ్ చేస్తేనే వినతులు వినేది వనజారాణి పైనే బాధితుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి గెటప్, బాబీ సినిమాలో రిషికపూర్లా గిటార్ పట్టుకున్న ఫోజు... సాక్షాత్తూ మన ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్వే.. మన సారు సకలా కళా ప్రియుడో.. వల్లభుడో తెలియదు గానీ శుక్రవారం ఆయన మీద జరిగిన విచారణ అధికారిణి ముందు ఈ ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. సొంతంగా ఒక యుట్యూబ్ ఛానెల్ నడుపుతున్న డీడీ రవికుమార్ తన వద్దకు పని మీద వచ్చ


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట


కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
(సత్యంన్యూస్, నరసన్నపేట) స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా? రోడ్డు మీద గార్బెజ్ డస్ట్బిన్లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా? .. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా
సంపాదకీయం


ఐటీకే కాదు.. పాములకూ ‘భాగ్య’నగరమే!
పల్లెసీమల నుంచి పట్నవాసాలకు వలసలు విపరీతంగా సాగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. కారణం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగినన్ని లేకపోవడం, జనాభా పెరిగిపోవడమే. దీనికి తోడు ప్రధాన వ్యాపకంగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, దాదాపు ప్రతిఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం వాటిల్లుతుండటంతో.. ఈ బాధలు పడేకంటే పట్నానికి వెళ్లి కూలి పనులైనా చేసుకుంటే నోట్లో నాలుగు వేళ్లయినా వెళ్తాయన్న ఆశతో చాలామంది వలసపోతున్నారు. దానికితోడు
DV RAMANA
7 hours ago2 min read


గ్రేటర్ నికోబార్పై గోలెందుకు!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ీVAరు ముగియడంతో ఇప్పుడు మన జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన విహారయాత్ర అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ పర్యటనలోనూ ఆయన ప్రభుత్వ వ్యతిరేక గళమే వినిపించారు. మొదట నికోబార్ దీవుల్లోని మారుమÖల ప్రాంతాలను చుట్టేసి వచ్చిన ఆయన అక్కడి అరుదైన పర్యావరణ వ్యవస్థను, జీవజాతులను, ప్రిమిటివ్(ఆదిమ) జాతుల మనుగడను రక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతకూ ఆ జీవజాతులకు, ఆ
DV RAMANA
1 day ago2 min read


సంక్షోభ సమయం.. ఆర్థిక సంయమనం!
పండంటి కాపురానికి పది సూత్రాలు అన్నట్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక ప్రగతికి పది సూత్రాలను ప్రవచించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన సభలో ఆయన హఠాత్తుగా పొదుపు సూత్రాలు పాటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చి అనేక రకాల చర్చలకు.. కొన్ని రకాల ఆందోళనలకు తావిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో మొత్తం పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28 నుంచి యుద్ధవాతావరణం అలుముకుంది. ప్రపంచానికి ముడిచమురు, సహజ వాయువు సరఫరా చేసే గల్ఫ్లోని ఉత్పత్తి క్షేత్రాలు ధ్వంసమై ఉ
DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


జిల్లా పేకాట.. సుంకి బాట!
దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు అలమండ డెన్లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్ అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్కు వెళ్లి చతుర్ముఖ
BAGADI NARAYANARAO
2 days ago2 min read


పేకాట.. పంచాయితీ.. హత్య
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్కు లీడర్గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడి
BAGADI NARAYANARAO
3 days ago2 min read


కట్నం కాష్టంలో కరిగిన కలలు
మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు పెళ్లయిన రెండు నెలలకే వందేళ్ల జీవితాన్ని ఆర్పేశారు కాపురం పెట్టిన ఇంట్లోనే విగతజీవిగా తేజశ్రీ భర్త, అత్తింటివారిదే ఈ దుష్కృత్యమని కన్నవారి ఆరోపణ విశాఖ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. కేసు నమోదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రెండు నెలల క్రితం బంధుమిత్రుల హర్షాతిరేకాలు, బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె.. శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది. అక్షింతలు వేసి దీవించిన చేతులే ఆమె మృతదేహంపై చివరిసారి
BAGADI NARAYANARAO
5 days ago2 min read
ప్రత్యేక కథనాలు


ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.. సిస్టమిక్ సైకలాజికల్ ఫెయిల్యూర్
బండి సంజయ్ ప్రసంగాలు వింటే, అందులో ‘యుద్ధం’, ‘చీల్చడం’, ‘తొక్కడం’ వంటి పదజాలం తరచుగా కనిపిస్తుంది. ఒక బిడ్డకు తండ్రే మొదటి హీరో. తండ్రి తన నోటి దూకుడు ద్వారా రాజకీయంగా ఎదిగి, పదిమందిలో గుర్తింపు పొందుతున్నాడని చూసిన కొడుకు మనసులో ‘అగ్రెసెన్ ఈక్వల్ పవర’ (దూకుడే అధికారం) అనే సూత్రం బలంగా నాటుకుపోయింది. తండ్రి ప్రసంగాల్లోని ‘తీవ్రత’ను కొడుకు తన చేతల్లో హింసగా మార్చుకున్నాడు. ఇది కేవలం కోపం కాదు, ఒక రకమైన వికారియస్ లెగ్నింగ్. అధికారం అనేది ఒక మత్తు. అది ఒక కుర్చీకి సంబంధించిన విష
NVS PRASAD
8 hours ago


చిత్తశుద్ధి లేకపోబట్టి.. బక్కచిక్కిన మిర్తిబట్టీ!
ఆక్రమణలతో కొన్నిచోట్ల మురుగు కాలువ కంటే హీనం ఇంకొన్ని చోట్ల రూపురేఖల్లేకుండా పూర్తిగా అంతర్థానం ఫలితంగా నగరంలోని శివారు కాలనీలకు ముంపు చింత పునరుద్ధరణకు సంకల్పం పూనిన ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో కలిసి పర్యటన.. కార్యాచరణ ప్రణాళిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) 20 నుంచి 6 అడుగులు.. 6 నుంచి 2 అడుగులు.. అటుతర్వాత అంతర్థానం.. ఇదీ నగరం చుట్టూ ప్రవహించే మిర్తిబట్టి బక్కచిక్కిపోతున్న తీరు. 20 అడుగుల వెడల్పుతో శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశించే మిర్తిబట్టి తిలక్నగర్ దగ్గరకొచ్చేస
Prasad Satyam
1 day ago


కిందపడినా అయ్యగారిదే పైచేయట!
డీడీ చర్యలకు వ్యతిరేకంగా ఏటీవో స్టేట్మెంట్ దాని ఆధారంగా ఉద్యోగుల పై ఫిర్యాదు కొట్టివేత అయినా మంకుపట్టు వీడని రవికుమార్ విముక్తి పొందే ఉద్యోగులను చెదరగొట్టే ఎత్తుగడ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రెజరీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న కుమ్ములాట పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్న విషయం పక్కన పెడితే.. డీడీ రవికుమార్ మాత్రం ఇంకా తనదే పైచేయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రెజరీలో సస్పెండ
Prasad Satyam
1 day ago
వినోదం


సినిమా యాక్షన్ సినిమా రూల్స్ మార్చేసిన 6 క్లాసిక్స్!!
బుల్లెట్లు కాదు... టెన్షన్తో చంపేసిన మాస్టర్ పీస్లు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల విషయానికి వస్తే.. కేవలం భారీ పేలుళ్లు, స్టంట్లు ఉంటే సరిపోదు; ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, కథలో లీనమయ్యేలా చేసే భావోద్వేగం ఉండాలి. హాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు యాక్షన్ జానర్కే కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. యాక్షన్ సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫైట్లు, చేజ్లు, ఎక్స్ప్లోషన్స్. కానీ ప్రపంచ సినిమా చరిత్రలో కొన్ని చిత్రా


పర్సంటేజీ సిస్టమ్.. ఎన్నెన్నో ప్రశ్నలు
రెంటల్ Vs పర్సంటేజీ విధానాలపై టాలీవుడ్లో విస్తృతమైన చర్చే నడుస్తోంది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా రిలీజ్కు ముందు ఎగ్జిబిటర్లు పట్టుపట్టడంతో, ఈ వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఇంకాస్త బలంగా ఏర్పడింది. పర్సంటేజీ ఇవ్వకపోతే సింగిల్ స్క్రీన్లు నడపలేమని ఎగ్జిబీటర్లంతా తేల్చేశారు. పర్సంటేజీ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే నిర్మాతల ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఆదాయంలో థియేటర్లకు వాటా ఇస్తే, నిర్మాతల మనుగడే


హింసలో క్రియేటివిటీ... కథలో ఖాళీ!
రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం జరుగుతుంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆశపడిన హోం మంత్రి, తన కొడుకుతో కలిసి సీఎంని ఫామ్ హౌస్లో చంపేస్తాడు. అన్ని ప్లాన్లు పక్కాగా వేసుకుని హత్య చేసిన వాళ్లు, ఒక్క విషయం మాత్రం మిస్ అవుతారు. ఫామ్ హౌస్ బయట ఉన్న ఓ సీసీ కెమెరాలో మొత్తం మర్డర్ రికార్డ్ అవుతుంది. ఆ కెమెరాలు పెట్టిన వ్యక్తి విష్ణు (తనీష్). భార్య లక్ష్మి, కూతురు తేజుతో హ్యాపీగా జీవిస్తున్న విష్ణు, ఆ వీడియో చూసిన తర్వాత షాక్ అవుతాడు. అదే విషయం హోం మంత్రి కొడుక్కి కూడా తెలుస్తుంది. అంతే..
bottom of page

















