top of page
స్టోరీలు


బెంగాల్ బ్యాలెట్పై రక్తచారికలు!
ఎన్నికలంటే ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా ఓట్ల రూపంలో తమ పాలకులను ఎన్నుకునే ప్రక్రియ. వారు ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురికాకుండా నిష్పక్షపాతంగా తమ తీర్పును ప్రకటించే ప్రజాస్వామ్యయుత వాతావారణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ బాధ్యతను తలకెత్తుకునే ఎన్నికల సంఘానిదే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు కూడా ఆ విషయంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి ఎన్నికల సంఘానికి సహకరించాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలంటే హింస, రక్తపాతం, బెద
DV RAMANA


సోమనాథ్ నుంచి సిందూరం వరకుపునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత
Guest Writer
రాజకీయాలు


సోమనాథ్ నుంచి సిందూరం వరకుపునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి
75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది. ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత


అవినీతికే అందలం..పనితీరు పాతాళం!
పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్కల్యాణ్ ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్య


డీలిమిటేషన్.. డిజిటలైజేషనే గెలుపు సూత్రాలు
వరుసగా మÖడోసారి అసోంలో బీజేపీ పాగా అమిత్ షా శిష్యుడిగా ఈశాన్యంలో పట్టు సాధించిన హిమంత బెంగాల్ మోడల్నే బోర్డర్లో వాడే అవకాశం (సత్యండెస్క్, శ్రీకాకుళం) గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన, మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన భూముల రీసర్వే, అసోంలో వరుసగా మÖడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రెండింటినీ ఆయుధాలుగా మార్చుకొని మిగిలినవారికి ప్రతి


అంతా.. ఆమె చేసుకున్నదే
మహిళలకు పథకాలిచ్చినా ఓట్లు రావని తేలింది ముస్లిం ఓటేస్తే చాలన్న భావన తప్ప్పు పార్టీని నిలబెట్టడమే మమత ముందున్న సవాలు ‘ SIR ’ మీద పోరాటంతో టైం వేస్ట్ చేసుకున్న టీఎంసీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని పార్టీ 175 చోట్లా తానే అభ్యర్థినని ఓటర్లు గుర్తించాలని గడిచిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి తన సిద్ధం సభల్లో చెప్ప్పుకొచ్చారు. ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కారణం.. స్థానికంగా ఉన్న వైకాపా నేతల మీద ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలే. పశ్చిమబెంగాల్లో కూడా 294 స


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ
ప్రాంతీయం


దుర్యోధనుడి వేషం.. దుర్వాసన పర్వం
విచారణలో వెలుగుచూసిన డీడీ కళాతృష్ణ సబ్స్క్రైబ్ చేస్తేనే వినతులు వినేది వనజారాణి పైనే బాధితుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దాన వీర శూర కర్ణలో దుర్యోధనుడి గెటప్, బాబీ సినిమాలో రిషికపూర్లా గిటార్ పట్టుకున్న ఫోజు... సాక్షాత్తూ మన ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్వే.. మన సారు సకలా కళా ప్రియుడో.. వల్లభుడో తెలియదు గానీ శుక్రవారం ఆయన మీద జరిగిన విచారణ అధికారిణి ముందు ఈ ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. సొంతంగా ఒక యుట్యూబ్ ఛానెల్ నడుపుతున్న డీడీ రవికుమార్ తన వద్దకు పని మీద వచ్చ


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట


కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
(సత్యంన్యూస్, నరసన్నపేట) స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా? రోడ్డు మీద గార్బెజ్ డస్ట్బిన్లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా? .. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార


ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి నాలుగు రోజులకు సరిపడా నిల్వలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శన
సంపాదకీయం


బెంగాల్ బ్యాలెట్పై రక్తచారికలు!
ఎన్నికలంటే ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా ఓట్ల రూపంలో తమ పాలకులను ఎన్నుకునే ప్రక్రియ. వారు ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురికాకుండా నిష్పక్షపాతంగా తమ తీర్పును ప్రకటించే ప్రజాస్వామ్యయుత వాతావారణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ బాధ్యతను తలకెత్తుకునే ఎన్నికల సంఘానిదే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు కూడా ఆ విషయంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి ఎన్నికల సంఘానికి సహకరించాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలంటే హింస, రక్తపాతం, బెద
DV RAMANA
13 minutes ago3 min read


మతతత్వం పోయినట్లా.. పెరిగినట్లా?
తూర్పు భారతంలో వంగ దేశం(పశ్చిమ బెంగాల్)లో కొత్త పొద్దు పొడిచింది. కమలం వికసించింది. కాషాయ జెండా ఎగిరింది. వెరసి హిందూ అజెండా, సనాతన ధర్మం తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమÖల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి 200పైగా స్థానాల్లో విజయం కేతనం ఎగురువేసిన సంఫtT పరివార్కు చెందిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ప్రభుత్వంలో బెంగాల్ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పార్టీని విజయపథంలో నిడిపించిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం
DV RAMANA
2 days ago3 min read


గవర్నర్లది ‘వివక్షా’ధికారం!
బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలనకు చిహ్నాలుగా ఉన్న రాజ్భవన్ల పేరును లోక్భవన్లుగా మారుస్తూ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ నివాస భవనాన్నే రాజ్భవన్గా వ్యవహరించేవారు. అందుకు తగినట్లే గవర్నర్లు రాష్ట్రానికి తామే రాజులమన్నట్లు విర్రవీగిపోయేవారు. రాచరిక వ్యవస్థలు, బ్రిటిష్పాలనలు పోయి మన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన విషయాన్ని దాదాపు 75 ఏళ్ల తర్వాత గుర్తించిన కేంద్రం రాజ్భవన్ పేరును లోక్భవన్ అంటే ప్రజాభవన్గా మార్చింది. కానీ పేరు మారిన పాత రాజకీయ వా
DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


కట్నం కాష్టంలో కరిగిన కలలు
మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు పెళ్లయిన రెండు నెలలకే వందేళ్ల జీవితాన్ని ఆర్పేశారు కాపురం పెట్టిన ఇంట్లోనే విగతజీవిగా తేజశ్రీ భర్త, అత్తింటివారిదే ఈ దుష్కృత్యమని కన్నవారి ఆరోపణ విశాఖ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. కేసు నమోదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రెండు నెలల క్రితం బంధుమిత్రుల హర్షాతిరేకాలు, బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె.. శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది. అక్షింతలు వేసి దీవించిన చేతులే ఆమె మృతదేహంపై చివరిసారి
BAGADI NARAYANARAO
2 days ago2 min read


పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు 243 గ్రాముల అభరణాలు రికవరీ 2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహా
BAGADI NARAYANARAO
May 23 min read


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప
BAGADI NARAYANARAO
Apr 302 min read
ప్రత్యేక కథనాలు


కొత్త పింఛన్లు ఎప్పుడు సారూ..
అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి అసలైన సవాల్ ఆశగా ఎదురు చూస్తున్న 12 లక్షల మంది (సత్యంన్యూస్, అమరావతి ) ప్రభుత్వం మారిన తరువాత పింఛన్ల పెంపుతో పండగ వచ్చింది. వేలాది మంది కళ్లల్లో మాత్రం ఇంకా నిరీక్షణే మిగిలి ఉంది. ‘ఎన్టీఆర్ భరోసా’ కింద పెంచిన పింఛన్ అందుతున్న పాత లబ్ధిదారుల సంతోషం ఒకవైపు కనిపిస్తుంటే, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ‘అనుమతి’ రాని కొత్త దరఖాస్తుదారుల ఆవేదన మరోవైపు కనిపిస్తోంది. కొత్త పింఛన్ల పోర్టల్ ఎప్పుడు తెరుస్తారని పండుటాకులు కళ్లల
NVS PRASAD
2 days ago


ఆకాశాన పన్నుల మోత.. విమానయానానికి తప్పని వాత
ఆదాయం పిండుకునే యంత్రంలా చూడకూడదు ధనికుల ప్రయాణ సాధనంగా చూసినంత కాలం మార్పు రాదు ఆయిల్ కంపెనీలు, విమానయాన శాఖ రెండూ ప్రభుత్వ పరిధిలోనే ఉండటమే కారణం మంగళవారం విమానయాన సంస్థల కోసం రూ.15వేల కోట్ల అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతీయ విమానయాన రంగం కష్టాల్లో ఉందనడానికి ఇదే స్పష్టమైన సంకేతం. గత డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి భారతీయ విమానయాన సంస్థల ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఆ కష్టాలను మరింత రెట్టి
Guest Writer
3 days ago


ప్రపంచ సంక్షోభం.. మోడీ స్థిరశిఖరం
తూర్పు`పడమర అక్షాంశంపై 210 సీట్లు సరిహద్దు భద్రతలో నవశకం మోడీ 3.0కు పునాది వేసిన బెంగాల్ మిడ్-టర్మ్ ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్ రేటింగ్స్ అమెరికాలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2022లో తిరిగి ఎన్నికైన వెంటనే ఎమాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్ పార్లమెంటులో ఎదురుదెబ్బ తిన్నారు. ఆపై పరిస్థితులను చక్కదిద్దడానికి 2024లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్ ఆరో ప్రధానమంత్రిని, జర్మనీ మూడో ఛాన్సలర్ను చూసింది. హంగేరిలో ఒకప్పుడు రాజకీయంగా
NVS PRASAD
3 days ago
వినోదం


ప్రేమ ఉంది... కానీ మ్యాజిక్ ఎక్కడ?
జీవితంలో జరిగేదంతా దేవుడు రాసిందే అని నమ్మే శ్యాంబాబు (జగపతి బాబు), తన కూతురు మాయ (నిధి ప్రదీప్) కోసం పెద్ద కలలు కంటాడు. సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తూ, తన శక్తికి మించిన ప్రేమను కూతురిపై కురిపిస్తాడు. మాయ కూడా తండ్రి మాటే వేదంగా పెరుగుతుంది. ఎప్పుడూ ఆయన తలవంచుకునే పని చేయదు. కానీ, ఆమె జీవితంలోకి రాజు (సుమంత్ ప్రభాస్) ప్రవేశించడంతో అంతా తారు మారైపోయింది. రాజు (సుమంత్ ప్రభాస్)... గోదావరి ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్. స్నేహితులతో జోక్స్ వేసుకుంటూ , నవ్వుకుంటూ, చిన్న చిన్న


జెట్లీ.. కుదిపేశాడు
మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైట్లీ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: ఒక మంత్రి అండతో 15 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్).. తన బదులు మరో వ్యక్తిని ఇరికించి దుబాయికి పారిపోతాడు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్


లే, లేచి, ఒకే ఒఖ్కసారి నన్ను హన్నయ్యా అని పిలువమ్మా...
అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవ్రొలే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు తుడుచుకుంటున్నారు. ఆడంగులు పెళపెళలాడే చీరలు కట్టేసుకుని వలవలా ఏడుస్తున్నారు. త్యాగరాజూ, ర
bottom of page





















