top of page
స్టోరీలు


వెసులుబాటు బాగు.. కానీ ఎందుకింత జాగు!
వేట నిషేధ భృతి ఎక్కువమందికి వర్తించేలా మార్గదర్శకాలు ఇప్పటికీ పూర్తి కాని ఎంపిక ప్రక్రియ మత్స్యవేట నిషేధం మొదలై 15 రోజులైనా అతీగతీ లేదు జాబితాలు ఎప్పుడు సిద్ధమవుతాయో తెలియని దుస్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చేపల పునరుత్పత్తి సీజను కావడంతో సముద్రంలో వేట నిషేధం మొదలై అప్పుడు పక్షం గడిచిపోయింది. కానీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు ‘మత్స్యకార సేవ’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. నిబంధనలను సడలించి ఎక్కు

BAGADI NARAYANARAO


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార
Prasad Satyam


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప

BAGADI NARAYANARAO


దృశ్యం-3.. అంచనాలను తగ్గించేశారే
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే సినిమా.. దృశ్యం. ముందుగా మలయాళంలో రిలీజై ఇండస్ట్రీ హిట్ అయిన ఆ చిత్రం.. తర్వాత అన్ని భారతీయ భాషలతో పాటు కొన్ని ఫారిన్ లాంగ్వేజ్ల్లో కూడా రీమేక్ అయి ప్రతిచోటా విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం-2 కరోనా టైంలో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది. ఏప్రిల్ 2కే అనుకున్న సినిమాను.. గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగ
Guest Writer


UAE నిర్ణయం భారత్కు వరం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ను కాస్త ఉపశమింపజేసేదిగా.. అదే సమయంలో పాకిస్తాన్ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేదిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) నుంచి వైదొలగుతున్నట్లు UAE ప్రకటించింది. మే ఒకటో తేదీ అంటే రేపటినుంచే ఇది అమల్లోకి రానుంది.

DV RAMANA


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స

BAGADI NARAYANARAO


గ్యాస్ కష్టాలకు బహుముఖ చెక్!
కేంద్రానికి పాఠాలు నేర్పిన పశ్చిమాసియా యుద్ధం గల్ఫ్కు ప్రత్యామ్నాయంగా 15 దేశాలతో ఒప్పందాలు వ్యూహాత్మక నిల్వలను 30 రోజులకు పెంచే ప్రణాళికలు రవాణా ఇక్కట్ల నియంత్రణకు భారీగా పైపులైన్ల నిర్మాణాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) యుద్ధం ఒక దేశాన్ని, ఒక నాగరికతను నాశనం చేస్తుంది.. కొన్ని దేశాలను సంక్షోభంలోకి నెడుతుంది. అదే యుద్ధం మరో దేశాన్ని లేదా సమÖహాన్ని విజేతగా నిలబెట్టి అందలం ఎక్కిస్తుంది. అదే యుద్ధం మరికొన్ని దేశాలకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పుతుంది. ప్రస్తుతం అమె

DV RAMANA


జంధ్యాల మిస్ అయిపోయిన ‘అన్నమయ్య’
‘ఆనంద భైరవి’ సినిమా (19-4-1984).. జంధ్యాలను నిజంగానే ఆనందతాండవ మాడిస్తోంది. రచయితగా అప్పటివరకూ ఏరుకున్న పేరు ప్రఖ్యాతుల మణి మాణిక్యాలు...దర్శకునిగా కొత్తగా ఖజానాలో చేరిన కీర్తిమయ వజ్ర వైడూర్యాలు...వీటన్నిటికంటే ‘ఆనంద భైరవి’ తొడిగిన కిరీటమే ఆయన్ను దగదగలాడిస్తోంది. ఇంతకుమించి ఇంకేదో చేద్దామనే రకరకాల ఆలోచనలు.. బోలెడన్ని భేటీలు...! 500 ఏళ్ల క్రితమే తెలుగు పాటకు రూపం, రుచి కల్పించిన ‘పద కవితా పితామహుడు’ తాళ్లపాక అన్నమాచార్యుడు జీవితాన్ని తెరకెక్కిస్తే...? ఆ ఆలోచన జంధ్యాలలో చాలా ఉ
Guest Writer


స్లీపర్ బస్సులకు సెలవేనా?!
స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లను చూస్తే దాదాపు ఏ ఒక్కటీ ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కావని అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మెజారిటీ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. తక్కువ ఫీజులతో, కండీషన్ లేని రీమోడలింగ్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని రోడ్డెక్కేస్తున్న ఈ బస్సులు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్

DV RAMANA


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస
Prasad Satyam


చాపురంలో మహానాడు
150 ఎకరాల్లో సిద్ధం చేసిన ఎమ్మెల్యే వచ్చే నెల 27 నుంచి 29 వరకు సంబరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది అట్టహాసంగా నిర్వహించే మహానాడు ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గం చాపురం, పాత్రునివలస మధ్యలో నిర్వహించడానికి ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు భోగట్టా. ఈసారి మహానాడు సిక్కోలులోనే జరుగుతుందంటూ ‘సత్యం’ గత నెల 30న కథనం ప్రచురించింది. ఇప్ప్పుడు సరిగ్గా అనుకున్నట్టుగానే శ్రీకాకుళం నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అ
Prasad Satyam


42 గజాల చీర..12 మీటర్లు జాకెట్ కుమ్మరి కుండే అమ్మవారి రూపం
24 రోజులు పాటు భద్రమ్మ పండగ 2 శతాబ్దాలుగా భక్తుల కొంగుబంగారం 11 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు 5న అనుపు పండుగతో ముగింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుమ్మర్ల కులదైవంగా ఒకనాడు కొలువుదీరిన భద్రమహంకాళీ అమ్మవారు కాలక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల వారినీ తన చల్లని చూపులతో కరుణిస్తూ.. ఇలిసిపురం ప్రాంతీయుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేర్కొందిన ఈ అమ్మతల్లి ఉత్సవాలను 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న శాస్త్రోక్తంగా

BAGADI NARAYANARAO


ఎక్కడపడితే అక్కడ చదివేస్తామంటే కుదరదు..!
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కూ ఓ పరిధి వుంది పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న సర్టిఫికెట్లు చెల్లవు UGC నిబంధనల మేరకు తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏదో ఒక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం, ఆ తర్వాత పదోన్నతి కోసం పైచదువులు చదివామంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఓ సర్టిఫికెట్ను తీసుకురావడం, ఆ మేరకు ప్రమోషన్ పొందడం ఇక నుంచి చెల్లదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీలు, లేదా తత్సంబంధిత కోర్సులు పూర్తిచేశామని సర్టిఫికెట్లు సమర్పిస్తున్నవారు వాటి ర

NVS PRASAD


రష్మిక వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
తల్లిదండ్రుల పెంపకం, పిల్లలపై ఉండే అంచనాలు.. భావోద్వేగ వారసత్వంపై నటి రష్మిక మందన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు దారితీశాయి. పిల్లలు పుట్టడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు... అది మనం తీసుకునే ఒక `స్వార్థపూరిత నిర్ణయం` అని ఆమె పేర్కొన్నారు. మన వారసత్వాన్ని కొనసాగించడం కోసం మనం పిల్లలకు జన్మనిస్తామని..అంతేకానీ మన అంచనాలను వారిపై రుద్ది వారిని మానసిక ఒత్తిడికి (ట్రామా) గురిచేయకూడదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం సెలబ్రిటీ మాటలుగా కాకుండా.. ప్రతి ఇంట్లో కనిపించే
Guest Writer


ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి నాలుగు రోజులకు సరిపడా నిల్వలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శన
Prasad Satyam


మళ్లీ రగులుతున్న నేపాల్
ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన హిమాలయ దేశం నేపాల్ మనకు పొరుగు రాజ్యమే. పురాతన అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిన నేపాల్తో ఇప్పటికీ మనకు సుదృఢమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఓపీ శర్మ ఓలి ప్రభుత్వం భారత్ పట్ల కొంత విరోధ వైఖరి ప్రదర్శించినా గతంలో రాచరికం ఉన్నప్పుడు గానీ.. రాచరికం పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత గానీ ప్రభుత్వాల పరంగా, సామాజికంగా ఇరుదేశాల ప్రజల మధ్య నిరంతర సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. క

DV RAMANA


మండే కాలం ముందుంది!
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో వేడి సెగలు, కరువు పరిస్థితులు తప్పకపోవచ్చు వ్యవసాయాన్ని దెబ్బతీసి ఆహార కొరత సృష్టించే ప్రమాదం దశాబ్దం క్రితం ఇదే పరిస్థితుల్లో 2500పైగా మరణాలు అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు ప్రపంచ చరిత్రలో 30కిపైగా సూపర్ ఎల్నినోలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సాధారణంగానే వేసవిలో ఎండలు మండిపోతాయి. ఏప్రిల్ నెల దాటకముందే శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను టచ్ చేస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో దా

DV RAMANA


ఆ 3వేలకు మోక్షమెప్ప్పుడు
కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 2019 నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్య విలీన పంచాయతీల్లో హౌస్ట్యాక్స్ లబ్ధిదారుల అవస్థలు విజయనగరం కాలనీలో ఉంటున్న బుడుమÖరు చిన్నమ్మలు పంచాయతీగా ఉన్నప్ప్పుడు తన ఇంటికి రూ.2వేలు ట్యాక్స్ కట్టేవారు. కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇది సరికాదంటూ 2019లో చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. గోవిందనగర్ కాలనీకి చెందిన సలుగు సత్యనారాయణ పేరు మీద పంచాయత
Guest Writer


మంగ్లీ ప్రతిష్ట మసకబారుతుంది..I
తన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ , ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక నేరారోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ , మైక్రోఫైనాన్స్ స్కామ్ పేరుతో వందల కోట్ల రూపాయల మోసం జరిగిన వ్యవహారంలో బాధితులు అందరూ ఆమె వైపే వేళ్లు చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడిన గిరిజన జేఏసీ నాయకులు నేరుగా మంగ్లీనే అంతా చేసిందంటున్నారు. ఈ భారీ స్కామ్లో ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి మంగ్లీ ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి
Guest Writer


డీజిల్ లేదు.. పెట్రోల్కు కొరత లేదు
ప్యానిక్ సిండ్రోమ్తో బంక్ల వద్ద క్యూ సోమవారం సాయంత్రానికి అన్ని బంకులకూ ఫుల్స్టాక్ (శ్రీకాకుళంలో మూర్తి పెట్రోల్ బంక్ ) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎక్కడో ఒక మారుమూల బంక్లో పెట్రోల్ దొరకడంలేదన్న సోషల్ మీడియా ప్రచారానికి సగటు వాహనదారుడు ప్యానిక్ అయిపోయి ట్రంప్ మీద హత్యాయత్నం, ఇరాన్ యుద్ధం అన్నీ తన నెత్తినే పడినట్లు ఫీలైపోయి పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టడంతో పెట్రోల్ కూడా జిల్లాలో ఆదివారం దొరక్కుండాపోయింది. ఉన్నంతమేర కొన్ని బంకులు ఆదివారం సరఫరా చేసినా సోమవారం ఉదయాన
Prasad Satyam


గల్ఫ్ ఆశలను కూల్చిన యుద్ధం!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. అమెరికా`ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల పుట్టి ముంచింది. ప్రస్తుతం సీజ్ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ రెండో విడత చర్చలు మొదలుకాకుండానే వాయిదా పడిపోవడంతో ఏ క్షణంలోనైనా యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ఎడారి దేశాలు కట్టుకున్న ఆశల సౌధాలు దాదాపు కుప్పకూలిపోయాయి. మÖడు దశాబ్దాలకు పైగా ఇటుక ఇటుక పేర్చి ఇసుక నేలల్లో సృష్టించిన నందనవనాలు, టూరిజం ప్రాజెక్టులు, ఆకాశ హార్మ్యాలు, కాసుల వర్షం కురిపించే చమురు క్షేత్ర

DV RAMANA


పార్కింగ్ సరే.. బోరేదీ?
మారుతీనగర్ జంక్షన్లో పంచాయతీ బోరుకు సమాధి అసలు అక్కడ అటువంటిదేమీ లేదంటున్న పంచాయతీ అధికారి ప్రైవేటు స్థలంలో ఉందంటున్న యాజమాన్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటో చూడండి.. నరసన్నపేట మారుతీనగర్ జంక్షన్లో కొన్నాళ్ల క్రితం నిర్మిస్తున్న ఓ భవనం ముందు కనిపిస్తున్న పంచాయతీకి చెందిన బోరు. (పని చేస్తుందా? రిపేరు చేస్తే బాగుపడుతుందా అనేది వేరే విషయం) అదే యాంగిల్లో ఇప్ప్పుడు ఈ ఫొటోను చూడండి.. అదే నరసన్నపేట, అదే మారుతీనగర్ జంక్షన్లో అదే భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత అందంగా కని

BAGADI NARAYANARAO


ఇది సామాన్యుడి అజెండానా.. చద్దాజీ!
సామాన్యుడి పార్టీ.. రాజకీయాల్లో, సమాజంలో అవినీతిని ఊడ్చేస్తామంటూ ప్రస్థానం ప్రారంభించిన చీపురు పార్టీని సొంత సభ్యులే కట్టగట్టుకుని పార్లమెంటులో దాని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ ఊడ్చేశారు. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న పదిమంది సభ్యుల్లో ఏడుగురు సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రామ్ రామ్ చెప్పి.. కమలం పార్టీకి జైకొట్టారు. వారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఏకంగా ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించేశారు. దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా పావులు కదిపా

DV RAMANA


క్రికెట్.. ఆట మాత్రమే కాదు.. అదొక మనీమెషిన్
ప్రపంచ స్థాయి లీగ్లతో సమానంగా వేల కోట్ల ఆదాయం టీవీ వీక్షకులను దాటేసిన డిజిటల్ ప్రేక్షకులు స్పాన్షర్ చేసిన టాటా గ్రూప్ ఆదాయం రూ.500 కోట్లు పెరిగింది మార్చిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.16,600 కోట్లకు, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రూ.15,100 కోట్లకు అమ్ముడైనప్పుడు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఐపీఎల్ ప్రారంభంలో మొత్తం ఎనిమిది జట్లు కలిపి ఎంత ధర పలికాయో, ఇప్పుడు కేవలం రెండు ఫ్రాంచైజీలే దాని కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. ప్రపంచ క్రీడా లీగ్ల విల
Guest Writer


గ్రీన్ లెహంగాలో కాయాదు స్టన్నింగ్ లుక్
మోడల్గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు వెండితెరపై మెరుపులు మెరిపిస్తోంది అందాల భామ కాయాదు లోహర్. ‘మొగల్ పేట’తో ఎంట్రీ ఇచ్చినా, ‘డ్రాగన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ లంగా ఓణీలో ఆమెను చూస్తుంటే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి.. లంగా ఓణీలో దేవకన్యలా క
Guest Writer


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే

NVS PRASAD


మా నోళ్లు కొట్టి.. ఉద్దానానికి నీళ్లా?
పాతపట్నం నియోజకవర్గ ప్రజల ఆవేదన జెడ్పీ సాక్షిగా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వంశధార నీరు, నీటి పథకం అక్కడే ఉన్నా ఫలితం శూన్యం నాలుగు మండలాలను వెక్కిరిస్తూ పలాస వైపు తాగునీరు అదే సమయంలో మందకొడిగా పాతపట్నం నీటి పధకం పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో తాగునీరు కోసం యుద్ధం మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్యే ఈ విషయంలో పొరపొచ్చాలు పొడసూపుతున్నాయి. సాధారణంగా నదీజలాల విషయంలో ఎగువ, దిగువ రాష్ట్రాలు నీటి వాటాల కోసం కొట్టుకుంటాయి, కోర్టుకెక్కుతాయి. దీనికోసం ప్రత్

BAGADI NARAYANARAO


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ
Guest Writer


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6
Prasad Satyam


‘వాలా-2’ .. యువతకు కిక్కు
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ‘వాలా-2’లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ : చిన్నప్పటి స్నేహితులైన.. హషిర్ (హషిర్), అలెన్ (అలెన్).. 12వ తరగతి చదివేటప్పుడు ఓ గొడవ సందర్భంగా పరిచయం అయిన అజిన్ (అజిన్), విన
Guest Writer
రాజకీయాలు


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత
క్రీడలు
ప్రాంతీయం


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార


ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి నాలుగు రోజులకు సరిపడా నిల్వలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శన


ఆ 3వేలకు మోక్షమెప్ప్పుడు
కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 2019 నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్య విలీన పంచాయతీల్లో హౌస్ట్యాక్స్ లబ్ధిదారుల అవస్థలు విజయనగరం కాలనీలో ఉంటున్న బుడుమÖరు చిన్నమ్మలు పంచాయతీగా ఉన్నప్ప్పుడు తన ఇంటికి రూ.2వేలు ట్యాక్స్ కట్టేవారు. కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇది సరికాదంటూ 2019లో చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. గోవిందనగర్ కాలనీకి చెందిన సలుగు సత్యనారాయణ పేరు మీద పంచాయత


డీజిల్ లేదు.. పెట్రోల్కు కొరత లేదు
ప్యానిక్ సిండ్రోమ్తో బంక్ల వద్ద క్యూ సోమవారం సాయంత్రానికి అన్ని బంకులకూ ఫుల్స్టాక్ (శ్రీకాకుళంలో మూర్తి పెట్రోల్ బంక్ ) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎక్కడో ఒక మారుమూల బంక్లో పెట్రోల్ దొరకడంలేదన్న సోషల్ మీడియా ప్రచారానికి సగటు వాహనదారుడు ప్యానిక్ అయిపోయి ట్రంప్ మీద హత్యాయత్నం, ఇరాన్ యుద్ధం అన్నీ తన నెత్తినే పడినట్లు ఫీలైపోయి పెట్రోల్ బంక్ వద్ద క్యూ కట్టడంతో పెట్రోల్ కూడా జిల్లాలో ఆదివారం దొరక్కుండాపోయింది. ఉన్నంతమేర కొన్ని బంకులు ఆదివారం సరఫరా చేసినా సోమవారం ఉదయాన


బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
రోడ్డును తవ్వేసి వదిలేశారు నిధులు రాలేదని చేతులెత్తేశారు నామినేషన్లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్డీపిఏ లైన్ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6


హే ‘రామ్ జీ’
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి అప్లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీట
సంపాదకీయం


UAE నిర్ణయం భారత్కు వరం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ను కాస్త ఉపశమింపజేసేదిగా.. అదే సమయంలో పాకిస్తాన్ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేదిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) నుంచి వైదొలగుతున్నట్లు UAE ప్రకటించింది. మే ఒకటో తేదీ అంటే రేపటినుంచే ఇది అమల్లోకి రానుంది.

DV RAMANA
2 hours ago2 min read


స్లీపర్ బస్సులకు సెలవేనా?!
స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లను చూస్తే దాదాపు ఏ ఒక్కటీ ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కావని అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మెజారిటీ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. తక్కువ ఫీజులతో, కండీషన్ లేని రీమోడలింగ్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని రోడ్డెక్కేస్తున్న ఈ బస్సులు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్

DV RAMANA
1 day ago3 min read


మళ్లీ రగులుతున్న నేపాల్
ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన హిమాలయ దేశం నేపాల్ మనకు పొరుగు రాజ్యమే. పురాతన అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిన నేపాల్తో ఇప్పటికీ మనకు సుదృఢమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఓపీ శర్మ ఓలి ప్రభుత్వం భారత్ పట్ల కొంత విరోధ వైఖరి ప్రదర్శించినా గతంలో రాచరికం ఉన్నప్పుడు గానీ.. రాచరికం పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత గానీ ప్రభుత్వాల పరంగా, సామాజికంగా ఇరుదేశాల ప్రజల మధ్య నిరంతర సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. క

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప

BAGADI NARAYANARAO
1 hour ago2 min read


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స

BAGADI NARAYANARAO
1 day ago2 min read


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
Apr 171 min read
ప్రత్యేక కథనాలు


వెసులుబాటు బాగు.. కానీ ఎందుకింత జాగు!
వేట నిషేధ భృతి ఎక్కువమందికి వర్తించేలా మార్గదర్శకాలు ఇప్పటికీ పూర్తి కాని ఎంపిక ప్రక్రియ మత్స్యవేట నిషేధం మొదలై 15 రోజులైనా అతీగతీ లేదు జాబితాలు ఎప్పుడు సిద్ధమవుతాయో తెలియని దుస్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చేపల పునరుత్పత్తి సీజను కావడంతో సముద్రంలో వేట నిషేధం మొదలై అప్పుడు పక్షం గడిచిపోయింది. కానీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు ‘మత్స్యకార సేవ’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. నిబంధనలను సడలించి ఎక్కు

BAGADI NARAYANARAO
29 minutes ago


గ్యాస్ కష్టాలకు బహుముఖ చెక్!
కేంద్రానికి పాఠాలు నేర్పిన పశ్చిమాసియా యుద్ధం గల్ఫ్కు ప్రత్యామ్నాయంగా 15 దేశాలతో ఒప్పందాలు వ్యూహాత్మక నిల్వలను 30 రోజులకు పెంచే ప్రణాళికలు రవాణా ఇక్కట్ల నియంత్రణకు భారీగా పైపులైన్ల నిర్మాణాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) యుద్ధం ఒక దేశాన్ని, ఒక నాగరికతను నాశనం చేస్తుంది.. కొన్ని దేశాలను సంక్షోభంలోకి నెడుతుంది. అదే యుద్ధం మరో దేశాన్ని లేదా సమÖహాన్ని విజేతగా నిలబెట్టి అందలం ఎక్కిస్తుంది. అదే యుద్ధం మరికొన్ని దేశాలకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పుతుంది. ప్రస్తుతం అమె

DV RAMANA
1 day ago


42 గజాల చీర..12 మీటర్లు జాకెట్ కుమ్మరి కుండే అమ్మవారి రూపం
24 రోజులు పాటు భద్రమ్మ పండగ 2 శతాబ్దాలుగా భక్తుల కొంగుబంగారం 11 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు 5న అనుపు పండుగతో ముగింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కుమ్మర్ల కులదైవంగా ఒకనాడు కొలువుదీరిన భద్రమహంకాళీ అమ్మవారు కాలక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల వారినీ తన చల్లని చూపులతో కరుణిస్తూ.. ఇలిసిపురం ప్రాంతీయుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేర్కొందిన ఈ అమ్మతల్లి ఉత్సవాలను 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న శాస్త్రోక్తంగా

BAGADI NARAYANARAO
2 days ago
వినోదం


జంధ్యాల మిస్ అయిపోయిన ‘అన్నమయ్య’
‘ఆనంద భైరవి’ సినిమా (19-4-1984).. జంధ్యాలను నిజంగానే ఆనందతాండవ మాడిస్తోంది. రచయితగా అప్పటివరకూ ఏరుకున్న పేరు ప్రఖ్యాతుల మణి మాణిక్యాలు...దర్శకునిగా కొత్తగా ఖజానాలో చేరిన కీర్తిమయ వజ్ర వైడూర్యాలు...వీటన్నిటికంటే ‘ఆనంద భైరవి’ తొడిగిన కిరీటమే ఆయన్ను దగదగలాడిస్తోంది. ఇంతకుమించి ఇంకేదో చేద్దామనే రకరకాల ఆలోచనలు.. బోలెడన్ని భేటీలు...! 500 ఏళ్ల క్రితమే తెలుగు పాటకు రూపం, రుచి కల్పించిన ‘పద కవితా పితామహుడు’ తాళ్లపాక అన్నమాచార్యుడు జీవితాన్ని తెరకెక్కిస్తే...? ఆ ఆలోచన జంధ్యాలలో చాలా ఉ


రష్మిక వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
తల్లిదండ్రుల పెంపకం, పిల్లలపై ఉండే అంచనాలు.. భావోద్వేగ వారసత్వంపై నటి రష్మిక మందన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు దారితీశాయి. పిల్లలు పుట్టడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు... అది మనం తీసుకునే ఒక `స్వార్థపూరిత నిర్ణయం` అని ఆమె పేర్కొన్నారు. మన వారసత్వాన్ని కొనసాగించడం కోసం మనం పిల్లలకు జన్మనిస్తామని..అంతేకానీ మన అంచనాలను వారిపై రుద్ది వారిని మానసిక ఒత్తిడికి (ట్రామా) గురిచేయకూడదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం సెలబ్రిటీ మాటలుగా కాకుండా.. ప్రతి ఇంట్లో కనిపించే


మంగ్లీ ప్రతిష్ట మసకబారుతుంది..I
తన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ , ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక నేరారోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ , మైక్రోఫైనాన్స్ స్కామ్ పేరుతో వందల కోట్ల రూపాయల మోసం జరిగిన వ్యవహారంలో బాధితులు అందరూ ఆమె వైపే వేళ్లు చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడిన గిరిజన జేఏసీ నాయకులు నేరుగా మంగ్లీనే అంతా చేసిందంటున్నారు. ఈ భారీ స్కామ్లో ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి మంగ్లీ ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి
bottom of page





















