top of page
స్టోరీలు


వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల

DV RAMANA


‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు 2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా.. తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చి

DV RAMANA


వన్లైనర్స్ మాత్రమే ఒడ్డున పడేస్తాయా?
కోమల్(విశ్వక్ సేన్) సగటు తెలుగు సినిమా డైరక్టర్. చాలా మంది లాగే తన మొదట సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి నిర్మాతని ఒప్పిస్తాడు. కానీ నలభై కోట్లు అయినా ఈ సినిమా పూర్తవదు. దాంతో ఈ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోలేని ప్రొడ్యూసర్ సురేష్ (నరేష్) అప్సెట్ అయ్యి గుండె నొప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. చిత్ర సీన్లోకి వచ్చిన వెంటనే సినిమా ఆపేస్తానంటుంది. అయితే కోమల్ మహా ముదురు. ఆమెను ఒప్పించి... కేవలం కోటి రూపాయల్లో మిగిలిన సినిమా పూర్
Guest Writer


తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ

DV RAMANA


విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగత

NVS PRASAD


శిక్షణే వారికి శిక్షట!
వగలుపోతున్న వేగు చుక్కలు! వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం సౌకర్యాలు బాలేవంటూ జారిపోతున్న పిల్లలు ఉచితంగా చదివిస్తామంటే సవాలక్ష సాకులు అదే కార్పొరేట్ స్కూళ్లలో అయితే లక్షల ఫీజులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రైజింగ్ స్టార్స్.. మెరిసే నక్షత్రాలు.. మెరికలు.. మట్టిలో మాణిక్యాలు.. ఇలా ఏ పేరు పెట్టి సానబెట్టడానికి ప్రయత్నించినా.. చదువు మీద శ్రద్ధ లేనోడ్ని మాత్రం తీర్చిదిద్దలేమని మరోసారి నిరూపితమైంది. గుర్రాన్ని కొనగలం గానీ.. దానితో నీళ్లు తాగించడం మనవల్ల క
Prasad Satyam


రేషన్ బదులు నగదు బదిలీ!
ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సన్నాహాలు సబ్సిడీ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ప్రతినెలా లబ్ధిదారుల మొబైల్స్కు డిజిటల్ ఓచర్లు ఇష్టమైతే వస్తువులు తీసుకోవచ్చు.. లేకపోతే రిడీమ్ చేయవచ్చు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పౌరసరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ పంపిణీ విధానంలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కానీ త్వరలోనే రేషన్కు కూడా నకిలీ నగదు బదిలీ విధానాన్ని అమలు

DV RAMANA


‘అతడు’ మళ్లీ వస్తున్నాడు!
అతడు... టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు... థియేటర్లకు మళ్లీ వస్తాడట... ఎక్కడో చిన్న వార్త... ఏమిటంటే..? ఇప్పుడు పాత సినిమాల్ని రీరిలీజ్ చేసి, ఎంతోకొంత అదనపు సొమ్ము సంపాదించే ట్రెండ్ నడుస్తోంది కదా... కాకపోతే న్యూ డాల్బీ సరౌండ్ సౌండ్, 4 కే క్లారిటీ అని ఏవో కొత్త కథలు చెబుతారు... సినిమాలు అంటేనే కథలు చెప్పడం కదా... మహేశ్ బాబు నటించిన అతడు సినిమాను కూడా రీరిలీజ్ చేస్తున్నారనేది ఆ వార్త... ఎప్పుడు..? వచ్చే 28న..! సరే, ఆసక్తి ఉన్నవాళ్లు, మహేశ్ బాబు ఫ్యాన్స్ మళ్లీ చూస్తారని రీ
Guest Writer


కాబా కిస్వానే కించపర్చిన ఎప్స్టీన్!
ఇటీవల వెలుగు చూసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత కలకలం సష్టిస్తున్నాయో.. ఎంతమంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల చీకటి జీవితాలను బయటపెడుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కొత్త కొత్త అంశాలను బయటకొస్తూ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రముఖుల జీవితాలను రచ్చకీడ్చిన ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించి కొత్తగా లీకైన ఒక అంశం ఇప్పుడు మతపరంగానూ ఉద్రిక్తతలు రేపుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే కాబా కిస్వాను జెఫ్రీ ఎప్స్టీన్ నేలపై పరిచే కార్పెట్ మాదిరిగా వాడుకున్నట్లు ఆయనకు సంబంధ

DV RAMANA


అలో లచ్చనా అని ఏడుస్తున్నారు!
పీఆర్ అధికారులను బురిడీ కొట్టించిన దేశం నాయకుడు కాంట్రాక్టర్ పేరిట చెక్కులు విత్డ్రా జీఎస్టీ చెల్లించకుండా అండమాన్లో బస టెక్కలిలో నమోదైన ఫిర్యాదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మేము అధికారంలో ఉన్నాం.. ప్రతిపక్షంలో కాదు మీకు చేతనైంది చేసుకొండి అంటూ ఒక కుల కార్పొరేషన్కు డైరెక్టర్గా ఉన్న టీడీపీకి మండల నాయకుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత టెక్కలి డివిజనల్ పŸంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారికి ధమ్కీ ఇచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. పంచాయతీరాజ్ కార్యాలయం అధికారులను బురిడీ కొట్టించి,

BAGADI NARAYANARAO


హోరా హోరీగా బార్ కౌన్సిల్ పోరు
చెల్లని ఓట్లపైనే సందిగ్ధత తెలంగాణలో బయటపడిన న్యాయవాదుల డొల్లతనం రెండు బాక్సుల్లో 41 శాతం చెల్లని ఓట్లు ఏపీ బార్ వర్గాల్లో ఇప్పుడు అదే ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నిక హోరా హోరి గా ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ న్యాయవాద వర్గాల్లో నెలకొంది. ఐదేళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యులుగా 23 మందికి అవకాశం ఉండటంతో ఈసారి ప్రతిఒక్కరు ఎన్నికను ప్రతిష్
Prasad Satyam


నందిని తాకిన రోడ్డు విస్తరణ!
సుమారు 15 అడుగులు కోల్పోనున్న నీలకంఠేశ్వరాలయం అదే జరిగితే ప్రవేశద్వారం కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు నందీశ్వరుడిని కదిలిస్తే భక్తుల మనోభావాలకు విఘాతం ఆలయాన్ని మినహాయించాలని వినతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. మధ్యలో ఒక్కరోజే వ్యవధి ఉంది. దాంతో శైవక్షేత్రాలన్నీ ఉత్సవాల ఏర్పాట్లతో సందడిగా కనిపిస్తున్నాయి. కొత్త రంగులు, విద్యుత్ దీపాల అలంకరణలతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. కానీ ఆ శివాలయం మాత్రం ఉంటానా.. ఊడతానా.. అన్న సందిగ్ధం

DV RAMANA


పెళ్లి గురించి అడిగితే.. ఈ పరాచికాలేంటి పాపలూ!
ఈరోజు హల్దీ.. రేపు సంగీత్.. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్లండి..! ఈ రేంజులో పరాచికం ఆడింది ఎవరో తెలుసా? ఇంకెవరు.. అందాల మృణాల్ ఠాకూర్. ఈ వేలెంటైన్స్ డే(14 ఫిబ్రవరి) రోజున ధనుష్ తో మృణాల్ పెళ్లి అంటూ సాగుతున్న ప్రచారానికి ఈ భామ నైసుగా స్పందించింది. కాస్త సరదాగా, మరికాస్త వ్యంగ్యంగా చురకలు వేసింది ఈ బ్యూటీ. నాలుక ఖాళీగా ఉందని ఏదో ఒకటి అనేస్తే, ఇలాంటి రివర్స్ పంచ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రశ్నించిన వారికి అర్థమైనట్టే! కొందరి వెటకారాలు మామూలుగా ఉండవు! అని కూడా క్యాచ్ చేసారా పా
Guest Writer


ప్రపంచంపై ఇస్లాం బాంబు!
‘తాము డల్లాస్లో నివసిస్తున్నట్లు లేదు.. పాకిస్తాన్లో ఉన్నట్లుగా ఉంది’ అని ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఒక వీడియో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ముస్లిం జనాభా పెరుగుదల తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ మార్పు ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు.. అనేక ప్రపంచ దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన ఆందోళన కూడా అదే. అమెరికాలో భాగంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి డల్లాస్లో ఈ తరహా వాతావరణం ఉందన్నారు.

DV RAMANA


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ

BAGADI NARAYANARAO


నాటి ఎన్టీఆర్ ఆలయం.. త్వరలోనే దర్శన భాగ్యం
ఒకనాడు తీర్థస్థలంలో చెన్నైలోని నందమూరి నివాసం దశాబ్దాల తర్వాత చేతులు మారిన ఆరాధ్యదైవం ఆవాసం దాన్ని ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచే సంకల్పం పాతకాలపు ఆ కృ తులకే కొత్త సొబగులద్దుతున్న చదలవాడ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలో కోటానుకోట్ల మానవులు ఉంటారు. కానీ అందరూ ఒక్కలా ఉండరు. కొందరు మనుషుల్లో దేవుళ్లుగా ఖ్యాతిపొందుతారు. అలాగే మనుషులు తలదాచుకునే ఆవాసాలు లక్షల్లోనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రత్యేకత సంతరించుకుంటాయి. మీVAజ్వల చరిత్రను సొంతం చేసుకుంటాయి. మద్రా

DV RAMANA


మా ఫ్యామిలీని అంటే ఊరుకోను!!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరకంగా సాయం కోరితే తానున్నానని చెప్పిన పెద్దమనిషిగా గౌరవం అందుకుంటున్నారు. ఒక స్టార్ గా లెజెండరీ హోదాలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎంతో సమున్నత స్థానానికి చేరుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవాకార్యక్రమాలతో ఆయన ప్రజలలో సామాజిక కర్తగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయనపై ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్ ఇటీవల మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇటీవల చిరు తనయుడు రామ్
Guest Writer


అమ్మో.. కర్ణాటకలో 149 మంది మంత్రులా!
మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సలహాదారుల పేరుతో తమ పార్టీకి చెందినవారికి పప్పుబెల్లాల్లా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని నాడు ఆరోపణలు వినిపించాయి. వీరికి సలహాదారులు అనే ముద్దుపేరు పెట్టి దాదాపు అన్ని శాఖల నెత్తిన కూర్చోబెట్టడమే కాకుండా కేబినెట్ హో దాలు, ప్రొటోకాల్ మర్యాదలు కల్పించి ఊరేగించారు. అంటే కేబినెట్లో ఉండే మంత్రులు కాకుండా వీరంతా

DV RAMANA


పొందూరు ఖాదీ.. సంప్రదాయ ఖైదీ
క్లస్టర్ ఏర్పాటుకు కుదరని నిబంధనలు జీఐ ట్యాగ్ ఉన్నా మార్కెట్ లేదు డిమాండ్ ఉన్నా మారని పద్ధతులు అధిక ధరలూ అడ్డంకే వంద కోట్లతో కొత్త క్లస్టర్ ఏర్పాటుపై క్లారిటీ అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “కడుపు నిండా ఇంత కూడు పెట్టని ఆ సనాతన సంగీతం మీద, ఆ శంకరాభరణం రాగం మీద ఎందుకురా నీకంత మమకారం” అంటాడు అల్లు రామలింగయ్య శంకరాభరణం సినిమా హీరో సోమయాజులుతో. ఒకప్ప్పుడు గుర్రపుబగ్గీలు, గండపెండేరాలు, సన్మానాలు చేయించిపెట్టిన ఆ సంగీతాన్ని వదలలేక పాశ్చాత్య పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సంప్రదాయ సం

NVS PRASAD


ఇటు వెంచర్లు.. అటు తవ్వకాలు!
పలాసలో రెచ్చిపోతున్న అక్రమార్కులు కొందరు కొండల తవ్వకాల్లో బిజీ ఇంకొందరు చెరువులు, కాలువల కబ్జాలు జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న స్థానిక సిబ్బంది (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, చెరువుల ఆక్రమణలపై అందిన ఫిర్యాదులపై పరిశీలనకు వెళ్తే స్థానిక అధికారులు నల్లబొడ్డూరు కొండ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తారు. అక్రమ తవ్వకాలకు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్వయంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేయడంతోపాటు అక్రమాలు జర

BAGADI NARAYANARAO


సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నసమారాధన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివ

DV RAMANA


లెజెండరీ బయెపిక్లో సాయి పల్లవి!
అమరణ్, తండేల్ చిత్రాల తరువాత క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి సెలెక్షన్ చాలా హైలోకి వెళ్లిపోతోంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు అంతకే మించిన స్థాయి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామయణ`లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ భారతం అమూల్యంగా భావించే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ షూ
Guest Writer


తోక ముడిచిన పాక్!
స్నేహసౌభ్రా తృ త్వాలను పెంపొందించే క్రీడలను వైషమ్యాలకు వేదికలుగా మార్చుకునేందుకు.. బంగ్లాదేశ్ భుజంపై తుపాకీ పెట్టి భారత్కు గురిపెట్టడం ద్వారా ఇన్నాళ్లూ దాయాదిపై పెంచుకున్న కక్షను కాస్తయినా తీర్చుకోవడంతోపాటు స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్ చివరికి ఏదీ సాధించలేక బొక్కబోర్లాపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా భారత్ను శాసించాలన్న దుస్సాహసానికి తెగబడి చివరికి తనే క్రికెట్ దేశాల ముందు బొక్కబోర్లాపడింది. తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకలోని వేదికలకు మార్చ

DV RAMANA


ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివే

BAGADI NARAYANARAO


ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘చిట్టి’గా గూడు కట్టుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ‘జాతి రత్నాలు’ సినిమాతో అభిమానుల హృదయాలను దోచుకుంది. అమాయకమైన నటనతో ఆకట్టుకునే డాన్స్ తో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆరడుగుల అందం ఈమెకు కెరియర్ మొదట్లో అవకాశాలను అందించలేదు. కారణం ఈమె హైట్ కు తగ్గట్టు హీరోలు దొరకకపోవడం. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బ
Guest Writer


పసిడి విషయంలో.. దుబాయ్ దూరపు కొండే!
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరకు దొరుకు తుందంటే చాలు ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలో భారతీయ బంగారం ప్రియులకు దుబాయ్ ఒక డెస్టినేషన్. ఉపాధి కోసమో, టూరిస్టులుగానో అక్కడికి వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఎంతోకొంత బంగారం తెచ్చుకోవడం కొత్తకాదు. దీనికి కారణం భారత్ కంటే దుబాయ్లో బంగారం తక్కువగా ధరకు లభించడమే. అలా అని పెట్రోల్ బావులు ఉన్నట్లు దుబాయ్లో బంగారం గనులు లేవు. మరెందుకు ధర తక్కువంటే.. మనదేశంలో

DV RAMANA


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో

NVS PRASAD


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam


పలాస డిపోలో సమస్యల సంత
ఉద్యోగులకు మంచినీరు కరువు ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగుల

BAGADI NARAYANARAO


గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు
గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు త్వరలో మొదలుకానున్న పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్
Prasad Satyam
రాజకీయాలు


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక
క్రీడలు


Nov 4, 2025


Sep 26, 2025
ప్రాంతీయం


వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల


విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగత


నందిని తాకిన రోడ్డు విస్తరణ!
సుమారు 15 అడుగులు కోల్పోనున్న నీలకంఠేశ్వరాలయం అదే జరిగితే ప్రవేశద్వారం కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు నందీశ్వరుడిని కదిలిస్తే భక్తుల మనోభావాలకు విఘాతం ఆలయాన్ని మినహాయించాలని వినతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. మధ్యలో ఒక్కరోజే వ్యవధి ఉంది. దాంతో శైవక్షేత్రాలన్నీ ఉత్సవాల ఏర్పాట్లతో సందడిగా కనిపిస్తున్నాయి. కొత్త రంగులు, విద్యుత్ దీపాల అలంకరణలతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. కానీ ఆ శివాలయం మాత్రం ఉంటానా.. ఊడతానా.. అన్న సందిగ్ధం


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ


సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నసమారాధన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివ


ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివే
సంపాదకీయం


తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ

DV RAMANA
6 hours ago2 min read


కాబా కిస్వానే కించపర్చిన ఎప్స్టీన్!
ఇటీవల వెలుగు చూసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత కలకలం సష్టిస్తున్నాయో.. ఎంతమంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల చీకటి జీవితాలను బయటపెడుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కొత్త కొత్త అంశాలను బయటకొస్తూ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రముఖుల జీవితాలను రచ్చకీడ్చిన ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించి కొత్తగా లీకైన ఒక అంశం ఇప్పుడు మతపరంగానూ ఉద్రిక్తతలు రేపుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే కాబా కిస్వాను జెఫ్రీ ఎప్స్టీన్ నేలపై పరిచే కార్పెట్ మాదిరిగా వాడుకున్నట్లు ఆయనకు సంబంధ

DV RAMANA
2 days ago3 min read


ప్రపంచంపై ఇస్లాం బాంబు!
‘తాము డల్లాస్లో నివసిస్తున్నట్లు లేదు.. పాకిస్తాన్లో ఉన్నట్లుగా ఉంది’ అని ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఒక వీడియో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ముస్లిం జనాభా పెరుగుదల తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ మార్పు ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు.. అనేక ప్రపంచ దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన ఆందోళన కూడా అదే. అమెరికాలో భాగంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి డల్లాస్లో ఈ తరహా వాతావరణం ఉందన్నారు.

DV RAMANA
3 days ago2 min read
క్రైమ్


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read
ప్రత్యేక కథనాలు


‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు 2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా.. తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చి

DV RAMANA
5 hours ago


రేషన్ బదులు నగదు బదిలీ!
ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సన్నాహాలు సబ్సిడీ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ప్రతినెలా లబ్ధిదారుల మొబైల్స్కు డిజిటల్ ఓచర్లు ఇష్టమైతే వస్తువులు తీసుకోవచ్చు.. లేకపోతే రిడీమ్ చేయవచ్చు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పౌరసరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ పంపిణీ విధానంలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కానీ త్వరలోనే రేషన్కు కూడా నకిలీ నగదు బదిలీ విధానాన్ని అమలు

DV RAMANA
2 days ago


అలో లచ్చనా అని ఏడుస్తున్నారు!
పీఆర్ అధికారులను బురిడీ కొట్టించిన దేశం నాయకుడు కాంట్రాక్టర్ పేరిట చెక్కులు విత్డ్రా జీఎస్టీ చెల్లించకుండా అండమాన్లో బస టెక్కలిలో నమోదైన ఫిర్యాదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మేము అధికారంలో ఉన్నాం.. ప్రతిపక్షంలో కాదు మీకు చేతనైంది చేసుకొండి అంటూ ఒక కుల కార్పొరేషన్కు డైరెక్టర్గా ఉన్న టీడీపీకి మండల నాయకుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత టెక్కలి డివిజనల్ పŸంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారికి ధమ్కీ ఇచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. పంచాయతీరాజ్ కార్యాలయం అధికారులను బురిడీ కొట్టించి,

BAGADI NARAYANARAO
3 days ago
వినోదం


వన్లైనర్స్ మాత్రమే ఒడ్డున పడేస్తాయా?
కోమల్(విశ్వక్ సేన్) సగటు తెలుగు సినిమా డైరక్టర్. చాలా మంది లాగే తన మొదట సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి నిర్మాతని ఒప్పిస్తాడు. కానీ నలభై కోట్లు అయినా ఈ సినిమా పూర్తవదు. దాంతో ఈ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోలేని ప్రొడ్యూసర్ సురేష్ (నరేష్) అప్సెట్ అయ్యి గుండె నొప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. చిత్ర సీన్లోకి వచ్చిన వెంటనే సినిమా ఆపేస్తానంటుంది. అయితే కోమల్ మహా ముదురు. ఆమెను ఒప్పించి... కేవలం కోటి రూపాయల్లో మిగిలిన సినిమా పూర్


‘అతడు’ మళ్లీ వస్తున్నాడు!
అతడు... టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు... థియేటర్లకు మళ్లీ వస్తాడట... ఎక్కడో చిన్న వార్త... ఏమిటంటే..? ఇప్పుడు పాత సినిమాల్ని రీరిలీజ్ చేసి, ఎంతోకొంత అదనపు సొమ్ము సంపాదించే ట్రెండ్ నడుస్తోంది కదా... కాకపోతే న్యూ డాల్బీ సరౌండ్ సౌండ్, 4 కే క్లారిటీ అని ఏవో కొత్త కథలు చెబుతారు... సినిమాలు అంటేనే కథలు చెప్పడం కదా... మహేశ్ బాబు నటించిన అతడు సినిమాను కూడా రీరిలీజ్ చేస్తున్నారనేది ఆ వార్త... ఎప్పుడు..? వచ్చే 28న..! సరే, ఆసక్తి ఉన్నవాళ్లు, మహేశ్ బాబు ఫ్యాన్స్ మళ్లీ చూస్తారని రీ


పెళ్లి గురించి అడిగితే.. ఈ పరాచికాలేంటి పాపలూ!
ఈరోజు హల్దీ.. రేపు సంగీత్.. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్లండి..! ఈ రేంజులో పరాచికం ఆడింది ఎవరో తెలుసా? ఇంకెవరు.. అందాల మృణాల్ ఠాకూర్. ఈ వేలెంటైన్స్ డే(14 ఫిబ్రవరి) రోజున ధనుష్ తో మృణాల్ పెళ్లి అంటూ సాగుతున్న ప్రచారానికి ఈ భామ నైసుగా స్పందించింది. కాస్త సరదాగా, మరికాస్త వ్యంగ్యంగా చురకలు వేసింది ఈ బ్యూటీ. నాలుక ఖాళీగా ఉందని ఏదో ఒకటి అనేస్తే, ఇలాంటి రివర్స్ పంచ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రశ్నించిన వారికి అర్థమైనట్టే! కొందరి వెటకారాలు మామూలుగా ఉండవు! అని కూడా క్యాచ్ చేసారా పా
bottom of page





















