top of page
స్టోరీలు


ఏదయా.. యూరియా?
నేతలు సిఫార్సు చేసిన వారికే సరఫరా సామాన్య రైతులకు ప్రైవేట్ డీలర్లే శరణ్యం అక్కడ అధిక రేట్లు, పురుగు మందుల షరతులు అసంతప్తితో రోడ్డెక్కుతున్న అన్నదాత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో రబీ సీజనుకు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడూ చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అం
BAGADI NARAYANARAO


వంశధారలో తగ్గిన.. నిధుల ధార
బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు నిధుల విడుదలపైనే అనుమానాలు కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్ అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరి
DV RAMANA
రాజకీయాలు


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే
క్రీడలు


Nov 4, 2025


Sep 26, 2025
ప్రాంతీయం


వంశధారలో తగ్గిన.. నిధుల ధార
బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు నిధుల విడుదలపైనే అనుమానాలు కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్ అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరి


భూమి మాది.. పరిహారమూ మాకే!
రోడ్డు విస్తరణలో పోతున్న బావాజీ మఠం భూములు వాటిలో ఆక్రమార్కుల నిర్మాణాలు, వ్యాపారాలు వారందరి పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందం 86 సెంట్లకు పరిహారం తనకే ఇవ్వాలని మఠాధిపతి డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పరిస్థితి. ఆమదాలవలస బ్రిడ్జి నుంచి కొత్తరోడ్డు వరకు దాదాపు పూర్తి అయినా ఈ విస్తరణ పనులు చాలా జాప్యం తర్వాత కొద్దిరోజుల క్రితమే కొత్తరోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఇ


వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల


విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగత


నందిని తాకిన రోడ్డు విస్తరణ!
సుమారు 15 అడుగులు కోల్పోనున్న నీలకంఠేశ్వరాలయం అదే జరిగితే ప్రవేశద్వారం కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు నందీశ్వరుడిని కదిలిస్తే భక్తుల మనోభావాలకు విఘాతం ఆలయాన్ని మినహాయించాలని వినతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. మధ్యలో ఒక్కరోజే వ్యవధి ఉంది. దాంతో శైవక్షేత్రాలన్నీ ఉత్సవాల ఏర్పాట్లతో సందడిగా కనిపిస్తున్నాయి. కొత్త రంగులు, విద్యుత్ దీపాల అలంకరణలతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. కానీ ఆ శివాలయం మాత్రం ఉంటానా.. ఊడతానా.. అన్న సందిగ్ధం


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ
సంపాదకీయం


జెన్ జెడ్ హీరోలు.. అయ్యారు జీరోలు!
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. సుస్థిర ప్రభుత్వంపై తిరుగుబాటు.. నెలల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూల్చివేత.. సాక్షాత్తు దేశప్రధానినే కట్టుబట్టలతో దేశం నుంచి పలాయనం చిత్తగించేలా చేసిన జెన్ జడ్ ఉద్యమం బంగ్లాదేశ్ గతినే మార్చేసింది. దేశాన్ని మళ్లీ ఎన్నికల వైపు నడిపించింది. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితం ఏమిటి? జెన్ జెడ్ను ప్రజావాహిని అధికార పీఠంపై కూర్చోబెట్టిందా అంటే.. వీరికి కూడా పరాభవం తప్పలేదనే చెప్పాలి. నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న జెన్ జె
DV RAMANA
6 hours ago3 min read


అది వ్యవస్థ లోపం.. ఇది వ్యక్తి హననం!
నిత్యం తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై స్పందించడం సమాజనైజం. వ్యక్తిగతంగా అనేకమంది చాలా ఘటనలపై మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉండిపోవచ్చేమో గానీ.. మానవ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం మాత్రం ప్రతి ఘటనపైనా ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటుంది. అయితే సమాజం స్పందించే తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంఘటనను బట్టి.. సందర్భాన్ని బట్టి.. బాధితుడిని బట్టి.. ఆ సమస్య వెనుక ఉన్న వ్యవస్థల పనితీరును బట్టి అది మారుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఒకే రకమైన ఉదంతాలపై విభిన్నంగా స్పందించడం చిత్రంగా క
DV RAMANA
1 day ago3 min read


తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ
DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ
DV RAMANA
Feb 62 min read


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే
BAGADI NARAYANARAO
Jan 22 min read
ప్రత్యేక కథనాలు


ఏదయా.. యూరియా?
నేతలు సిఫార్సు చేసిన వారికే సరఫరా సామాన్య రైతులకు ప్రైవేట్ డీలర్లే శరణ్యం అక్కడ అధిక రేట్లు, పురుగు మందుల షరతులు అసంతప్తితో రోడ్డెక్కుతున్న అన్నదాత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో రబీ సీజనుకు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడూ చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అం
BAGADI NARAYANARAO
5 hours ago


‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు 2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా.. తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చి
DV RAMANA
2 days ago


రేషన్ బదులు నగదు బదిలీ!
ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సన్నాహాలు సబ్సిడీ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ప్రతినెలా లబ్ధిదారుల మొబైల్స్కు డిజిటల్ ఓచర్లు ఇష్టమైతే వస్తువులు తీసుకోవచ్చు.. లేకపోతే రిడీమ్ చేయవచ్చు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పౌరసరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ పంపిణీ విధానంలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కానీ త్వరలోనే రేషన్కు కూడా నకిలీ నగదు బదిలీ విధానాన్ని అమలు
DV RAMANA
4 days ago
వినోదం


గుండెల్ని తాకే స్వచ్ఛమైన ప్రేమకథ!
శివ (సంతోష్ శోభన్) ఓ ఇంటీరియర్ డిజైనర్. లైఫ్ సెటిల్ అవ్వటం కోసం సొంత ఊరు నెల్లూరు నుంచి చెన్నయ్కు వస్తాడు. అయితే అనుకున్న స్దాయిలో ప్రాజెక్టులు రావు. దాంతో వేరే దారిలేక పార్ట్టైమ్ బైక్ రైడర్గా పనిచేస్తూంటాడు. అదే సమయంలో మిత్ర (మానస వారణాసి) పరిచయం అవుతుంది. ఆమె కి ఇంట్లో పెళ్లి చేస్తాం అనడంతో అది తప్పించుకోవడానికి ఐటీ జాబ్ అని చెప్పి చెన్నైకి వస్తుంది. అలాగే తన హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. దాంతో శివ బైక్ మీద తిరుగుతూ కొత్త హాస్టల్ కోసం వెతుకుతుంది. కానీ ఫలితం లేకపోకపోవట


వన్లైనర్స్ మాత్రమే ఒడ్డున పడేస్తాయా?
కోమల్(విశ్వక్ సేన్) సగటు తెలుగు సినిమా డైరక్టర్. చాలా మంది లాగే తన మొదట సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి నిర్మాతని ఒప్పిస్తాడు. కానీ నలభై కోట్లు అయినా ఈ సినిమా పూర్తవదు. దాంతో ఈ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోలేని ప్రొడ్యూసర్ సురేష్ (నరేష్) అప్సెట్ అయ్యి గుండె నొప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. చిత్ర సీన్లోకి వచ్చిన వెంటనే సినిమా ఆపేస్తానంటుంది. అయితే కోమల్ మహా ముదురు. ఆమెను ఒప్పించి... కేవలం కోటి రూపాయల్లో మిగిలిన సినిమా పూర్


‘అతడు’ మళ్లీ వస్తున్నాడు!
అతడు... టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు... థియేటర్లకు మళ్లీ వస్తాడట... ఎక్కడో చిన్న వార్త... ఏమిటంటే..? ఇప్పుడు పాత సినిమాల్ని రీరిలీజ్ చేసి, ఎంతోకొంత అదనపు సొమ్ము సంపాదించే ట్రెండ్ నడుస్తోంది కదా... కాకపోతే న్యూ డాల్బీ సరౌండ్ సౌండ్, 4 కే క్లారిటీ అని ఏవో కొత్త కథలు చెబుతారు... సినిమాలు అంటేనే కథలు చెప్పడం కదా... మహేశ్ బాబు నటించిన అతడు సినిమాను కూడా రీరిలీజ్ చేస్తున్నారనేది ఆ వార్త... ఎప్పుడు..? వచ్చే 28న..! సరే, ఆసక్తి ఉన్నవాళ్లు, మహేశ్ బాబు ఫ్యాన్స్ మళ్లీ చూస్తారని రీ
bottom of page





















