top of page
స్టోరీలు


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి
Prasad Satyam


వికృత చేష్టల్లో వారు మాస్టర్లు!
తరగతి గదులే వారికి వ్యక్తిగత ఆవాసాలు విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు, దూషణలు బోధన కంటే సొంత వ్యాపకాలకే ప్రాధాన్యం ఆమదాలవలస డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకుల ఆగడాలు విచారణలు జరుగుతున్నా వెలుగుచూడని నివేదికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులే వక్రమార్గం పట్టి వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన విద్యాసంస్థను అప్రతిష్ట పాల్జేస్తున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఉన్నతాధికారుల

BAGADI NARAYANARAO


బిడ్డింటికి బాటేది...?
బొమ్మన్ ఇరానీ వాచిపోయిన కాళ్లతో కుంటుతూ కుంటుతూ వెళ్లి రావు రమేష్ ఇంటి తలుపు తట్టాడు. పెళ్లి కాని ప్రదీప్ వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ “ ఎవరూ...?” అని అడిగాడు. “ఇది కోర్టుకెప్పుడూ వెళ్లని లాయర్ రావు రమేష్ గారి ఇల్లే కదండీ..? ఆయనకో హోటల్ ఉంది, అది తాకట్టులో ఉందీ..!” అంటూ మెల్లగా కళ్లద్దాలు తీస్తూ కళ్లు చికిలిస్తూ ఏదో చెప్పబోయాడు బొమ్మన్. “య్యా...! కమిన్” అంటూ షాన్ మెండిస్ పాటల్ని బ్లూటూత్ ద్వారా స్పాటిఫైలో వింటూ లోపలికి చేత్తో సైగ చేస్తూ పిలిచాడు ప్రదీప్. ఇంట్లో గుమాస్
Guest Writer


కమలం యూజ్ అండ్ త్రో రాజకీయం!
లోకరీతి మారిపోతున్నది. న్యాయంగా చూస్తే.. ఎదుగుదలకు సహకరించినవారిని గౌరవించాలి.. వీలయితే మనతో సమానంగా చూడాలి. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ నీతి.. రీతి లుప్తమైపోయాయి. చేయి అందించి పైకి తీసుకొచ్చినవారినే కిందకి లాగేసే అడ్డగోలు రాజకీయమే ఇప్పుడు వర్థిల్లుతున్నది. అవసరం ఉన్నంతవరకు రాజకీయ మిత్రులంటూ తెగ వాడేసుకోవడం.. మన అవసరం తీరాక, ఇక మిత్రుడితో పనిలేదని తేలిపోయాక.. వదిలించుకోవడం నేటి రాజకీయ విజయసూత్రంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్

DV RAMANA


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి

DV RAMANA


డీఎంకే వ్యతిరేక కూటమికి కొత్త అడ్రస్ టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు మొదటిసారిగా అధికారం కోల్పోయిన ద్రవిడ పార్టీలు రిజర్వ్డ్ స్థానాలు, అర్బన్ ప్రాంతాల్లో విజయ్ పార్టీకి భారీ ఓట్షేర్ తమిళనాడులో ఏయే పార్టీలు తలపడ్డాయనే అంశాన్ని విశ్లేషిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయకంగా డీఎంకే, అన్నా డీఎంకే నేరుగా తలపడిన 135 స్థానాల్లో ఎన్డీయే కూటమికి 52, టీవీకే 51, డీఎంకే కూటమి (ఎస్పీఏ) 25 సీట్లు వచ్చినట్లు అర్థమవుతుంది. ఇంకా తుదిఫలితాలు రావాలి. కాకపోతే తన మొదటి ఎన్నికల బరిలోనే, ద్రవిడ పార్టీల కంచుకోటల్లో టీ

NVS PRASAD


అమెరికా కోరల్లో కమ్యూనిస్టు క్యూబా!
వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి తమ దేశంలోని జైల్లో కూర్చోబెట్టారు. ఇరాన్పై సరైన కారణాలు లేకుండానే సైనిక చర్యకు తెగించి.. ఒక్క ఇరాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేశారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ముగిసినట్లేనని తనకు తానుగా ప్రకటించేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే నోటితో మరో బాంబు పేల్చారు. చిన్న దేశమైన క్యూబాపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రరాజ్యం అధినేతనన్న విషయం మర్చిపోయి చిన్నదైనా

DV RAMANA


జెట్లీ.. కుదిపేశాడు
మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైట్లీ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: ఒక మంత్రి అండతో 15 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్).. తన బదులు మరో వ్యక్తిని ఇరికించి దుబాయికి పారిపోతాడు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్
Guest Writer


పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు 243 గ్రాముల అభరణాలు రికవరీ 2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహా

BAGADI NARAYANARAO


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట

BAGADI NARAYANARAO


బెంగాల్ తీర్పు.. కోరుతోందా మార్పు?
మినీ జనరల్ ఎలక్షన్స్గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశప్రజల దృష్టి ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో అసోం, పుదుచ్చేరి, కేరళం ఫలితాలపై పెద్ద ఉత్సుకత కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ సాధించనుండగా పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కేరళంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా ఓటర్లు అధికార ఎల్డీఎఫ్కు విశ్రాంతినిచ్చి యÖడీఎఫ్కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి

DV RAMANA


నువ్వు బాలెన్షా అయితే.. మేం బాద్షా
భారత్ మీద సుంకాలపై వెనక్కు తగ్గిన నేపాల్ పొరుగు దేశం నట్టు`బోల్టు బిగించిన ఇండియా సీత పుట్టిన దేశంలో తిరగబడ్డ జనం భారతదేశం నేపాల్ మధ్యలో రాముడికి, సీతకు మధ్య ఉన్న బంధం ఉందనుకున్నాం. ఎందుకంటే.. సీతాదేవి పుట్టిన ఊరు నేపాల్ అని, అక్కడ ఒక గుడి కూడా ఉందని మనం చెప్ప్పుకుంటాం. కానీ కొత్తగా నేపాల్కు ప్రధానమంత్రి అయిన బాలెన్షా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా కావడానికి ట్రై చేశాడు. భారత్ వస్తువులను నేపాల్ ప్రజలు కొంటే 80 శాతం టాక్స్ కట్టాలనే కొత్త రూల్ పెట్టాడు. ఈ రూల్ ముందు న

NVS PRASAD


లే, లేచి, ఒకే ఒఖ్కసారి నన్ను హన్నయ్యా అని పిలువమ్మా...
అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవ్రొలే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు తుడుచుకుంటున్నారు. ఆడంగులు పెళపెళలాడే చీరలు కట్టేసుకుని వలవలా ఏడుస్తున్నారు. త్యాగరాజూ, ర
Guest Writer


విద్వేష ప్రసంగాన్ని స్పష్టంగా నిర్వచించాలి!
హేట్ స్పీచ్ల నియంత్రణకు ఉన్న చట్టాలు చాలు తాజా తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన నిర్వచనం లేక గందరగోళం ఇదే చట్టం అమల్లో అసమానతలకు కారణం దేశంలో హేట్ స్పీచ్ ధోరణి.. అంటే విద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా దూషించే ప్రసంగాలు, వ్యాఖ్యానాలు ఎంతగా పెరిగిపోతున్నాయో.. వాటని చట్టపరంగా నియంత్రించడం కూడా అంతే కష్టంగా మరిపోతున్నది. ఇటువంటి అసభ్య ప్రసంగాలను నిరోధించేందుకు, శిక్షలు విధించేందుకు భారత రాజ్యాంగ పరిధిలో ఉన్న అవకాశాలు, పరిమితులు, అవి ఉపయోగపడుతున్న తీరుపైనే ప్ర
Guest Writer


ANMల ప్రమోషన్.. ఓ జీడిపాకం సీరియల్
డీఎంహెచ్వో కార్యాలయంలో కొందరు బలికావడం ఖాయం కమిషన్ చెప్పినా కదలని యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఏఎనఎం గ్రేడ్`3 ప్రమోషన్ల వ్యవహారం తెలుగులో ఓ జీడిపాకం సీరియల్లా సాగుతునే ఉంది. ముందురోజు ఎపిసోడ్ ఎక్కడ ముగిసిందో, మరుసటి రోజు కూడా అక్కడే ఆగిపోవడం మనకు తెలుసు. ఇప్ప్పుడు ఈ వ్యవహారం కూడా సరిగ్గా అలాగే ఉంది. మొగలిరేకులు, కార్తీకదీపం లాంటి హిట్ సీరియల్స్కు మించి ఏఎనఎంల ధారావాహిక రక్తికట్టిస్తుంది. డీఎంహెచ్వో కార్యా
Prasad Satyam


ఒంటరి జీవితం ప్రమోదం కాదు!
బ్రహ్మచారి జీవితం భలే హ్యాపీ అని సాధారణంగా అంటుంటారు. అందుకే హిందీలో ఏక్ నిరంజన్.. అని అంటారు. ఏకాకి జీవితం గడిపేవారు తమకు తమే రాజు అని స్థూలంగా దీనర్ధం. పెళ్లిపెటాకులు లేకుండా సింగిల్గా మింగిల్ అయిపోవడం ఒకరకంగా కేర్ ఫ్రీ జీవితమే కావచ్చు. కానీ దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి, కుటుంబం వంటి బాదరబందీల్లేకుండా ఒంటరిగా గడపేవారిని గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతోపాటు మానసిక రుగ్మతలు సోకే ప్రమాదముందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. .

DV RAMANA


క్రీడా రంగంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ గర్జించాలి!
జలంధర్ బంతులు.. మీరట్ బ్యాట్లు.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? భారతదేశం ఇటీవల టీ20 ప్రపంచకప్ను ముద్దాడిన వేళ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. త్వరలో ఫిఫా వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. అయితే, ఈ మైదానాల్లో వినిపించే కేరింతల వెనుక, కనిపించని బిలియన్ డాలర్ల క్రీడా పరికరాల పరిశ్రమ ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా వస్తువుల సరఫరా గొలుసులో భారత్ తన ముద్ర వేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిగూఢ నైపుణ్యం: జలంధర్, మీరట్ల కథ భారతీయ క్రీడా పరికరాల పరిశ్రమకు వెన్నెముకగా నిలుస
Guest Writer


కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
(సత్యంన్యూస్, నరసన్నపేట) స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా? రోడ్డు మీద గార్బెజ్ డస్ట్బిన్లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా? .. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా
SATYAM DAILY


కర.. కనెక్ట్ అవ్వలేం
తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుడు ధనుష్. విరామం లేకుండా సినిమాలు చేస్తూ సాగే ధనుష్ గత ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు చిత్రాలతో పలకరించాడు. ఇప్పుడు కర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక పల్లెటూరి కుర్రాడు. వ్యాపారం కోసం తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆయన దాచుకున్న మొత్తాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అలా దొంగగా మారిన అతను.. దొంగతనాలే జీవితంగా బతుకుతాడు. తర్వాత ఒక అమ్మాయిని
Guest Writer


వెసులుబాటు బాగు.. కానీ ఎందుకింత జాగు!
వేట నిషేధ భృతి ఎక్కువమందికి వర్తించేలా మార్గదర్శకాలు ఇప్పటికీ పూర్తి కాని ఎంపిక ప్రక్రియ మత్స్యవేట నిషేధం మొదలై 15 రోజులైనా అతీగతీ లేదు జాబితాలు ఎప్పుడు సిద్ధమవుతాయో తెలియని దుస్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చేపల పునరుత్పత్తి సీజను కావడంతో సముద్రంలో వేట నిషేధం మొదలై అప్పుడు పక్షం గడిచిపోయింది. కానీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు ‘మత్స్యకార సేవ’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. నిబంధనలను సడలించి ఎక్కు

BAGADI NARAYANARAO


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార
Prasad Satyam


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప

BAGADI NARAYANARAO


దృశ్యం-3.. అంచనాలను తగ్గించేశారే
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే సినిమా.. దృశ్యం. ముందుగా మలయాళంలో రిలీజై ఇండస్ట్రీ హిట్ అయిన ఆ చిత్రం.. తర్వాత అన్ని భారతీయ భాషలతో పాటు కొన్ని ఫారిన్ లాంగ్వేజ్ల్లో కూడా రీమేక్ అయి ప్రతిచోటా విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం-2 కరోనా టైంలో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది. ఏప్రిల్ 2కే అనుకున్న సినిమాను.. గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగ
Guest Writer


UAE నిర్ణయం భారత్కు వరం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ను కాస్త ఉపశమింపజేసేదిగా.. అదే సమయంలో పాకిస్తాన్ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేదిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) నుంచి వైదొలగుతున్నట్లు UAE ప్రకటించింది. మే ఒకటో తేదీ అంటే రేపటినుంచే ఇది అమల్లోకి రానుంది.

DV RAMANA


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స

BAGADI NARAYANARAO


గ్యాస్ కష్టాలకు బహుముఖ చెక్!
కేంద్రానికి పాఠాలు నేర్పిన పశ్చిమాసియా యుద్ధం గల్ఫ్కు ప్రత్యామ్నాయంగా 15 దేశాలతో ఒప్పందాలు వ్యూహాత్మక నిల్వలను 30 రోజులకు పెంచే ప్రణాళికలు రవాణా ఇక్కట్ల నియంత్రణకు భారీగా పైపులైన్ల నిర్మాణాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) యుద్ధం ఒక దేశాన్ని, ఒక నాగరికతను నాశనం చేస్తుంది.. కొన్ని దేశాలను సంక్షోభంలోకి నెడుతుంది. అదే యుద్ధం మరో దేశాన్ని లేదా సమÖహాన్ని విజేతగా నిలబెట్టి అందలం ఎక్కిస్తుంది. అదే యుద్ధం మరికొన్ని దేశాలకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పుతుంది. ప్రస్తుతం అమె

DV RAMANA


జంధ్యాల మిస్ అయిపోయిన ‘అన్నమయ్య’
‘ఆనంద భైరవి’ సినిమా (19-4-1984).. జంధ్యాలను నిజంగానే ఆనందతాండవ మాడిస్తోంది. రచయితగా అప్పటివరకూ ఏరుకున్న పేరు ప్రఖ్యాతుల మణి మాణిక్యాలు...దర్శకునిగా కొత్తగా ఖజానాలో చేరిన కీర్తిమయ వజ్ర వైడూర్యాలు...వీటన్నిటికంటే ‘ఆనంద భైరవి’ తొడిగిన కిరీటమే ఆయన్ను దగదగలాడిస్తోంది. ఇంతకుమించి ఇంకేదో చేద్దామనే రకరకాల ఆలోచనలు.. బోలెడన్ని భేటీలు...! 500 ఏళ్ల క్రితమే తెలుగు పాటకు రూపం, రుచి కల్పించిన ‘పద కవితా పితామహుడు’ తాళ్లపాక అన్నమాచార్యుడు జీవితాన్ని తెరకెక్కిస్తే...? ఆ ఆలోచన జంధ్యాలలో చాలా ఉ
Guest Writer


స్లీపర్ బస్సులకు సెలవేనా?!
స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లను చూస్తే దాదాపు ఏ ఒక్కటీ ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కావని అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మెజారిటీ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. తక్కువ ఫీజులతో, కండీషన్ లేని రీమోడలింగ్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని రోడ్డెక్కేస్తున్న ఈ బస్సులు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్

DV RAMANA


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస
Prasad Satyam


చాపురంలో మహానాడు
150 ఎకరాల్లో సిద్ధం చేసిన ఎమ్మెల్యే వచ్చే నెల 27 నుంచి 29 వరకు సంబరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది అట్టహాసంగా నిర్వహించే మహానాడు ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గం చాపురం, పాత్రునివలస మధ్యలో నిర్వహించడానికి ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు భోగట్టా. ఈసారి మహానాడు సిక్కోలులోనే జరుగుతుందంటూ ‘సత్యం’ గత నెల 30న కథనం ప్రచురించింది. ఇప్ప్పుడు సరిగ్గా అనుకున్నట్టుగానే శ్రీకాకుళం నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అ
Prasad Satyam
రాజకీయాలు


దీదీ కోటలో మోదీ పాగా
ద్రవిడ వాదంపై ‘విజయ’హాసం కేరళంలో దేశంలోని చివరి ప్రభుత్వం ‘లెఫ్ట’ అసోంలో కమలం హ్యాట్రిక్ పుదుచ్చేరిలో నా స్వామిరంగా మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత.. రెండుచోట్ల సానుకూలత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీపోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారి


‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు నలిగిపోతున్న కార్యకర్తలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస


నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు
ఆప్ బలహీనతలు తెలిసున్నవాడిని లాగేసుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికలపై ఇప్పట్నుంచే వ్యూహం ఆప్ కొంప ముంచనున్న సందీప్ పాఠక్ రాఘవ్ చద్దాతో ‘సత్యం' ముఖాముఖి అనుకున్నట్టుగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం వల్ల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారా? లేదూ బీజేపీతో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను ఆ పదవి నుంచి ఆప్ తొలగించిందా? అనేది చూసే విధానం బట్టి మారిపోతుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్ప్పుడు చద్దాను ఇంటర్వ్యూ చే


టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ


మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం
(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్ను స్కాన్ చేయండి) రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్ను ఒప్పిస్తాను సర్పంచ్ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు త


ఇది గాలి వీయని ఎన్నిక!
నాలుగు రాష్ట్రాల్లోనూ పాతవారిపైనే మొగ్గు 75 ఏళ్ల చరిత్రలో ఇవి అసాధారన ఎన్నికలు ఉచితాల విషయంలో అన్ని పార్టీలదీ అదే తీరు కొత్తవారి కంటే తెలిసినవారే మేలంటున్న ఓటరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తెచ్చాయి. మేనిఫెస్టోలు, హామీలు, ఉచిత పథకాలు దాదాపు అన్ని పార్టీలకూ ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అధికారంలో ఉన్న పార్టీల పట్ల ఓటర్లు చూపిస్తున్న స్థిరత్వం లేదా మార్పు కోరుకునే వారి ప్రత్యామ్నాయ ఆలోచన


పునర్విభజన పెనుభారమేనా!
నియోజకవర్గాల పెంపుతో అదనపు ఖర్చులు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలకు రూ.1629కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.11113 కోట్లు పదవులకు, వేతనాలకు న్యాయం జరగడంలేదన్న వాదనలు అది జరగాలంటే జవాబుదారీతనం ఉండే చట్టం రావాలి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపర్చిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతున్నది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు న


ఇప్పటికింతే సంగతులు.. చిత్తగించవలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్రంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ ఓటింగ్లో వీగిపోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు ఆశాభంగం ఎదురైంది. 2027లో జనగణన పూర్తయి లెక్కలు తేలేవరకు నియోజకవర్గాల పునర్విభజన ఊసెత్తక్కర్లేదు. అంతవరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే. ఎన్డీయే ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం బిల్లు తేవడానికి చట్టసవరణ చేయాలని భావించినప్ప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. అందుకు కారణం.. ఒకటి బ


కేరళ కురుక్షేత్రం
రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష! కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకున్నారు.


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ
క్రీడలు
ప్రాంతీయం


అక్కడికక్కడే పరిశీలన.. పరిష్కారం
నగరపాలక సంస్థ కమిషనర్ కొత్త కార్యక్రమం వారంలో రెండురోజులు వార్డు విజిట్ మూడు విభాగాల అధిపతులతో కార్యక్షేత్రంలోకి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హనుమంతు కూర్మారావు మరో కొత్త విధానానికి నాంది పలికారు. ప్రతిరోజూ కార్యాలయంలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసిన కూర్మారావు.. ఇప్ప్పుడు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మÖడు విభాగాల అధిపతులతో నగరంలోని డివిజన్లలో సమస్యలను నేరుగా పరిశీలించే కార్యక్రమానికి


ఇక్కడ చెరువులుండాలే!
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి ‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్ట


కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
(సత్యంన్యూస్, నరసన్నపేట) స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా? రోడ్డు మీద గార్బెజ్ డస్ట్బిన్లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా? .. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా


ట్రెజరీ డీడీపై విచారణ షురూ
రవికుమార్కు మెమో జారీ రెండు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలంటూ డైరెక్టర్ ఆదేశం ఈలోగానే అస్మధీయులకు సీట్ల కేటాయింపునకు ఆఫీస్ ఆర్డర్లు రెడీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో ఇటీవల జరుగుతున్న రచ్చపై ఆ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈలోగా డీడీ రవికుమార్కు విచారణాధికారి వనజారాణి బుధవారం మెమో జారీ ఇచ్చారు. ట్రెజరీలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం ట్రెజరీ హెడఆఫీస్కు చేరుకుంది. దీనిపై డైరెక్టర్ ట్రెజరీస్ జేడీగా పని చేస్తున్న వనజార


ఆయిల్ కొరత లేదు.. అనుమానాలు తీరలేదు!
ఒక్కరోజులోనే 164 కి.లీ. పెట్రోలు, 210 కి.లీ. డీజిల్ అదనంగా విక్రయం మంగళవారం అన్ని బంకులూ తెరుచుకున్నాయి నాలుగు రోజులకు సరిపడా నిల్వలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఆయిల్ నింపుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, అన్ని బంకుల్లోనూ పెట్రోల్ ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఎంతమంది క్యూలో ఉన్నా అందరికీ కాస్త అటూఇటుగా ట్యాంకులు నింపుతుండటమే ఇందుకు నిదర్శన


ఆ 3వేలకు మోక్షమెప్ప్పుడు
కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 2019 నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్య విలీన పంచాయతీల్లో హౌస్ట్యాక్స్ లబ్ధిదారుల అవస్థలు విజయనగరం కాలనీలో ఉంటున్న బుడుమÖరు చిన్నమ్మలు పంచాయతీగా ఉన్నప్ప్పుడు తన ఇంటికి రూ.2వేలు ట్యాక్స్ కట్టేవారు. కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇది సరికాదంటూ 2019లో చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. గోవిందనగర్ కాలనీకి చెందిన సలుగు సత్యనారాయణ పేరు మీద పంచాయత
సంపాదకీయం


కమలం యూజ్ అండ్ త్రో రాజకీయం!
లోకరీతి మారిపోతున్నది. న్యాయంగా చూస్తే.. ఎదుగుదలకు సహకరించినవారిని గౌరవించాలి.. వీలయితే మనతో సమానంగా చూడాలి. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ నీతి.. రీతి లుప్తమైపోయాయి. చేయి అందించి పైకి తీసుకొచ్చినవారినే కిందకి లాగేసే అడ్డగోలు రాజకీయమే ఇప్పుడు వర్థిల్లుతున్నది. అవసరం ఉన్నంతవరకు రాజకీయ మిత్రులంటూ తెగ వాడేసుకోవడం.. మన అవసరం తీరాక, ఇక మిత్రుడితో పనిలేదని తేలిపోయాక.. వదిలించుకోవడం నేటి రాజకీయ విజయసూత్రంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్

DV RAMANA
20 hours ago3 min read


అమెరికా కోరల్లో కమ్యూనిస్టు క్యూబా!
వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి తమ దేశంలోని జైల్లో కూర్చోబెట్టారు. ఇరాన్పై సరైన కారణాలు లేకుండానే సైనిక చర్యకు తెగించి.. ఒక్క ఇరాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేశారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ముగిసినట్లేనని తనకు తానుగా ప్రకటించేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే నోటితో మరో బాంబు పేల్చారు. చిన్న దేశమైన క్యూబాపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రరాజ్యం అధినేతనన్న విషయం మర్చిపోయి చిన్నదైనా

DV RAMANA
2 days ago2 min read


బెంగాల్ తీర్పు.. కోరుతోందా మార్పు?
మినీ జనరల్ ఎలక్షన్స్గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశప్రజల దృష్టి ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో అసోం, పుదుచ్చేరి, కేరళం ఫలితాలపై పెద్ద ఉత్సుకత కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ సాధించనుండగా పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కేరళంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా ఓటర్లు అధికార ఎల్డీఎఫ్కు విశ్రాంతినిచ్చి యÖడీఎఫ్కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి

DV RAMANA
4 days ago2 min read
క్రైమ్


పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు 243 గ్రాముల అభరణాలు రికవరీ 2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహా

BAGADI NARAYANARAO
4 days ago3 min read


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప

BAGADI NARAYANARAO
6 days ago2 min read


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స

BAGADI NARAYANARAO
7 days ago2 min read
ప్రత్యేక కథనాలు


వికృత చేష్టల్లో వారు మాస్టర్లు!
తరగతి గదులే వారికి వ్యక్తిగత ఆవాసాలు విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు, దూషణలు బోధన కంటే సొంత వ్యాపకాలకే ప్రాధాన్యం ఆమదాలవలస డిగ్రీ కళాశాలలో ఇద్దరు అధ్యాపకుల ఆగడాలు విచారణలు జరుగుతున్నా వెలుగుచూడని నివేదికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులే వక్రమార్గం పట్టి వికృత చేష్టలకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తమకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన విద్యాసంస్థను అప్రతిష్ట పాల్జేస్తున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఉన్నతాధికారుల

BAGADI NARAYANARAO
20 hours ago


డీఎంకే వ్యతిరేక కూటమికి కొత్త అడ్రస్ టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు మొదటిసారిగా అధికారం కోల్పోయిన ద్రవిడ పార్టీలు రిజర్వ్డ్ స్థానాలు, అర్బన్ ప్రాంతాల్లో విజయ్ పార్టీకి భారీ ఓట్షేర్ తమిళనాడులో ఏయే పార్టీలు తలపడ్డాయనే అంశాన్ని విశ్లేషిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయకంగా డీఎంకే, అన్నా డీఎంకే నేరుగా తలపడిన 135 స్థానాల్లో ఎన్డీయే కూటమికి 52, టీవీకే 51, డీఎంకే కూటమి (ఎస్పీఏ) 25 సీట్లు వచ్చినట్లు అర్థమవుతుంది. ఇంకా తుదిఫలితాలు రావాలి. కాకపోతే తన మొదటి ఎన్నికల బరిలోనే, ద్రవిడ పార్టీల కంచుకోటల్లో టీ

NVS PRASAD
2 days ago


నువ్వు బాలెన్షా అయితే.. మేం బాద్షా
భారత్ మీద సుంకాలపై వెనక్కు తగ్గిన నేపాల్ పొరుగు దేశం నట్టు`బోల్టు బిగించిన ఇండియా సీత పుట్టిన దేశంలో తిరగబడ్డ జనం భారతదేశం నేపాల్ మధ్యలో రాముడికి, సీతకు మధ్య ఉన్న బంధం ఉందనుకున్నాం. ఎందుకంటే.. సీతాదేవి పుట్టిన ఊరు నేపాల్ అని, అక్కడ ఒక గుడి కూడా ఉందని మనం చెప్ప్పుకుంటాం. కానీ కొత్తగా నేపాల్కు ప్రధానమంత్రి అయిన బాలెన్షా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా కావడానికి ట్రై చేశాడు. భారత్ వస్తువులను నేపాల్ ప్రజలు కొంటే 80 శాతం టాక్స్ కట్టాలనే కొత్త రూల్ పెట్టాడు. ఈ రూల్ ముందు న

NVS PRASAD
4 days ago
వినోదం


జెట్లీ.. కుదిపేశాడు
మత్తు వదలరా.. మత్తు వదలరా -2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా.. ఆ రెండు చిత్రాల్లో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సత్యను హీరోగా పెట్టి తెరకెక్కించిన చిత్రం జెట్లీ. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైట్లీ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: ఒక మంత్రి అండతో 15 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ ప్రజాపతి (అజయ్).. తన బదులు మరో వ్యక్తిని ఇరికించి దుబాయికి పారిపోతాడు. కొన్ని నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్


లే, లేచి, ఒకే ఒఖ్కసారి నన్ను హన్నయ్యా అని పిలువమ్మా...
అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవ్రొలే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు తుడుచుకుంటున్నారు. ఆడంగులు పెళపెళలాడే చీరలు కట్టేసుకుని వలవలా ఏడుస్తున్నారు. త్యాగరాజూ, ర


కర.. కనెక్ట్ అవ్వలేం
తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుడు ధనుష్. విరామం లేకుండా సినిమాలు చేస్తూ సాగే ధనుష్ గత ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు చిత్రాలతో పలకరించాడు. ఇప్పుడు కర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక పల్లెటూరి కుర్రాడు. వ్యాపారం కోసం తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆయన దాచుకున్న మొత్తాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అలా దొంగగా మారిన అతను.. దొంగతనాలే జీవితంగా బతుకుతాడు. తర్వాత ఒక అమ్మాయిని
bottom of page





















