top of page
స్టోరీలు


ఊరంతా డయేరియా!
ఒకే ప్రైవేటు ఆసుపత్రిలో 30 మందికి చికిత్స గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లో వ్యాధి లక్షణాలు తీవ్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సగభాగం సోమవారం డయేరియా బారిన పడింది. వాంతులు, విరేచనాలు లక్షణాలతో గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేదరవీధి మెయిన్ రోడ్డును, కాలువలను పునర్నిర్మిస్తుండటంతో భూమి లోపల ఉండే వాటర్ పైప్లైన్ పగిలి కాలువల్లో నీరు మెయిన్ పైప్లైన్లోకి వెళ్లిపోవడంతో దాన్ని తాగిన ప్రజలు డయేరియా బారిన పడ్డా
Prasad Satyam


వ్యవస్థకే వైకల్యం..నకిలీలదే రాజ్యం!
వికలాంగుల తయారీ కేంద్రంగా తోలాపి గతంలోనే ‘సత్యం’లో సమగ్ర కథనాలు దాంతో 23 మందిని గుర్తించి పింఛన్లు రద్దు ఇంకా చాలామంది నకిలీ వికలాంగులు ఉన్నట్లు ఫిర్యాదు అప్పనంగా విద్యా, ఉద్యోగ సౌకర్యాలతో వారి దర్జా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ వికలాంగ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందడంపై ‘సత్యం’ గతంలో ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే.. విచారణ జరిపిన అధికారులు పొందూరు మండలం తోలాపి పరిధిలో 23 మంది ని అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించారు. కానీ ఇటువంటి నకిలీ పత్రాలతో ఇంకా చాలామంది వై

BAGADI NARAYANARAO


మెగాస్టార్ కోసం స్పెషల్ స్టార్ నైట్.. ఎవరి ప్లాన్ ఇది?
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు ఉన్న క్రేజే వేరు.. నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో నటించి.. ఎన్నో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసి తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న ఆయనకు గౌరవంగా కాకినాడలో స్పెషల్ డిన్నర్ జరిగింది. ఆయన చేసిన సేవలకు థాంక్స్ చెబుతూ ఆ డిన్నర్ పార్టీను గ్రాండ్ గా ఏర్పాటు చేయడం విశేషం. ఆ వేడుకను కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కు సన్మానం చేయాలనే ఉద్దేశంతో
Guest Writer


ఆ ఫండ్.. చిన్న పట్టణాలకు సవాల్!
ప్రజల బాగోగులు గమనిస్తూ వారితోపాటు జనసమూహాలు నివసించే ఆవాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటిని అభివద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార వికేంద్రీకరణలో భాగంగా జాతీయస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కిందిస్థాయిలో ఉండే స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఉద్దేశంలోనే స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగంలోనే నిర్దేశించార

DV RAMANA


బయోవేస్ట్ యార్డులో బీరుబాటిళ్లా?!
రెయిన్బో కాంట్రాక్ట్ను రద్దు చేయండి స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్రలో కుళ్లిన శరీర భాగాలను స్వయంగా ఎత్తిన ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం టౌన్) స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (రిమ్స్) ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం ఉండటంతో రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, వార్డుల్లో ఫినాయిల్ వాసన వచ్చేటట్టు శుభ్రం చేసిన రిమ్స్ యంత్రాంగం.. ఆయన ఫొటోకు ఫోజిస్తారనుకొని ఒక బుట్ట, చీపురు రెడీ చేసి ఉంచారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా రిమ
SATYAM DAILY


సర్వేల సారం ఇంతేనయా!
ఏడాదిన్నర కాలంలోనే నాలుగు రకాల సేకరణ అన్నింట్లోనే సేకరించే సమాచారం దాదాపు ఒక్కటే ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ సర్వే గడుపు పొడిగింపు సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో ఈ డేటాయే కొలమానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సర్వే పేరుతో సేకరిస్తున్న ఈ సమాచారాల్లో వివరాలన్నీ దాదాపు ఒక్కటే కావడంతో వాటిని క్రోడీకరించలేక సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్క్ఫ్రమ్ హÃం పేరుతో సర్వే చేసి ఇళ్లలోని సభ

BAGADI NARAYANARAO


మూడు జట్లు.. వ్యూహం ఒక్కటే.. టార్గెట్ ఒక్కడే!
తెరపైకి 1992లో మార్టిన్క్రో అనుసరించిన వ్యూహం అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి అదే శరణ్యం అదే ఎత్తుగడతో సక్సెస్ సాధించిన మూడు జట్లు భారత జట్టు వద్ద దీనికి విరుగుడు వ్యూహం ఉందా? సూపర్- 8లో ఎలా గట్టెక్కుతారోనని అభిమానుల ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కురుక్షేత్ర యుద్ధంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కుర్రయోధుడైన అభిమన్యుడిని ఎదుర్కోకోలేక.. అతన్ని నిర్జించడానికి పద్మవ్యూహం పన్ని అందులో ఇరికించారు కౌరవసేనలోని వ్యూహకర్తలు. సరిగ్గా అటువంటి పరిస్థితులే ప్రస్తుతం జర

DV RAMANA


హే బల్వంత్.. నవ్వుకోవచ్చు కానీ!
హీరోగా ‘కలర్ ఫొటో’ సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన యువ నటుడు సుహాస్.. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘హే బల్వంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గోపి అచ్చర రూపొందించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసుకుని తన తండ్రి బల్వంత్ (నరేష్) వ్యాపారాన్ని టేకప్ చేయాలని చూస్తున్న కుర్రాడు. ఐతే తండ్రి చేసే వ్యాపారమేంటో అతడికి తెలియకుండానే.. దాని మీద చా
Guest Writer


విద్యా వలసలకు వేయాలి అడ్డుకట్ట
ఉన్నత కోర్సులైనా.. ఉద్యోగమైనా.. వాటిని అందిపుచ్చుకోవడానికి వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్తున్నామంటే.. ఇక్కడ అటువంటి అవకాశాలు లేకపోవడమో లేక ఉన్నా అందకపోవడమో జరగాలి. సరిగ్గా ఇవే కారణాలతో మన యువత అవకాశాలను అన్వేషిస్తూ విదేశాలకు వలస వెళుతోంది. ఉద్యోగాల కంటే ఉన్నత విద్యావకాశాల పేరుతో యువజనం పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు వెళుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాలు అందిపుచ్చుకుని స్థిరపడిపోతున్నారు. ఇదేం కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ వంటి అనేక

DV RAMANA


గోల్మాల్ గోవిందం!
ఇద్దరు గోవిందులు కలిసి మాయ చేశారు ఆధార్, ఆరోగ్య రిపోర్టు.. అన్నీ కల్పనలే అసలుసిసలు కేసుల సెటిల్మెంట్కు సవాలక్ష సాకులు నకిలీ పాలసీల బుట్టలో పడటంపై అనుమానాలు ఈ అక్రమాల్లో ఆయా సంస్థల సిబ్బంది ప్రమేయంపై చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బెండి మహాలక్ష్మి.. ఊరు వంజంగి.. వయసు 55 ఏళ్లు. ఆమె కూతురు వయసు 63. కోడళ్లలో ఒకామె వయసు 65. అంటే ఆమె కొడుకు వయసు ఎంతో ఊహించవచ్చు. అలాగే ఈ 55 ఏళ్ల మహిళకు 49 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు! అంటే.. ఆరేళ్లకే ఆమె తల్లి. ఇదెలా సాధ్యమని అడక్కండి. అదంతే
Prasad Satyam


మనం ఎటు పోతున్నాం?
జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఆన్లైన్లో రూ.3,200 నెటిజన్లు విరుచుకుపడటంతో ఇప్ప్పుడు నో స్టాక్ బోర్డు మరోసారి వివాదంలోకి వచ్చిన ఇషా ఫౌండేషన్ (సత్యంన్యూస్, అమరావతి) ఎన్నయినా చెప్పండి దేవుడు దేవుడే.. మనిషి మనిషే. ఈ సిద్ధాంతం ఆస్తికులకైనా, నాస్తికులకైనా ఒకటే. పాదాలను పూజించడం మనకు కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఒక నమ్మకం. కానీ ఇది అమ్మకానికి గురైనప్ప్పుడే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. స్వీయ ప్రకటిత గురువు జగ్గీ వాసుదేవ్ తన పాదం ఫొటోను రూ.3,200కు అమ్మకానికి
SATYAM DAILY


మానవహక్కులకు ఎవరు దిక్కు?
20 నెలలుగా అధ్యక్షుడు, సభ్యులే లేని అనాథ దరఖాస్తులు ఆహ్వానించి ఆర్నెల్లు అయినా పట్టించుకోని సర్కారు మురిగిపోతున్న సుమారు పదివేల కేసులు హక్కులు పరిరక్షించే సంస్థకే తీరని దుర్గతి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మానవహక్కులను హరించి, రాజ్యాంగపరంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాసి వ్యవస్థలు, వ్యక్తుల స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీడియాలో విస్తతంగా వార్తలు వస్తున్నా ఫలితం కనిపించడంలేదు. మానవహక్కులను

DV RAMANA


నా వల్ల కాదని.. అడ్వాన్స్లు వెనక్కి ఇచ్చాను
తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రానా దగ్గుబాటి కెరీర్ గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. నటుడిగా మంచి విజయాలు వచ్చిన సమయంలో వెంట వెంటనే ఆయన సినిమాలు చేయడం లేదు, నిర్మాతగా అప్పుడప్పుడు చిన్న సినిమాలను విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక టాక్ షో లతో టాలీవుడ్ హీరోల్లో తన శైలి చాలా విభిన్నం అని నిరూపించుకున్నాడు. ఇలా రానా చాలా వైవిధ్యభరితమైన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. అయితే నటుడిగా ఎందుకు రానా ఎక్కువ కాలం సినిమాలకు
Guest Writer


మనది ఐదు ట్రిలియన్ల బంగారు కొండ!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రెండుమూడేళ్లలో జర్మనీని అధిగమించి మూడో ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లే మన దేశీయ జీడీపీ కూడా నానాటికీ పెరుగుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు చెందిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్కు చెందిన 2025 అక్టోబర్ రిపోర్టు ప్రకారం.. 2025-26 (మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) సంవత్సరాంతానికి భారత జీడీపీ విలువ 4.125 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్

DV RAMANA


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO


విద్యుత్సంస్థకే షాక్!
ప్రమాదంలో మరణించిన ముగ్గురికి పరిహారం అటువంటి నిబంధన ఉన్నట్లే చాలామందికి తెలియదు కానీ దాన్ని పట్టుకుని తుదికంగా పోరాడిన శ్యాంప్రసాద్రెడ్డి అంతే చొరవతో మంజూరు చేసిన ఈపీడీసీఎల్ సీఎండీ బాధితుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ` వారం పది రోజుల క్రితం టెక్కలి ప్రాంతంలో ఒక బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆనుకుని ఉన్న రాడ్ను పట్టుకుని విద్యుత్ షాక్కు గురై మరణించాడు. కానీ స్థానిక విద్యుత్ అధికారులు దాన్ని ఇంట్లో జరిగిన ప్రమాదంగ

DV RAMANA


ఇంగ్లీష్ టైటిల్స్ ప్రాబ్లమా.. కంటెంటా?
టాలీవుడ్లో ఇంగ్లీష్ టైటిల్స్ అనేది ట్రెండ్ అనేది కొన్నేళ్ల క్రితం కింగ్ నాగార్జున - వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ మూవీతో మొదలైంది. ఆ ట్రెండ్ని స్టైల్, నోట్బుక్, ఓ మై ఫ్రెండ్, 100%లవ్, జెంటిల్మెన్, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, జక్కన్న పాన్ ఇండియా మూవీ ఆరఆరఆర్ వరకు ఫాలో అయ్యారు. ఇప్పటికీ కంటెంట్ని బట్టి, డిమాండ్ మేరకు ఇంగ్లీష్ టైటిల్స్నే వాడేస్తున్నారు. అయితే ఈ మధ్య ఇంగ్లీష్ టైటిల్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాల్ని అందుక
Guest Writer


ఇసై జ్ఞానీ.. మీకు అర్థమవుతోందా!
సినీ సంగీత ప్రపంచంలో ఒక స్రష్ట(ఇసై జ్ఞాని)గా వాసికెక్కిన ఇళయరాజా గురించి గత కొంతకాలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. తను స్వరపర్చిన పాటలను బయట ఎక్కడ పాడినా తనకు రాయల్టీ(పారితోషికం) ఇవ్వాల్సిందేనంటూ గాయకులను, సంస్థలను హెచ్చరిస్తూ.. వారిని కోర్టులకు లాగుతున్నారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపెనీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఇళయరాజాకే వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఈ ప్రచారాన్ని మరోమలుపు తిప్పింది. తాము హక్కుదారులుగా ఉన్న సినిమాల పాటలకు ఇ

DV RAMANA


ఏదయా.. యూరియా?
నేతలు సిఫార్సు చేసిన వారికే సరఫరా సామాన్య రైతులకు ప్రైవేట్ డీలర్లే శరణ్యం అక్కడ అధిక రేట్లు, పురుగు మందుల షరతులు అసంతప్తితో రోడ్డెక్కుతున్న అన్నదాత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో రబీ సీజనుకు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడూ చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అం

BAGADI NARAYANARAO


వంశధారలో తగ్గిన.. నిధుల ధార
బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు నిధుల విడుదలపైనే అనుమానాలు కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్ అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరి

DV RAMANA


జెన్ జెడ్ హీరోలు.. అయ్యారు జీరోలు!
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. సుస్థిర ప్రభుత్వంపై తిరుగుబాటు.. నెలల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూల్చివేత.. సాక్షాత్తు దేశప్రధానినే కట్టుబట్టలతో దేశం నుంచి పలాయనం చిత్తగించేలా చేసిన జెన్ జడ్ ఉద్యమం బంగ్లాదేశ్ గతినే మార్చేసింది. దేశాన్ని మళ్లీ ఎన్నికల వైపు నడిపించింది. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితం ఏమిటి? జెన్ జెడ్ను ప్రజావాహిని అధికార పీఠంపై కూర్చోబెట్టిందా అంటే.. వీరికి కూడా పరాభవం తప్పలేదనే చెప్పాలి. నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న జెన్ జె

DV RAMANA


మీరా జాస్మిన్ సెకెండ్ ఇన్నింగ్స్!
కేరళ కుట్టి మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అసవరం లేని పేరు. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే? వాటితోనే తనదైన ముద్ర వేసింది. అమ్మడు అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, గోరింటాకు లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. తెలుగు సినిమాలతో పాటు పేర్లలల్ గా కన్నడ, తమిళ, మలయాళ భాషలో కూడా సినిమాలు చేసింది. అమ్మడు ఎక్కువగా మాతృ భాషకు ప్రాధన్యత ఇచ్చి పనిచేసింది. తెలుగులో చివరిగా స్వాగ్ అనే చిత్రంలో నటించింది. వా
Guest Writer


భూమి మాది.. పరిహారమూ మాకే!
రోడ్డు విస్తరణలో పోతున్న బావాజీ మఠం భూములు వాటిలో ఆక్రమార్కుల నిర్మాణాలు, వ్యాపారాలు వారందరి పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందం 86 సెంట్లకు పరిహారం తనకే ఇవ్వాలని మఠాధిపతి డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పరిస్థితి. ఆమదాలవలస బ్రిడ్జి నుంచి కొత్తరోడ్డు వరకు దాదాపు పూర్తి అయినా ఈ విస్తరణ పనులు చాలా జాప్యం తర్వాత కొద్దిరోజుల క్రితమే కొత్తరోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఇ

BAGADI NARAYANARAO


గుండెల్ని తాకే స్వచ్ఛమైన ప్రేమకథ!
శివ (సంతోష్ శోభన్) ఓ ఇంటీరియర్ డిజైనర్. లైఫ్ సెటిల్ అవ్వటం కోసం సొంత ఊరు నెల్లూరు నుంచి చెన్నయ్కు వస్తాడు. అయితే అనుకున్న స్దాయిలో ప్రాజెక్టులు రావు. దాంతో వేరే దారిలేక పార్ట్టైమ్ బైక్ రైడర్గా పనిచేస్తూంటాడు. అదే సమయంలో మిత్ర (మానస వారణాసి) పరిచయం అవుతుంది. ఆమె కి ఇంట్లో పెళ్లి చేస్తాం అనడంతో అది తప్పించుకోవడానికి ఐటీ జాబ్ అని చెప్పి చెన్నైకి వస్తుంది. అలాగే తన హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. దాంతో శివ బైక్ మీద తిరుగుతూ కొత్త హాస్టల్ కోసం వెతుకుతుంది. కానీ ఫలితం లేకపోకపోవట
Guest Writer


అది వ్యవస్థ లోపం.. ఇది వ్యక్తి హననం!
నిత్యం తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై స్పందించడం సమాజనైజం. వ్యక్తిగతంగా అనేకమంది చాలా ఘటనలపై మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉండిపోవచ్చేమో గానీ.. మానవ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం మాత్రం ప్రతి ఘటనపైనా ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటుంది. అయితే సమాజం స్పందించే తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంఘటనను బట్టి.. సందర్భాన్ని బట్టి.. బాధితుడిని బట్టి.. ఆ సమస్య వెనుక ఉన్న వ్యవస్థల పనితీరును బట్టి అది మారుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఒకే రకమైన ఉదంతాలపై విభిన్నంగా స్పందించడం చిత్రంగా క

DV RAMANA


వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల

DV RAMANA


‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు 2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా.. తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చి

DV RAMANA


వన్లైనర్స్ మాత్రమే ఒడ్డున పడేస్తాయా?
కోమల్(విశ్వక్ సేన్) సగటు తెలుగు సినిమా డైరక్టర్. చాలా మంది లాగే తన మొదట సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి నిర్మాతని ఒప్పిస్తాడు. కానీ నలభై కోట్లు అయినా ఈ సినిమా పూర్తవదు. దాంతో ఈ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోలేని ప్రొడ్యూసర్ సురేష్ (నరేష్) అప్సెట్ అయ్యి గుండె నొప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. చిత్ర సీన్లోకి వచ్చిన వెంటనే సినిమా ఆపేస్తానంటుంది. అయితే కోమల్ మహా ముదురు. ఆమెను ఒప్పించి... కేవలం కోటి రూపాయల్లో మిగిలిన సినిమా పూర్
Guest Writer


తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ

DV RAMANA


విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగత

NVS PRASAD
రాజకీయాలు


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే


ఇక లోకల్గానే ఉంటాం.. గుర్తించండి!
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియ


మోదీ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు!
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు నేరుగా ప్రధానికే లిఖితపూర్వక ఫిర్యాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీ భూసంస్కరణలకు ఊతం ఆ చట్టాన్నే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చంద్రబాబు నేతత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తికి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ రెవెన్యూమంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన నేరుగ


తమ్ముడు ఇక్కడే ఉంటాడు..!
గుండ రాజకీయ వారసుడిపై పరోక్ష సంకేతం ఇచ్చిన పెద్దోడు ఊరే అమ్మని చూసుకోవాలని విజ్ఞప్తి అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణలో కన్నీరు పెట్టుకున్న శివగంగాధర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ఈ 12 రోజులూ ఏడ్వడాన్ని నేను అదిమిపెట్టుకున్నాను. నేను ఏడిస్తే అమ్మ బెంగ పెట్టుకుంటుంది. అమ్మను అలా చూసి తమ్ముడు ఏడుస్తాడు. మనసారా ఏడ్వడానికి కూడా అవకాశం లేకుండాపోయింది. ఇన్నాళ్లూ గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయానికి, ఆయన నిజాయితీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ ఊరికి తమ్ముడిని, అమ్మని విడిచిపెట్టి వ


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక
క్రీడలు


Nov 4, 2025
ప్రాంతీయం


వ్యవస్థకే వైకల్యం..నకిలీలదే రాజ్యం!
వికలాంగుల తయారీ కేంద్రంగా తోలాపి గతంలోనే ‘సత్యం’లో సమగ్ర కథనాలు దాంతో 23 మందిని గుర్తించి పింఛన్లు రద్దు ఇంకా చాలామంది నకిలీ వికలాంగులు ఉన్నట్లు ఫిర్యాదు అప్పనంగా విద్యా, ఉద్యోగ సౌకర్యాలతో వారి దర్జా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ వికలాంగ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందడంపై ‘సత్యం’ గతంలో ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే.. విచారణ జరిపిన అధికారులు పొందూరు మండలం తోలాపి పరిధిలో 23 మంది ని అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించారు. కానీ ఇటువంటి నకిలీ పత్రాలతో ఇంకా చాలామంది వై


బయోవేస్ట్ యార్డులో బీరుబాటిళ్లా?!
రెయిన్బో కాంట్రాక్ట్ను రద్దు చేయండి స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్రలో కుళ్లిన శరీర భాగాలను స్వయంగా ఎత్తిన ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం టౌన్) స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (రిమ్స్) ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం ఉండటంతో రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, వార్డుల్లో ఫినాయిల్ వాసన వచ్చేటట్టు శుభ్రం చేసిన రిమ్స్ యంత్రాంగం.. ఆయన ఫొటోకు ఫోజిస్తారనుకొని ఒక బుట్ట, చీపురు రెడీ చేసి ఉంచారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా రిమ


గోల్మాల్ గోవిందం!
ఇద్దరు గోవిందులు కలిసి మాయ చేశారు ఆధార్, ఆరోగ్య రిపోర్టు.. అన్నీ కల్పనలే అసలుసిసలు కేసుల సెటిల్మెంట్కు సవాలక్ష సాకులు నకిలీ పాలసీల బుట్టలో పడటంపై అనుమానాలు ఈ అక్రమాల్లో ఆయా సంస్థల సిబ్బంది ప్రమేయంపై చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బెండి మహాలక్ష్మి.. ఊరు వంజంగి.. వయసు 55 ఏళ్లు. ఆమె కూతురు వయసు 63. కోడళ్లలో ఒకామె వయసు 65. అంటే ఆమె కొడుకు వయసు ఎంతో ఊహించవచ్చు. అలాగే ఈ 55 ఏళ్ల మహిళకు 49 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు! అంటే.. ఆరేళ్లకే ఆమె తల్లి. ఇదెలా సాధ్యమని అడక్కండి. అదంతే


విద్యుత్సంస్థకే షాక్!
ప్రమాదంలో మరణించిన ముగ్గురికి పరిహారం అటువంటి నిబంధన ఉన్నట్లే చాలామందికి తెలియదు కానీ దాన్ని పట్టుకుని తుదికంగా పోరాడిన శ్యాంప్రసాద్రెడ్డి అంతే చొరవతో మంజూరు చేసిన ఈపీడీసీఎల్ సీఎండీ బాధితుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ` వారం పది రోజుల క్రితం టెక్కలి ప్రాంతంలో ఒక బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆనుకుని ఉన్న రాడ్ను పట్టుకుని విద్యుత్ షాక్కు గురై మరణించాడు. కానీ స్థానిక విద్యుత్ అధికారులు దాన్ని ఇంట్లో జరిగిన ప్రమాదంగ


వంశధారలో తగ్గిన.. నిధుల ధార
బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు నిధుల విడుదలపైనే అనుమానాలు కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్ అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరి


భూమి మాది.. పరిహారమూ మాకే!
రోడ్డు విస్తరణలో పోతున్న బావాజీ మఠం భూములు వాటిలో ఆక్రమార్కుల నిర్మాణాలు, వ్యాపారాలు వారందరి పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందం 86 సెంట్లకు పరిహారం తనకే ఇవ్వాలని మఠాధిపతి డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పరిస్థితి. ఆమదాలవలస బ్రిడ్జి నుంచి కొత్తరోడ్డు వరకు దాదాపు పూర్తి అయినా ఈ విస్తరణ పనులు చాలా జాప్యం తర్వాత కొద్దిరోజుల క్రితమే కొత్తరోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఇ
సంపాదకీయం


ఆ ఫండ్.. చిన్న పట్టణాలకు సవాల్!
ప్రజల బాగోగులు గమనిస్తూ వారితోపాటు జనసమూహాలు నివసించే ఆవాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటిని అభివద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార వికేంద్రీకరణలో భాగంగా జాతీయస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కిందిస్థాయిలో ఉండే స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఉద్దేశంలోనే స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగంలోనే నిర్దేశించార

DV RAMANA
4 hours ago3 min read


విద్యా వలసలకు వేయాలి అడ్డుకట్ట
ఉన్నత కోర్సులైనా.. ఉద్యోగమైనా.. వాటిని అందిపుచ్చుకోవడానికి వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్తున్నామంటే.. ఇక్కడ అటువంటి అవకాశాలు లేకపోవడమో లేక ఉన్నా అందకపోవడమో జరగాలి. సరిగ్గా ఇవే కారణాలతో మన యువత అవకాశాలను అన్వేషిస్తూ విదేశాలకు వలస వెళుతోంది. ఉద్యోగాల కంటే ఉన్నత విద్యావకాశాల పేరుతో యువజనం పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు వెళుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాలు అందిపుచ్చుకుని స్థిరపడిపోతున్నారు. ఇదేం కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ వంటి అనేక

DV RAMANA
2 days ago2 min read


మనది ఐదు ట్రిలియన్ల బంగారు కొండ!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రెండుమూడేళ్లలో జర్మనీని అధిగమించి మూడో ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లే మన దేశీయ జీడీపీ కూడా నానాటికీ పెరుగుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు చెందిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్కు చెందిన 2025 అక్టోబర్ రిపోర్టు ప్రకారం.. 2025-26 (మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) సంవత్సరాంతానికి భారత జీడీపీ విలువ 4.125 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్

DV RAMANA
3 days ago3 min read
క్రైమ్


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO
4 days ago3 min read


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read
ప్రత్యేక కథనాలు


సర్వేల సారం ఇంతేనయా!
ఏడాదిన్నర కాలంలోనే నాలుగు రకాల సేకరణ అన్నింట్లోనే సేకరించే సమాచారం దాదాపు ఒక్కటే ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ సర్వే గడుపు పొడిగింపు సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో ఈ డేటాయే కొలమానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సర్వే పేరుతో సేకరిస్తున్న ఈ సమాచారాల్లో వివరాలన్నీ దాదాపు ఒక్కటే కావడంతో వాటిని క్రోడీకరించలేక సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్క్ఫ్రమ్ హÃం పేరుతో సర్వే చేసి ఇళ్లలోని సభ

BAGADI NARAYANARAO
2 days ago


మనం ఎటు పోతున్నాం?
జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఆన్లైన్లో రూ.3,200 నెటిజన్లు విరుచుకుపడటంతో ఇప్ప్పుడు నో స్టాక్ బోర్డు మరోసారి వివాదంలోకి వచ్చిన ఇషా ఫౌండేషన్ (సత్యంన్యూస్, అమరావతి) ఎన్నయినా చెప్పండి దేవుడు దేవుడే.. మనిషి మనిషే. ఈ సిద్ధాంతం ఆస్తికులకైనా, నాస్తికులకైనా ఒకటే. పాదాలను పూజించడం మనకు కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఒక నమ్మకం. కానీ ఇది అమ్మకానికి గురైనప్ప్పుడే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. స్వీయ ప్రకటిత గురువు జగ్గీ వాసుదేవ్ తన పాదం ఫొటోను రూ.3,200కు అమ్మకానికి
SATYAM DAILY
3 days ago


మానవహక్కులకు ఎవరు దిక్కు?
20 నెలలుగా అధ్యక్షుడు, సభ్యులే లేని అనాథ దరఖాస్తులు ఆహ్వానించి ఆర్నెల్లు అయినా పట్టించుకోని సర్కారు మురిగిపోతున్న సుమారు పదివేల కేసులు హక్కులు పరిరక్షించే సంస్థకే తీరని దుర్గతి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మానవహక్కులను హరించి, రాజ్యాంగపరంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాసి వ్యవస్థలు, వ్యక్తుల స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీడియాలో విస్తతంగా వార్తలు వస్తున్నా ఫలితం కనిపించడంలేదు. మానవహక్కులను

DV RAMANA
3 days ago
వినోదం


మెగాస్టార్ కోసం స్పెషల్ స్టార్ నైట్.. ఎవరి ప్లాన్ ఇది?
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు ఉన్న క్రేజే వేరు.. నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో నటించి.. ఎన్నో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసి తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న ఆయనకు గౌరవంగా కాకినాడలో స్పెషల్ డిన్నర్ జరిగింది. ఆయన చేసిన సేవలకు థాంక్స్ చెబుతూ ఆ డిన్నర్ పార్టీను గ్రాండ్ గా ఏర్పాటు చేయడం విశేషం. ఆ వేడుకను కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కు సన్మానం చేయాలనే ఉద్దేశంతో


హే బల్వంత్.. నవ్వుకోవచ్చు కానీ!
హీరోగా ‘కలర్ ఫొటో’ సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన యువ నటుడు సుహాస్.. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘హే బల్వంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గోపి అచ్చర రూపొందించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసుకుని తన తండ్రి బల్వంత్ (నరేష్) వ్యాపారాన్ని టేకప్ చేయాలని చూస్తున్న కుర్రాడు. ఐతే తండ్రి చేసే వ్యాపారమేంటో అతడికి తెలియకుండానే.. దాని మీద చా


నా వల్ల కాదని.. అడ్వాన్స్లు వెనక్కి ఇచ్చాను
తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రానా దగ్గుబాటి కెరీర్ గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. నటుడిగా మంచి విజయాలు వచ్చిన సమయంలో వెంట వెంటనే ఆయన సినిమాలు చేయడం లేదు, నిర్మాతగా అప్పుడప్పుడు చిన్న సినిమాలను విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక టాక్ షో లతో టాలీవుడ్ హీరోల్లో తన శైలి చాలా విభిన్నం అని నిరూపించుకున్నాడు. ఇలా రానా చాలా వైవిధ్యభరితమైన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. అయితే నటుడిగా ఎందుకు రానా ఎక్కువ కాలం సినిమాలకు
bottom of page

















