top of page
స్టోరీలు


కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటోల్లోని దృ శ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృ శ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్త

DV RAMANA


విష్ణుప్రియ కోసం ఎగబడ్డ జనం
యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇచ్చే గ్లామర్ పోజులు, అందుకు ఆమె పెట్టిన సబ్స్క్రిప్షన్ ధర చూసి వివాదం చేసిన సోషల్ మీడియా నీతిమంతులు ఇప్పుడు తాము ఎంతటి అమాయకులో అర్థం చేసుకుని ఉంటారు. సమాజాన్ని మేమే కాపాడేయాలి అన్నట్లుగా ఆమెపై విమర్శలు చేసి, ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్లిన ఈ బ్యాచ్, అసలు విషయం మరచిపోయి ఆమెకు ఉచితంగా కోట్ల రూపాయల మార్కెటింగ్ చేసి పెట్టారు. ఆమె సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై ఈ సోషల్ మీడియా పోలీసులు చేసిన రచ్చే ఇప్పుడు ఆమెకు కాసుల పంట
Guest Writer


అమెరికా, ఇరాన్.. ఓ పాకిస్తాన్!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రగులుకుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న ఇరాన్`అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఇచ్చి, ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్ర ముద్ర కనిపించకుండా శాంతిదూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. కానీ ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. యుద్ధాన్ని నివారించి మధ్యప్రాచ

DV RAMANA


కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!
భూముల రీసర్వేలో మాయాజాలం క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం గ్రామ సర్వేయర్లే ఆన్లైన్ చేస్తున్న దృ శ్యం (పాత చిత్రం)' (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు స

BAGADI NARAYANARAO


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam


దీర్ఘకాలిక యుద్ధం.. ఎలా ఎదుర్కొంటుంది మన దేశం?
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఇరాన్తో యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే పెట్రోల్ బంకుల ధరలు 177 శాతం పెరిగాయి. ఇంధన సరఫరా సమానంగా ఉండేలా చూడటానికి, నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఈ చర్యను రూపొందించారని మార్కోస్ జూనియర్ చెప్పారు. అమెరికాలో ఏప్రిల్లో సగటు ధరలు గ్యాలన్కు 4.14 డాలర్లు దాటాయి. ఇది 2022 తర్వాత అత్యధికం. యూకే డీజిల్ ధర 17 శాతం పెరగగా, ఫ
Guest Writer


పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం
కాల్పుల విరమణ ప్రకటించి ఇరాన్, అమెరికాలు చర్చలకు సిద్ధం కావడంతో ‘హమ్మయ్యా.. యుద్ధం సమసిపోవచ్చు’ అని ఆశపడిన ప్రపంచ దేశాల ఆశలు అడియాశలు కావడమే కాకుండా వాటి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. సీజ్ఫైర్, చర్చలకు ముందు వరకు ఇరాన్ మాత్రమే హర్మూజ్ జలసంధిలో తనను వ్యతిరేకించి దేశాల నౌకలను అడ్డుకునేది. టోల్ పన్ను చెల్లించిన రవాణా నౌకలను విడిచిపెట్టేది. దాంతో కొద్దోగొప్పో పెట్రో ఉత్పత్తులు, ఇతర వాణిజ్య నౌకలు జలసంధిని దాటి గమ్యస్థానాలకు చేరుకోగలిగేది. కానీ చర్చలు విఫలమైన త

DV RAMANA


పనిలేదుకానీ.. ప్రయాణం ఆగదు!
పర్యవేక్షణ పేరుతో నిధులకు చక్రాలు ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు నిల్.. అద్దె బిల్లులు మాత్రం ఫుల్ ‘వంశధార’లో ఇంజినీర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ (వంశధార)కు సంబంధించి పెద్దగా పనులు జరగడంలేదు. అయినా పనుల పర్యవేక్షణ కోసం తిరుగుతున్నామంటూ ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న డీఈ నుంచి ఎసఈ వరకు వాహనాల ఖర్చును ఎడాపెడా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి టెక్కలి డివిజన్లో ఆఫ్షోర్ పనులు, నరసన్నపేటలో అరకొర పనులు మినహా బీఆరఆర్ ప్రాజెక్టులో
Prasad Satyam


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు
Prasad Satyam


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ

DV RAMANA


ఇరాన్దే వ్యూహాత్మక విజయం!
యుద్ధంలో గెలవడమంటే ఎదుటివారిని చంపడం కాదని అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది ముమ్మాటికీ వాస్తవం. కానీ ఆ విషయం ఇరాన్కు తెలిసినంతగా అమెరికా, ఇజ్రాయెల్ పాలకులకు తెలియదని ప్రస్తుత యుద్ధపరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను రెండుమూడు రోజుల్లోనే మడతెట్టేస్తామన్న అతివిశ్వాసాన్ని ప్రదర్శించాయి. కానీ ఇరాన్ అలా అనుకోలేదు. అగ్రరాజ్యంతో నేరుగా తలపడుతున్న విషయాన్ని, దాడుల తీవ్రతతో వాటిల్లుతున్న అపారనష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూనే స

DV RAMANA


రిమ్స్కు కరెంటు కష్టాలు!
అరకొర ఎలక్ట్రీషియన్ పోస్టులతో ఇబ్బందులు పేరుకు నాలుగు జనరేటర్లున్నా.. తరచూ మొరాయింపు సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ శీర్షిక చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(రిమ్స్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందేమోనని అనుకోనక్కర్లేదు. కానీ అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే పరిష్కరించే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీనికి కారణం సుమారు వెయ్యి పడÅ£లున్న ఈ పెద్దాస్పత్రిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మరో ఐద

BAGADI NARAYANARAO


నేరడి.. వీడిన చిక్కుముడి
అదిగో అమృత ధార.. వస్తోంది వంశధార బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి ఆ వెంటనే కేంద్ర జలవనరుల శాఖ నోటిఫికేషన్ ఒడిశా కోల్పోయే 106 ఎకరాల ఖర్చు ఏపీదే వంశ‘ధార’కు ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు నీటి లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలకు సమాన వాటా నిరంతర పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జిల్లాలో నదులున్నా రైతులు ఏడాదికి ఒక్క పంటను మించి పండించలేని దుస్థితి. రెండోపంట సాగుకు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూడాల్సిన దైన్యం. అమృత ధా

DV RAMANA


ఒకరితోనే డేటింగ్.. అతడితోనే పెళ్లి!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వ్యక్తిగత జీవితంపై పూర్తి క్లారిటీతో ఉందా? అంటే అవుననే అనాలి. నేటి తరం యువత డేటింగ్ సంస్కృతిపై భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ కృతి మాత్రం పాత తరం విలువలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే? అది కేవలం పెళ్లి కోసమే ఉంటుందని ఒకరితోనే ప్రేమ.. అతడితోనే జీవితం అనే సూత్రాన్ని తాను నమ్ముతానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఆమెలోని పరిణతిని, సంప్ర దాయాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతున్నాయి. ప్రేమ , పెళ్లి విషయంలో కృతి శెట్టికి ఒక
Guest Writer


పాక్-ఇజ్రాయెల్ మధ్య మతం గోడలు!
ఒకవైపు చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో తన దేశాన్ని ఇరాన్, అమెరికా చర్చలకు వేదికనిచ్చిన పాకిస్తాన్ మరోవైపు ఇప్పటికే దుందుడుకుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ను మరింతగా రెచ్చగొడుతున్నది. తద్వారా తన ప్రాబల్యాన్ని దెబ్బతీసే చర్చలు కొనసాగకూడదన్న లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో పాక్ పాలకపెద్దల వాచాలత్వం దానికి మరింత కలిసివస్తున్నది. ఫలితంగా ఇజ్రాయెల్-పాకిస్తాన్ల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. లెబనాన్లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తున్నదని తీవ్రంగా వ

DV RAMANA


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ

DV RAMANA


వాళ్లంతా మనోడి శిష్యులేనోయ్!
అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఏడుగురికి బదిలీ మళ్లీ ఇక్కడికి రావడానికి పైరవీ ఈలోగా సమగ్రశిక్షను కంపు చేసేందుకు మాస్టారి పన్నాగం కొత్తగా ఎవరూ చేరకుండా బెదిరింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమధ్య శ్రీకాకుళం సమగ్రశిక్షలో ఒరిజినల్ పోస్ట్ ఫీల్డ్ ఇంజినీర్గాను, తెచ్చిపెట్టుకున్న హÃదా డీఈగాను పని చేస్తున్న కొందర్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. ఈ ఏడుగురూ ఇక్కడి నుంచి బదిలీ

NVS PRASAD


అణు విద్యుత్ దిశగా ఘనమైన ముందడుగు!
ప్రపంచమంతా యుద్ధం చుట్టూ తిరుగుతున్నది. పెట్రో సంక్షోభంలో చిక్కుకుని ఇంకే దేనిపైనా దష్టి సారించలేకపోతున్నది. అందుకే భారత్ సాధించిన ఓ అద్భుత విజయాన్ని ఎవరూ ఇంకా గుర్తించలేనట్లు కనిపిస్తున్నది. దశాబ్దాల క్రితం భారత అణు పితామహుడు డాక్టర్ ీVAమీ జహంగీర్ బాబా కన్న కలలను భారత్ సాకారం చేసింది. అణు విద్యుత్ రంగంలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది. తమిళనాడు కల్పక్కంలోని అణువిద్యుత్ కేంద్రంలో ఉన్న ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం ద్వారా ఈ రంగంలోని ప్రపంచస్థాయి

DV RAMANA


డెకాయిట్.. ఓకే అనిపించే థ్రిల్లర్
‘క్షణం’ మొదలుకుని.. ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కథానాయకుడు అడివి శేష్. తన కొత్త చిత్రం ‘డెకాయిట’ మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: హరిదాస్ (అడివిశేష్) రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన తక్కువ కులం కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవడమే కాదు.. హరి జైలు పాల
Guest Writer


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam


శిక్షణ వారికి.. శిక్ష మాకా?!
రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పని పార్ట్టైమర్లకు టెన్త్ స్పాట్ డ్యూటీల్లో అనుచిత సర్దుబాట్లు అవగాహన లేకుండా చేస్తే తప్పులు దొర్లే ప్రమాదం అదే జరిగితే బలి పశువులయ్యేది విద్యార్థులే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) మూడు రోజులుగా జరుగుతున్నది. జిల్లాలో ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు రోజులుగా వివాదం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అనుభవం, అవగాహన లేనివారిని అప్పటికప్పుడు స్పాట్కు నియమిస

DV RAMANA


పీజీ కలెక్షన్లపై ఆర్డీవో దర్యాప్తు
రూ.13,500 చొప్ప్పున 23 మంది నుంచి వసూలు అయినా రెండు రోజుల క్రితం వరకు ఇవ్వని రిలీవ్ ఆర్డర్లు డీఎంహెచ్వో విచారిస్తే న్యాయం జరగదన్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ పరిధిలో మెడికల్ ఆఫీసర్లుగా పని చేస్తూ ఇటీవల పోస్టుగ్రాడ్యుయేషన్కు ఎంపికైన 23 మంది వైద్యుల నుంచి సొమ్ములు వసూలుచేశారని ప్రజా గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష విచారణ జరుపుతున్నారు. ఈమేరకు 23 మంది పీజీకి వెళ్తున్న వైద్యులను, కార్యాలయంలో ఈ సీ

NVS PRASAD


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత

DV RAMANA


ఇది సంధి పొసగు మార్గమా?!
తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన సీజ్ఫైర్(కాల్పుల విరమణ) పరిస్థితి. ఇరాన్ అందజేసిన పది అంశాలపై ఇరువర్గాలు చర్చించి తుది ఒప్పందానికి వచ్చేందుకు వీలుగా రెండువారాలపాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు అన్ని పక్షాలు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణకు తూట్లు పొడిచేలా దాదాపు అన్ని పక్షాలు వ్యవహరిస్తుండటంతో ఈ తాత్కాలిక శాంతి తుపాను ముందు ప్రశాంతతేనా అన్న అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణను తమ విజయంగా ప్రకటించుకోవడ

DV RAMANA


ఎల్లో డ్రెస్లో కృతి శెట్టి.. !
తెలుగు సినీ ప్రేక్షకులకు ‘బేబమ్మ’గా బాగా దగ్గరైన కృతి శెట్టి, తనదైన నటనతోనూ, అందంతోనూ తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే కృతి, ప్రతీసారి తన డ్రెస్సింగ్ స్టైల్తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్లాస్ మాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా ఆమె ఈ ఫోటోషూట్లో మెరిసింది. ఈ లాంగ్ పసుపు గౌన్ ఆమెకు చాలా స్టైలిష్ లుక్ను ఇచ్చింది. స్లీవ్లెస
Guest Writer


ఎవరూ గెలవని యుద్ధం
పాకిస్తాన్ బ్రోకరిజమ్తో ఓడిపోయిన ఇరాన్ లక్ష్యాలు సాధించని అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ అమెరికా బి`టీమ్గా మారనుందా? గల్ఫ్ దేశాలకు ముప్ప్పు తప్పదు యుద్ధంలో ఎవరు గెలిచారు? ఒకపక్క ఇరాన్ విజయాన్ని ప్రకటించింది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ మేమే విజయాన్ని సాధించామంటున్నాడు. అసలు ఎవరు గెలిచారు? ఫిబ్రవరి 28 నుంచి యుఎసఏ`ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ లక్ష్యం పూర్తిగా కాకపోయినా కొంతవరకు నెరవేరింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్ కేవలం 10 ని

NVS PRASAD


కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ బై ఎస్ఎస్ భూషణ్
కంప్లైంట్లోనే కాదు.. పుస్తకాల్లోనూ కాపీ పేస్ట్ బాపతు శశి గ్యారేజ్ చేసిన ఫిర్యాదుల్లో అడ్రస్ లేనివారే అధికం పాఠాలు చెప్పకుండా పుస్తకాలమ్ముకొని వ్యాపారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలో కనిపిస్తున్నది డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్`1,2లకు సంబంధించిన ఇంగ్లీష్ టెక్ట్స్ ప్లస్ గైడ్. దీన్ని రచించింది ఎస్ఎస్ భూషణ్ అని ఉంది. ఈ ఎసఎస్ భూషణ్ మరెవరో కాదు.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్గా పని చేస్తున్న ఎస్.శశిభూషణే. కళాశాలలో పాఠాలు చెప్పకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న
Prasad Satyam


అనురాధ రిటర్న్స్..!
డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కోర్టు మళ్లీ శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూవోగా నియమించాలని ఆదేశాలు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డైరెక్టరేట్కు ఉత్తర్వులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పని చేస్తున్న తనను ఏబీసీడబ్ల్యూవోగా రివర్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఇ.అనురాధకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏబీసీడబ్ల్యూవోగా అన్నమయ్య జిల్లా పీలేరుకు బదిలీ చేస్తూ మ

BAGADI NARAYANARAO


‘సంధి’ తాత్కాలికం.. ఏదీ తరుణోపాయం?
ఇరాన్, అమెరికా చర్చల్లో హర్మూజే కీలకం ఇప్పుడు ప్రపంచమంతా హర్మూజ్ జలసంధి చుట్టే తిరుగుతున్నది. ఇరుకైన ఈ జలరవాణా మార్గం ఒక భయంకరమైన చమురు బాంబును తలపిస్తున్నది. ఈ జలమార్గానికి అధికారికంగా పూర్తిగా మూసివేయనప్పటికీ దాని ప్రభావం అంతే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ను పూర్తిగా తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అనేక హెచ్చరికలు, పరిణామాల నేపథ్యంలో 14 రోజుల తాత్కాలిక సీజ్ఫైర్, హర్మూజ్ తెరవడానికి అంగీకారం కుదిరినా గత నెలరోజులకుపైగా
Guest Writer


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.

DV RAMANA
రాజకీయాలు


ఇండియా గేమ్ మొదలుపెట్టింది!
సీజ్ఫైర్ చర్చలు విఫలం కావడంతో రంగంలోకి జయశంకర్ యూకే, యూఏఈని దగ్గర చేర్చుకునే యత్నం హార్మూజ్లో టోల్ వసూలుచేస్తే మన సముద్రంలోనూ టోల్ పెడతామని హెచ్చరిక మొన్న దాదాపు 21 గంటల పాటు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలు ఫెయిలయ్యాయని ప్రకటించాడు. వాస్తవానికి పాకిస్తాన్ అందరి టైంను వేస్ట్ చేస్తోంది. అణ్వాయుధ ప్రయోగాన్ని ఆపేయాలి, అలాగే 460 కేజీల యురేనియం నిల్వను కూడా ఇరాన్ తిరిగి ఇచ్చేయాలి అంటే కుదురు


దేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డులు!
భారత ప్రభుత్వమే అతిపెద్ద భూస్వామి దాని తర్వాత స్థానాల్లో చర్చి, వక్ప్ సంస్థలు ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యానిదే సింహభాగం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు. ఎక్కువ భూమి ఉన్నవారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరుపొందడం, పిలిపించుకోవడం పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా హోదా కు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమిందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకు మడుగులొత్తేవారు. దాన్ని అవకాశంగా తీ


ఆరోగ్యాన్ని ఎండగట్టి.. రోడ్లపై దోపిడీ!
ప్రజారోగ్యానికి నామమాత్రపు ప్రాధాన్యత బడ్జెట్లో రెండు శాతానికి మించని కేటాయింపులు మరోవైపు రోడ్ల పేరుతో రెండుసార్లు పన్ను వసూళ్లు వాహనం కొనేటప్పుడు రోడ్డు ట్యాక్స్.. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ సామాన్యుడే ‘శర’మెత్తితే-6 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రజలకు నిత్యావసరమైనవి మౌలిక వసతులు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సంరక్షణ(హెల్త్కేర్), రహదారులు. కానీ ప్రజా ప్రభుత్వాలు ఈ రెండు కీలక రంగాలపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ


ఓటు వేయడమే.. వేటు వేయలేం!
ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్ అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సామాన్యుడే ‘శర’మెత్తితే- 5 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుత


వ్యక్తిగతంగా ‘పన్నూ’డగొడ్తున్నారు!
కార్పొరేట్ల కంటే సామాన్యులు చెల్లించేదే ఎక్కువ వ్యక్తిగత ఆదాయపన్ను విధానంతో నష్టం జాయింట్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురావాలని డిమాండ్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలపైనా పన్ను వడ్డింపు సామాన్యుడే ‘శర’మెత్తితే - 4 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒకవైపు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు అభివద్ధి పథకాలు.. రెండింటినీ జోడుగుర్రాల్లా సమాంతరంగా నడపాలంటే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ ఆదాయ వనరుల్లో కొంత పన్ను వసూళ్ల ద్వారా రాబట్టుకోవడం సర్వసాధారణం.


చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా? ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపా


రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!
ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్ ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి సామాన్యుడే ‘శర’మెత్తితే`3 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దా


ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్
ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను వంటి మాట


12 నెలలు.. 13 రీఛార్జీలు!
దోపిడీకి గురవుతున్న సెల్ఫోన్ వినియోగదారులు పేరుకే నెలవారీ టారిఫ్.. 28 రోజులే వ్యాలిడిటీ ఆ విధంగా ఏడాదిలో ఒక నెల అదనపు వసూలు వినియోగించని డేటాను కొట్టేస్తున్న కంపెనీలు సామాన్యుడే ‘శర’మెత్తితే - 2 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఒడిశా రాష్ట్రంలో ఒక నానుడి ఉంది. ‘బారో మాసొకు తీరొ జత్రా’ అని ఒడియా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు అంటుంటారు. ఏడాదిలో ఉండే 12 నెలల్లోనే 13 జాతరలు’ అని దాని అర్థం. ఒడిశాలో జాతరలు, ఉత్సవాలు ఎక్కువని చెప్పడం దీని ఉద్దేశం. దేశంలోని టెలికామ్ నెట్వ


వసూల్ రాజ్!
సంక్షేమ ప్రభుత్వంలో పన్నుల మోత జీవితంలో ప్రతి అడుగులోనూ అదే వాత తమకు తెలియకుండానే బాధితులవుతున్న ప్రజలు ఆదాయంలో సింహభాగం వాటికే సరి సామాన్యుడే ‘శర’మెత్తితే! -1 (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ప్రజల అవసరాలు చూడటం.. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. తమను కళ్లలో పెట్టుకుని పాలించే పార్టీలనే ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి సుముఖత చూపుతుంటారు. ఒకవైపు అభివద్ధి.. మరోవైపు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ.. సమాంతరం నిర్వర్తించగల ప్రభుత్వలే ప్రజల మన్


తొందరపడి ఓ కోయిల ముందే కూసింది!
కొరికానను తొక్కేస్తున్నారంటూ కాపులు ర్యాలీ సీరియస్గా తీసుకున్న జనసేన అధిష్టానం కూటమిలో ఉంటూ విమర్శలు తగవంటున్న దేశం సుడా చైర్మన్ ఇమేజ్ను తగ్గించేందుకు కుట్ర? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకుండానే చేసేశారని జనసైనికులు నొచ్చుకోవడం, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొనడం, కొరికానను ఆహ్వానించామని, ఆయన మలేషియాలో ఉన్నారని చెప్పడంతోనే కేంద్రమంత్రి షెడ్యూల్ మేరకు పని కానిచ్చేశామని


సామాన్యుడే ‘శర’మెత్తితే..!
ఎంపీ ‘రాఘవు’డి గళంలో ప్రజావాణి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) జననం నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ పన్ను చెల్లించాల్సిన దుస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో అదే ప్రజలకు ఈ నిలువు దోపిడీ ఏమిటి? ఫోను మనదే.. అందులోని సిమ్ కార్డూ మనదే.. కానీ దాన్ని రీఛార్జి చేయడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే అధికారాన్ని టెలికాం కంపెనీలకు ధారాదత్తం చేయడమేమిటి?? ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. నాయకులు ఎమ్మెల్యేలు, ఎం
క్రీడలు
ప్రాంతీయం


కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటోల్లోని దృ శ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృ శ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్త


కాసులు ఇచ్చుకో.. రికార్డులు మార్చుకో!
భూముల రీసర్వేలో మాయాజాలం క్షేత్రస్థాయికి వెళ్లని వీఆర్వోల నిర్లక్ష్యమే కారణం ముడపులందుకుని వివరాలు మార్చేస్తున్న వైనం యాంత్రికంగా ఓకే చేసేస్తున్న తహసీల్దార్లు ‘గేదెల’ కుటుంబ భూములకు తప్పుడు పత్రాలే నిదర్శనం గ్రామ సర్వేయర్లే ఆన్లైన్ చేస్తున్న దృ శ్యం (పాత చిత్రం)' (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వారసత్వ భూములు ఎటువంటి పత్రాలు లేని వ్యక్తుల పేరిట రీసర్వే రికార్డుల్లో నమోదవుతున్న ఘటనలు భూయజమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు దాటిన తర్వాత అప్పలరాజు స


రిమ్స్కు కరెంటు కష్టాలు!
అరకొర ఎలక్ట్రీషియన్ పోస్టులతో ఇబ్బందులు పేరుకు నాలుగు జనరేటర్లున్నా.. తరచూ మొరాయింపు సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ శీర్షిక చూసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(రిమ్స్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందేమోనని అనుకోనక్కర్లేదు. కానీ అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే పరిష్కరించే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. దీనికి కారణం సుమారు వెయ్యి పడÅ£లున్న ఈ పెద్దాస్పత్రిలో ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మరో ఐద


నేరడి.. వీడిన చిక్కుముడి
అదిగో అమృత ధార.. వస్తోంది వంశధార బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి ఆ వెంటనే కేంద్ర జలవనరుల శాఖ నోటిఫికేషన్ ఒడిశా కోల్పోయే 106 ఎకరాల ఖర్చు ఏపీదే వంశ‘ధార’కు ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు నీటి లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలకు సమాన వాటా నిరంతర పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జిల్లాలో నదులున్నా రైతులు ఏడాదికి ఒక్క పంటను మించి పండించలేని దుస్థితి. రెండోపంట సాగుకు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూడాల్సిన దైన్యం. అమృత ధా


పీజీ కలెక్షన్లపై ఆర్డీవో దర్యాప్తు
రూ.13,500 చొప్ప్పున 23 మంది నుంచి వసూలు అయినా రెండు రోజుల క్రితం వరకు ఇవ్వని రిలీవ్ ఆర్డర్లు డీఎంహెచ్వో విచారిస్తే న్యాయం జరగదన్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ పరిధిలో మెడికల్ ఆఫీసర్లుగా పని చేస్తూ ఇటీవల పోస్టుగ్రాడ్యుయేషన్కు ఎంపికైన 23 మంది వైద్యుల నుంచి సొమ్ములు వసూలుచేశారని ప్రజా గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష విచారణ జరుపుతున్నారు. ఈమేరకు 23 మంది పీజీకి వెళ్తున్న వైద్యులను, కార్యాలయంలో ఈ సీ


అనురాధ రిటర్న్స్..!
డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కోర్టు మళ్లీ శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూవోగా నియమించాలని ఆదేశాలు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డైరెక్టరేట్కు ఉత్తర్వులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా పని చేస్తున్న తనను ఏబీసీడబ్ల్యూవోగా రివర్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఇ.అనురాధకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏబీసీడబ్ల్యూవోగా అన్నమయ్య జిల్లా పీలేరుకు బదిలీ చేస్తూ మ
సంపాదకీయం


అమెరికా, ఇరాన్.. ఓ పాకిస్తాన్!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రగులుకుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న ఇరాన్`అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఇచ్చి, ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్ర ముద్ర కనిపించకుండా శాంతిదూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. కానీ ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. యుద్ధాన్ని నివారించి మధ్యప్రాచ

DV RAMANA
1 hour ago3 min read


పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం
కాల్పుల విరమణ ప్రకటించి ఇరాన్, అమెరికాలు చర్చలకు సిద్ధం కావడంతో ‘హమ్మయ్యా.. యుద్ధం సమసిపోవచ్చు’ అని ఆశపడిన ప్రపంచ దేశాల ఆశలు అడియాశలు కావడమే కాకుండా వాటి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. సీజ్ఫైర్, చర్చలకు ముందు వరకు ఇరాన్ మాత్రమే హర్మూజ్ జలసంధిలో తనను వ్యతిరేకించి దేశాల నౌకలను అడ్డుకునేది. టోల్ పన్ను చెల్లించిన రవాణా నౌకలను విడిచిపెట్టేది. దాంతో కొద్దోగొప్పో పెట్రో ఉత్పత్తులు, ఇతర వాణిజ్య నౌకలు జలసంధిని దాటి గమ్యస్థానాలకు చేరుకోగలిగేది. కానీ చర్చలు విఫలమైన త

DV RAMANA
1 day ago2 min read


ఇరాన్దే వ్యూహాత్మక విజయం!
యుద్ధంలో గెలవడమంటే ఎదుటివారిని చంపడం కాదని అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది ముమ్మాటికీ వాస్తవం. కానీ ఆ విషయం ఇరాన్కు తెలిసినంతగా అమెరికా, ఇజ్రాయెల్ పాలకులకు తెలియదని ప్రస్తుత యుద్ధపరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను రెండుమూడు రోజుల్లోనే మడతెట్టేస్తామన్న అతివిశ్వాసాన్ని ప్రదర్శించాయి. కానీ ఇరాన్ అలా అనుకోలేదు. అగ్రరాజ్యంతో నేరుగా తలపడుతున్న విషయాన్ని, దాడుల తీవ్రతతో వాటిల్లుతున్న అపారనష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూనే స

DV RAMANA
2 days ago2 min read
క్రైమ్


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam
23 hours ago4 min read


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam
5 days ago3 min read


పలాసలో సినీఫక్కీలో దోపిడీ
జీఎస్టీ అధికారులమంటూ చొరబడిని ఎనిమిదిమంది యజమానికి బేడీలు వేసి 750 గ్రామలు బంగారం అపహరణ వెంకటేశ్వర జ్యూయలరీలో చోరీ రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్టీమ్ (సత్యంన్యూస్, పలాస) పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే భగవతి థియేటర్ రోడ్డులోని నిత్యానందనగర్ శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో బంగారం దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారులో వచ్చిన నలుగురు జీఎస్టీ అధికారులమంటూ యజమాని కిల్లంశెట్టి రామ కృష్ణ కు పరిచయం చేసు

BAGADI NARAYANARAO
Apr 71 min read
ప్రత్యేక కథనాలు


దీర్ఘకాలిక యుద్ధం.. ఎలా ఎదుర్కొంటుంది మన దేశం?
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఇరాన్తో యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే పెట్రోల్ బంకుల ధరలు 177 శాతం పెరిగాయి. ఇంధన సరఫరా సమానంగా ఉండేలా చూడటానికి, నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఈ చర్యను రూపొందించారని మార్కోస్ జూనియర్ చెప్పారు. అమెరికాలో ఏప్రిల్లో సగటు ధరలు గ్యాలన్కు 4.14 డాలర్లు దాటాయి. ఇది 2022 తర్వాత అత్యధికం. యూకే డీజిల్ ధర 17 శాతం పెరగగా, ఫ
Guest Writer
1 day ago


పనిలేదుకానీ.. ప్రయాణం ఆగదు!
పర్యవేక్షణ పేరుతో నిధులకు చక్రాలు ప్రస్తుతం ప్రాజెక్టులో పనులు నిల్.. అద్దె బిల్లులు మాత్రం ఫుల్ ‘వంశధార’లో ఇంజినీర్ల మాయాజాలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ (వంశధార)కు సంబంధించి పెద్దగా పనులు జరగడంలేదు. అయినా పనుల పర్యవేక్షణ కోసం తిరుగుతున్నామంటూ ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న డీఈ నుంచి ఎసఈ వరకు వాహనాల ఖర్చును ఎడాపెడా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి టెక్కలి డివిజన్లో ఆఫ్షోర్ పనులు, నరసన్నపేటలో అరకొర పనులు మినహా బీఆరఆర్ ప్రాజెక్టులో
Prasad Satyam
2 days ago


వాళ్లంతా మనోడి శిష్యులేనోయ్!
అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఏడుగురికి బదిలీ మళ్లీ ఇక్కడికి రావడానికి పైరవీ ఈలోగా సమగ్రశిక్షను కంపు చేసేందుకు మాస్టారి పన్నాగం కొత్తగా ఎవరూ చేరకుండా బెదిరింపులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమధ్య శ్రీకాకుళం సమగ్రశిక్షలో ఒరిజినల్ పోస్ట్ ఫీల్డ్ ఇంజినీర్గాను, తెచ్చిపెట్టుకున్న హÃదా డీఈగాను పని చేస్తున్న కొందర్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. ఈ ఏడుగురూ ఇక్కడి నుంచి బదిలీ

NVS PRASAD
5 days ago
వినోదం


విష్ణుప్రియ కోసం ఎగబడ్డ జనం
యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇచ్చే గ్లామర్ పోజులు, అందుకు ఆమె పెట్టిన సబ్స్క్రిప్షన్ ధర చూసి వివాదం చేసిన సోషల్ మీడియా నీతిమంతులు ఇప్పుడు తాము ఎంతటి అమాయకులో అర్థం చేసుకుని ఉంటారు. సమాజాన్ని మేమే కాపాడేయాలి అన్నట్లుగా ఆమెపై విమర్శలు చేసి, ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్లిన ఈ బ్యాచ్, అసలు విషయం మరచిపోయి ఆమెకు ఉచితంగా కోట్ల రూపాయల మార్కెటింగ్ చేసి పెట్టారు. ఆమె సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై ఈ సోషల్ మీడియా పోలీసులు చేసిన రచ్చే ఇప్పుడు ఆమెకు కాసుల పంట


ఒకరితోనే డేటింగ్.. అతడితోనే పెళ్లి!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వ్యక్తిగత జీవితంపై పూర్తి క్లారిటీతో ఉందా? అంటే అవుననే అనాలి. నేటి తరం యువత డేటింగ్ సంస్కృతిపై భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ కృతి మాత్రం పాత తరం విలువలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే? అది కేవలం పెళ్లి కోసమే ఉంటుందని ఒకరితోనే ప్రేమ.. అతడితోనే జీవితం అనే సూత్రాన్ని తాను నమ్ముతానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఆమెలోని పరిణతిని, సంప్ర దాయాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతున్నాయి. ప్రేమ , పెళ్లి విషయంలో కృతి శెట్టికి ఒక


డెకాయిట్.. ఓకే అనిపించే థ్రిల్లర్
‘క్షణం’ మొదలుకుని.. ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కథానాయకుడు అడివి శేష్. తన కొత్త చిత్రం ‘డెకాయిట’ మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: హరిదాస్ (అడివిశేష్) రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన తక్కువ కులం కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవడమే కాదు.. హరి జైలు పాల
bottom of page





















