top of page
స్టోరీలు


సీదిరి అరెస్టులో చట్టం ఎంత? రాజకీయం ఎంత?
BNS 105 చుట్టూ ముదురుతున్న వివాదం పలాస పోలీస్స్టేషన్లో ఇంకా కొనసాగుతున్న హైడ్రామా మంత్రిగా ఉన్నప్ప్పుడు శిరీషను వేధించిందీ తక్కువేం కాదు త్యాడీ పేరుతో కేసు ముగింపు నుంచి సీసీటీవీ ఫుటేజ్ లీక్ నిజాలు తేలేది కోర్టులోనే! (సత్యంన్యూస్, పలాస) మాజీమంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలాస పోలీస్స్టేషన్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన తర్వాత గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆయన్ను విచారిస్తున్నట్లు పోలీ
Prasad Satyam


వణుకుతోంది పసిపిల్లలు కాదు... ఆ కుర్చీల్లో కూర్చున్న పెద్దలే
బొద్దింకలకెందుకింత మద్దతు? కమలాన్ని కలవరపెడుతున్న కాక్రోచ్ దేశాన్ని దారిలో పెట్టుకోవాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ మూతికి ఖర్చీఫ్ కూడా సరిగ్గా కట్టుకోకుండా తమ మధ్య వచ్చి పడిన టియర్ గ్యాస్ షెల్ని ఉన్న పళంగా చేతిలోకి తీసుకుని దూరంగా విసిరేసి పోతాడు ఒక యువకుడు, చుట్టూ కమ్ముకుంటున్న ప్రశంసలని నవ్వుతూ జేబులో వేసుకుని... పోలీసుల ఎత్తులో సగం కూడా లేని ఓ పసిమొహం అమ్మాయి వారి మీదికి సివంగిలా ఎగిరి దూకుతూ కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తుంది... పోలీసులతో బూటుకాళ్ల దెబ్బలు తిన్న యువకుడు అతి క

NVS PRASAD


ట్రిపుల్ మర్డర్కు ఏఐ సహకారం!
కలకలం సృష్టించిన కేసులో ప్లానంతా చాట్బాట్దే బెంగళూరు పోలీసులనే నివ్వెరపరిచిన దర్యాప్తు వివరాలు ప్రియుడితో కలసి సొంత కుటుంబం హత్య పోలీసులనే సవాల్ చేస్తున్న డిజిటల్ దర్యాప్తు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జమానా నడుస్తోంది. ప్రస్తుతం అది సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నది. లెటర్ రాయాలన్నా.. ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా.. ఏదైన సమస్యపై సలహా కావాలన్నా.. ఏదైనా పని చేసిపెట్టాలన్నా ఏఐ సై.. సై.. అంటున్నది. మనం కూ

DV RAMANA


తాత చూపిన దారిలో హీరోగా జయకృష్ణ
కృష్ణ సలహాతో అమెరికాలో నటన శిక్షణ ‘శ్రీనివాస మంగాపురం’తో వెండితెర అరంగేట్రం ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. దివంగత నటుడు రమేష్బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జయకృష్ణ తన సినీ ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథను పంచుకున్నారు. తండ్రి రమేష్బాబు మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో, 15 రోజుల కార్యక్రమా
SATYAM DAILY


ధర్మేంద్రుడి ముందంతా ముళ్లబాటే!
దేశమంతా ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నది. అదే కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ పార్టీ చేపట్టిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. ఈ డిమాండ్తో గత కొన్నిరోజులుగా లడ్డాఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, దానికి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ ఛలో పార్లమెంటు ఉద్యమానికి పిలుపునివ్వడం, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి విద్యార్థులు,

DV RAMANA


స్పీకర్ పదవి చేస్తే.. అంతే సంగతులు!
ఆంధ్ర నేతలకు అచ్చిరాని రాజ్యాంగ పదవి ఆ పదవి చేస్తే.. రాజకీయ జీవితం ముగిసినట్లే నవ్యాంధ్రప్రదేశ్లో ఇద్దరు స్పీకర్లను చుట్టుముట్టిన కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి తప్పని ఓటములు కోడెల ఆత్మహత్యకు పాల్పడితే.. తమ్మినేని పరార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాజకీయాల్లో సెంటిమెంట్లకు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేయాలన్నా.. పదవులు చేపట్టాలన్నా.. అంతెందుకు రాజకీయంగా ఒక కొత్త అడుగు వేయాలంటే తిథులు, ముహూర్తాలు చూసిగాని కదలరు. అదేవిధ

DV RAMANA


ఫేస్బుక్ మాయ
తాళి కట్టి, నట్టేట ముంచిన బీట్ ఆఫీసర్! రూ. 40 లక్షలు గుంజి.. మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై బాధితురాలి పోరాటం ( సత్యం న్యూస్,శ్రీకాకుళం) ఫేస్బుక్లో పరిచయం.. ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మి పెళ్లి చేసుకుంటే, నాలుగేళ్ల పాటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకుని నట్టేట ముంచాడో కిరాతకుడు. దళిత మహిళ కావడంతో కులం పేరుతో దూషిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడిన భర్తపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో సంచలనం సృష్టిస్తోంది. బాదితరాలు పోలీసులకు ఇచ

BAGADI NARAYANARAO


అపరిచితుడి చేతిలో ఉద్యమ రాయి!
ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి అపరిమితంగా పెరిగినప్పుడు దానికి ఒక బలమైన సిద్ధాంతం తోడైనప్పుడు, దానికి ఒక సమర్థమైన నాయకత్వం లభించినప్పుడు వాటి నుంచి ఒక బలమైన ఉద్యమం పుడుతుంది. కానీ అదేం చిత్రమో గానీ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఉద్యమం వెనుక యువజనుల్లో పేరుకుపోయిన కొండంత అసంతృప్తి కనిపిస్తున్నా.. దానికి ఒక సైద్ధాంతికత గానీ, ప్రముఖ నాయకత్వం గానీ కనిపించడం లేదు. దీన్ని నడుపుతున్న అభిజిత్ దిబ్కే గానీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్

DV RAMANA


చావు ఫేక్.. కూతురు ఫేక్.. పత్రాలూ ఫేకే
రిజిస్ట్రార్ సహకారంతో తమ్మినేని నాని ల్యాండ్స్కామ్ అధికార దర్పంతో పాత సర్టిఫికెట్ల నుంచి సంతకాలు కాపీ పేస్ట్ తమ్మినేని కుటుంబం చుట్టూ భూపాపం ఉచ్చు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని శ్రీరామ వెంకట చిరంజీవి నాగ్ (నాని) కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో ప్రతీది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలు మర్చిపోవడం వల్ల నిందితులు దొరికిపోయారు గాని, లేదంటే ఎప్పటిలానే మిగతా భూములు మింగేసినట్టే వరం కాలనీలో భూమిని కూ
Prasad Satyam


బుల్లి ఎర్రన్నతో అచ్చెన్న ఆటవిడుపు!
ఢిల్లీ పర్యటనలో కాసేపు కులాసాగా (సత్యంన్యూస్, న్యూఢిల్లీ) పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలతో వారు చేసే చిలిపి చేష్టలు ఎంతటివారినైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూల్ చేసేసి.. కులాసాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అదే తమ రక్తసంబంధీకుల ప్రతిరూపాలైతే ఆ అనుబంధం, ఆత్మీయత మరింత గాఢంగా పెనువేసుకుంటుంది. అమాత్య ీVAదాలో నిరంతర రాచకార్యాలతో ఒత్తిడితో గడిపే కింజరాపు అచ్చెన్నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అటువంటి అనుభూతిని, ఆప్యాయతను, మానసికోల్లాసాన్ని ఆస్
SATYAM DAILY


75 వసంతాల ‘పాతాళ భైరవి’
తెలుగు కమర్షియల్ సినిమాకు తొలి పునాది రాయి! సినిమా రంగానికి కేవలం సాంకేతిక విప్లవాన్నే కాకుండా, తెలుగు చిత్రసీమలో నేటి ‘కమర్షియల్ ఫార్ములా’కు బీజం వేసిన అద్భుత దృశ్యకావ్యం ‘పాతాళ భైరవి’. ఈ చిత్రం విడుదలై 75 ఏళ్లు (వజ్రోత్సవం) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, నాటి విశేషాలు, ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన కథనాలు మరియు భారతీయ చలనచిత్ర రగంపై ఈ సినిమా చూపిన ముద్రపై ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ అందించిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం... అల్లావుద్దీన్ అద్భుత దీపం... పింగళి అద్భుత సృష్
SATYAM DAILY


అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
అదనపు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యం కౌన్సెలింగ్ల వేళ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ (సత్యం న్యూస్,నరసన్నపేట) పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్

BAGADI NARAYANARAO


అమ్మా నీకు వందనం
ఆశగా ఎదురుచూస్తున్న మార్కెట్లు కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న వ్యాపారాలు క్యాష్ ఫ్లో మీదే వర్తకుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్ప్పుడో కుదేలైపోయింది. ఆ మాటకొస్తే దేశంలోనే అడుగంటిపోయింది. తెలంగాణతో పోలిస్తే మన ప్రాంతంలో కొంత నయం. సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి వల్ల వ్యాపారాలన్నీ పడుకొన్నాయి. గడిచిన సంక్రాంతి తర్వాత ఇంతవరకు చెప్ప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా వ్యాపారాలు సాగడంలేదు. దానికి అదీ ఇదీ అని తేడా లేదు. స్కూళ్లు తెరవడం వల్ల యÖనిఫా

NVS PRASAD


ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!
పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్ఫోన్ అందులో య

DV RAMANA


అన్నేళ్ల అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
ఆధార్ నుంచి బంధుత్వాల వరకు అన్నీ ఫేక్ దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు రూ.4 కోట్ల భూభాగోతంలో మాజీ స్పీకర్పై బిగుస్తున్న ఉక్కుపాశం సివిల్ వివాదం కాదు.. ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భుకబ్జా పన్నాగం వేశారంటూ శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు రూ.4 కోట్లు విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో ఇప్ప్పుడు
Prasad Satyam


‘తప్పు’తాగడమేనా..మరి ఇవి తప్పులు కావా?!
మత్తులో తూలి కాలువలో పడి సత్యనారాయణ మృతి తాగడమే నేరమన్నట్లు కనీసం సానుభూతి లభించని పరిస్థితి దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బాధ్యత లేదా? మందిరం ఎదురుగానే బార్, సమీపంలోనే రెండు బెల్ట్షాపులు వాటిని అరికట్టని ఎక్సైజ్, పోలీసు శాఖలు నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టని వారూ దోషులు కాదా? (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘తాగడం తప్పే కదా.. తప్పతాగాడు.. కాలువ కూలిపోయాడు.. తప్పేం లేదు!’.. బలగమెట్టు వద్ద ఒక వ్యక్తి తప్పతాగి కాలువ

DV RAMANA


ఇస్రోను ముంచుతున్న‘బ్రెయిన్ డ్రెయిన్’
భారీ జీతాల ఆకర్షణలో శాస్త్రవేత్తలు గత కొద్ది నెలల్లోనే వందకు పైగా సైంటిస్టుల రాజీనామాలు, విఆరఎస్ కేంద్రం తీవ్ర అప్రమత్తత.. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ’ ఆమోదం తప్పనిసరి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవడమే కారణమా? ప్రభుత్వ విద్యావ్యవస్థ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు ఒకే తరహా సంక్షోభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం ఒక అసాధారణమైన సవాలును ఎదుర్కొంటోంది. ఏళ్ల తరబడి దేశ అంతరిక్ష రంగ పురోగతికి అహర్నిశలు శ్రమించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్త

NVS PRASAD


‘స్థానిక’ సీట్లపై తలోమాట.. తెస్తుందా తలపోటు
‘రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా మేం కలిసి ఉంటాం. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు’.. అని స్వయంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కొన్నాళ్ల క్రితం ఉవాచించారు. కూటమి ప్రభుత్వం కొనసాగడమన్నది ప్రభుత్వ పనితీరు, ఆపై ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్నికల్లో తప్ప ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇకపోతే కూటమి పార్టీలు కలిసి ఉండటమన్నదానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంగతేమో గానీ.. త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక

DV RAMANA


భర్తలు బలిపశువులు.. భార్యలే విలన్లు!
మట్టికరుస్తున్న మగమహారాజులు! సమాజం మారుతోంది.. పరిస్థితి తిరగబడుతోంది 69 శాతం ఈ తరహా హత్యల్లో భార్య, ప్రియుల ప్రమేయం వేధింపులు, తప్పుడు ఫిర్యాదులు తట్టుకోలేక మరికొందరి ఆత్మహత్య గత పదేళ్లలో 82 శాతం పెరిగిన భర్తల అసహజ మరణాలు నిర్థారిస్తున్న జాతీయ క్రైమ్ రికార్డులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్యయనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) `జూలై 18.. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోహ్గడ్ కోటలో షియా గోయల్ అనే యువతి తన ప్రియుడు చేతన్ చౌదరీతో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండపై న

DV RAMANA


ఒక్కడే ‘ఆల్ ఇన్ వన్ ’
డిగ్రీల్లేవు, రిజిస్ట్రేషన్ లేదు ఆమదాలవలస నకిలీ వైద్య సామ్రాజ్యంపై ప్రత్యేక కథనం! (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అతనికి ఎంబీబీఎస్ లేదు. కనీసం ఆయుష్ బోర్డు గుర్తింపు అంతకన్నా లేదు. కానీ.. అతనే అల్లోపతి డాక్టర్, అతనే ఆయుర్వేద నిపుణుడు, అతనే హోమియో వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ కూడా. ఆమదాలవలస మండలం, టి.జొన్నవలస కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ వైద్య సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు నిజాలను మా ఇన్వెస్టిగేటివ్ టీమ్ బట్టబయలు చేసింది. అసలేం జరిగింది? 2018లో టి.జొన్నవలస గ్రామంలో సమ

BAGADI NARAYANARAO


మత్తులో తూలి.. మృత్యు కాలువలోకి
భార్య, ఇద్దరు కుమార్తెలను అనాథలను చేసిన వ్యసనం మద్యం మహమ్మారికి మరో బలి.. రోడ్డున పడిన కుటుంబం కాలువపై పలకలు లేవు.. బెల్ట్ షాపులకు అడ్డు అదుపూ లేదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బలగమెట్టు రామమందిరం ఎదురుగా ఉన్న కాలువలో పడి అదే ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (35) అనే వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం రాత్రంతా తాగి, వేకువజామున 3 గంటలకు లేచి ఇంటికి వెళ్లే క్రమంలో తూగి ఒకసారి పడిపోయాడు. మళ్లీ లేచి తమాయించుకునే లోపే కొత్తగా నిర్మించిన కాలువలో పడి మరణించినట్లు సీసీ ఫుటేజ్ చెబుతుంది.
Prasad Satyam


హై.. హై.. రైల్వే శాఖ!
సుమారుగా రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వేల్లో మరో కొత్త శకం ప్రారంభ మైంది. దేశంలోని తొట్టతొలి హైడ్రోజన్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపడంతో పట్టాలపై పరుగులు తీయడం మన రైల్వేలు సాధించిన మరో అద్భుత విజయంగా చెప్పవచ్చు. జీరో కాలుష్యంతో పూర్తిస్థాయి గ్రీన్ రైలు కావడం మరో విశేషం. దాదాపు నీటితోనే నడిచే ఈ రైలు విని యోగం తర్వాత అదే నీటిని బయటకు విడిచిపెట్టడం దీని ప్రత్యేకత. హర్యానాలోని జింద్`సోనేపట్ మధ్య తొలి గ్రీన్ రైలు సర్వీస్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో

DV RAMANA


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని

BAGADI NARAYANARAO


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA


అమ్మో.. మళ్లీ కరోనా!
దేశవ్యాప్తంగా ఇప్పటికే 339 కేసులు నమోదు కేరళలో అత్యధికంగా 117 మందికి ఆస్పత్రులపాలు మన రాష్ట్రంలో 12 మందికి అస్వస్థత.. నాలుగు మరణాలు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య అప్రమత్తత ప్రకటించిన కేంద్రం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా వార్డుల ఏర్పాటుకు చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) సుమారు ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత నెల రోజుల వ్యవధిలో వందల కేసులు వెలుగులోకి రాగా.. మన రాష్ట్రంలో అయి

DV RAMANA


‘మిషన్ మార్చ్’.. ఒత్తిడి అదనం
టెన్త్ క్లాస్ స్టడీ అవర్ల ముందస్తు షురూ పదోతరగతి అదనపు క్లాసులపై క్షేత్రస్థాయి ఆందోళనలు గ్రామీణ ప్రాంతాల్లో ‘చీకటి’ భయాలు.. హాజరు శాతంపై ప్రభావం విద్యార్థులపై ఒత్తిడి పెంపా? ఫలితాల వేటలా? స్థానిక అవసరాలను విస్మరించిన విద్యాశాఖ ప్రణాళిక నైపుణ్యాల సాధన వదిలేసి మార్కుల వేట సరికాదంటున్న నిపుణులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “పదో తరగతి ఫలితాలే పరమావధిగా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా, నవంబర్ తర్వాత ప్రారంభమవ్వాల్సిన టెన్త్
Prasad Satyam


కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
లిఫ్ట్పై ఆరుగంటలు మృత్యుపోరాటం రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు కట్ట బాబు మరణంలో విషాద కోణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చ
Prasad Satyam


జిల్లాను వణికిస్తున్న డయేరియా
సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం (సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో మంత్రి అచ్చెన్న పరామర్శ (ఫైల్ ఫోటో)) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా సంభవిస్తున్న డయేరియా (అతిసారం) ఘటనలు, తీవ్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతేడాది నవంబర్ చివరి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన ఘటనలు నమోదు కాగా, సుమారు 250 మందికి పైగా అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఇటీవల విద్యా సంస్థల్లో వరుసగా అతిసారం ప్ర

BAGADI NARAYANARAO


సమర్థతే శాపమా!
కొత్త డీఎంహెచ్వో రాకలో అనుకోని ఆలస్యం అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్ డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగుల

DV RAMANA


అవినీతి లైఫ్ స్కిల్గా మారిపోయిందా?
పాపాలు చేసి హుండీలో డబ్బులేస్తే సరిపోతుందనే భావన ఆచారాలు, పూజలు ప్రదర్శనకే పరిమితం కాకూడదు ధర్మసంస్థాపకుడు రాముడి దగ్గరే ధర్మం తప్పితే ఎవరికి చెప్ప్పుకోవాలి? ఇది ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి కాదు.. కాంట్రాక్టర్ చేసిన మోసం కాదు.. గుర్తుపట్టలేని కార్పొరేట్ సంస్థ చేసిన అక్రమం కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి ఆలయానికే చెందిన నిధులు మింగేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం సాగింది. ఆ ఉద్యమం దేశ రాజకీయాలను ప్రభా

NVS PRASAD
రాజకీయాలు


సీదిరి అరెస్టులో చట్టం ఎంత? రాజకీయం ఎంత?
BNS 105 చుట్టూ ముదురుతున్న వివాదం పలాస పోలీస్స్టేషన్లో ఇంకా కొనసాగుతున్న హైడ్రామా మంత్రిగా ఉన్నప్ప్పుడు శిరీషను వేధించిందీ తక్కువేం కాదు త్యాడీ పేరుతో కేసు ముగింపు నుంచి సీసీటీవీ ఫుటేజ్ లీక్ నిజాలు తేలేది కోర్టులోనే! (సత్యంన్యూస్, పలాస) మాజీమంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలాస పోలీస్స్టేషన్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన తర్వాత గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆయన్ను విచారిస్తున్నట్లు పోలీ


చావు ఫేక్.. కూతురు ఫేక్.. పత్రాలూ ఫేకే
రిజిస్ట్రార్ సహకారంతో తమ్మినేని నాని ల్యాండ్స్కామ్ అధికార దర్పంతో పాత సర్టిఫికెట్ల నుంచి సంతకాలు కాపీ పేస్ట్ తమ్మినేని కుటుంబం చుట్టూ భూపాపం ఉచ్చు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని శ్రీరామ వెంకట చిరంజీవి నాగ్ (నాని) కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో ప్రతీది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలు మర్చిపోవడం వల్ల నిందితులు దొరికిపోయారు గాని, లేదంటే ఎప్పటిలానే మిగతా భూములు మింగేసినట్టే వరం కాలనీలో భూమిని కూ


సాయంలో వివక్ష ఎందుకు?
జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం ‘జగన్మోహన్రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన


అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్స్టేషన్లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు


నమ్మకానికి నిలువుటద్దం!
నరసన్నపేట టు నయా లీడర్షిప్ కృష్ణదాస్ బలాలు, భవిష్యత్ పరీక్షలు జగన్కు నమ్మకస్తుడిగా, జిల్లా సారధిగా నేడు మరో పుట్టినరోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైకాపా సారధిగా ధర్మాన కృష్ణదాస్ విజయవంతమయ్యారా? విఫలమయ్యారా? అన్న చర్చకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏనాడూ తావివ్వలేదు. ఎందుకంటే.. నమ్మకానికి నిలువుటద్దం ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ప్రసాదరావు కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్న రోజుల్లోనే జగన్ వెంట నడిచిన కృష్ణదాస్ కంటే నమ్మకస్తుడు మరొకరు ఆయనకు కనిపించలేదు, కనిపించ


కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం
మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్గోలా? మాస్టర్ స్ట్రోకా? ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన కోర్ ఓట్బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని
క్రీడలు
ప్రాంతీయం


బుల్లి ఎర్రన్నతో అచ్చెన్న ఆటవిడుపు!
ఢిల్లీ పర్యటనలో కాసేపు కులాసాగా (సత్యంన్యూస్, న్యూఢిల్లీ) పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలతో వారు చేసే చిలిపి చేష్టలు ఎంతటివారినైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూల్ చేసేసి.. కులాసాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అదే తమ రక్తసంబంధీకుల ప్రతిరూపాలైతే ఆ అనుబంధం, ఆత్మీయత మరింత గాఢంగా పెనువేసుకుంటుంది. అమాత్య ీVAదాలో నిరంతర రాచకార్యాలతో ఒత్తిడితో గడిపే కింజరాపు అచ్చెన్నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అటువంటి అనుభూతిని, ఆప్యాయతను, మానసికోల్లాసాన్ని ఆస్


అకస్మాత్తుగా కాలేజీ మూసివేత.. ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాకులాట
అదనపు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యం కౌన్సెలింగ్ల వేళ ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ (సత్యం న్యూస్,నరసన్నపేట) పట్టణంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ‘శ్రీ విజయం జూనియర్ కాలేజీ్ని యాజమాన్యం అకస్మాత్తుగా మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సారవకోటకు చెందిన బోర జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలను ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్


‘తప్పు’తాగడమేనా..మరి ఇవి తప్పులు కావా?!
మత్తులో తూలి కాలువలో పడి సత్యనారాయణ మృతి తాగడమే నేరమన్నట్లు కనీసం సానుభూతి లభించని పరిస్థితి దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బాధ్యత లేదా? మందిరం ఎదురుగానే బార్, సమీపంలోనే రెండు బెల్ట్షాపులు వాటిని అరికట్టని ఎక్సైజ్, పోలీసు శాఖలు నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టని వారూ దోషులు కాదా? (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘తాగడం తప్పే కదా.. తప్పతాగాడు.. కాలువ కూలిపోయాడు.. తప్పేం లేదు!’.. బలగమెట్టు వద్ద ఒక వ్యక్తి తప్పతాగి కాలువ


సమర్థతే శాపమా!
కొత్త డీఎంహెచ్వో రాకలో అనుకోని ఆలస్యం అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్ డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగుల


ఫలించిన మూడేళ్ల పోరాటం
స్వీట్స్ కార్ఖానా మూసివేత ‘సత్యం’ కథనంతో కదిలిన అధికారులు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించ


తొలగింపుల్లో.. తారతమ్యాలు!
చిన్న షాపులపై ప్రొక్లైయిన్ల ప్రతాపం పెద్ద వస్త్ర సముదాయాల వద్దకు వెళ్లని మున్సిపల్ యంత్రాంగం ఫుట్పాత్లను కప్పేసి రోడ్డు మీదకే కార్ల పార్కింగ్ ర్యాంపులు అన్ని ఆక్రమణలనూ తొలగిస్తాం- మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బాపూ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ముళ్లపూడి వెంకటరమణ రాసినట్టు ఆడాళ్లు, మగాళ్లు సమానమే. కాకపోతే మగాళ్లు కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు.. నగరంలో ఫుట్పాత్లకు ఆనించి రోడ్డు మీదకు యథేచ్చగా నిర్మించిన ర్యాంపులు (గట్లను) మున్సిపల్ యంత్
సంపాదకీయం


ధర్మేంద్రుడి ముందంతా ముళ్లబాటే!
దేశమంతా ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నది. అదే కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ పార్టీ చేపట్టిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. ఈ డిమాండ్తో గత కొన్నిరోజులుగా లడ్డాఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, దానికి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ ఛలో పార్లమెంటు ఉద్యమానికి పిలుపునివ్వడం, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి విద్యార్థులు,

DV RAMANA
12 hours ago2 min read


అపరిచితుడి చేతిలో ఉద్యమ రాయి!
ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి అపరిమితంగా పెరిగినప్పుడు దానికి ఒక బలమైన సిద్ధాంతం తోడైనప్పుడు, దానికి ఒక సమర్థమైన నాయకత్వం లభించినప్పుడు వాటి నుంచి ఒక బలమైన ఉద్యమం పుడుతుంది. కానీ అదేం చిత్రమో గానీ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఉద్యమం వెనుక యువజనుల్లో పేరుకుపోయిన కొండంత అసంతృప్తి కనిపిస్తున్నా.. దానికి ఒక సైద్ధాంతికత గానీ, ప్రముఖ నాయకత్వం గానీ కనిపించడం లేదు. దీన్ని నడుపుతున్న అభిజిత్ దిబ్కే గానీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్

DV RAMANA
2 days ago3 min read


ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!
పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్ఫోన్ అందులో య

DV RAMANA
2 days ago3 min read
క్రైమ్


ట్రిపుల్ మర్డర్కు ఏఐ సహకారం!
కలకలం సృష్టించిన కేసులో ప్లానంతా చాట్బాట్దే బెంగళూరు పోలీసులనే నివ్వెరపరిచిన దర్యాప్తు వివరాలు ప్రియుడితో కలసి సొంత కుటుంబం హత్య పోలీసులనే సవాల్ చేస్తున్న డిజిటల్ దర్యాప్తు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జమానా నడుస్తోంది. ప్రస్తుతం అది సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నది. లెటర్ రాయాలన్నా.. ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా.. ఏదైన సమస్యపై సలహా కావాలన్నా.. ఏదైనా పని చేసిపెట్టాలన్నా ఏఐ సై.. సై.. అంటున్నది. మనం కూ

DV RAMANA
11 hours ago3 min read


ఫేస్బుక్ మాయ
తాళి కట్టి, నట్టేట ముంచిన బీట్ ఆఫీసర్! రూ. 40 లక్షలు గుంజి.. మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై బాధితురాలి పోరాటం ( సత్యం న్యూస్,శ్రీకాకుళం) ఫేస్బుక్లో పరిచయం.. ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మి పెళ్లి చేసుకుంటే, నాలుగేళ్ల పాటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకుని నట్టేట ముంచాడో కిరాతకుడు. దళిత మహిళ కావడంతో కులం పేరుతో దూషిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడిన భర్తపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో సంచలనం సృష్టిస్తోంది. బాదితరాలు పోలీసులకు ఇచ

BAGADI NARAYANARAO
1 day ago2 min read


భర్తలు బలిపశువులు.. భార్యలే విలన్లు!
మట్టికరుస్తున్న మగమహారాజులు! సమాజం మారుతోంది.. పరిస్థితి తిరగబడుతోంది 69 శాతం ఈ తరహా హత్యల్లో భార్య, ప్రియుల ప్రమేయం వేధింపులు, తప్పుడు ఫిర్యాదులు తట్టుకోలేక మరికొందరి ఆత్మహత్య గత పదేళ్లలో 82 శాతం పెరిగిన భర్తల అసహజ మరణాలు నిర్థారిస్తున్న జాతీయ క్రైమ్ రికార్డులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్యయనాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) `జూలై 18.. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోహ్గడ్ కోటలో షియా గోయల్ అనే యువతి తన ప్రియుడు చేతన్ చౌదరీతో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండపై న

DV RAMANA
5 days ago3 min read
ప్రత్యేక కథనాలు


వణుకుతోంది పసిపిల్లలు కాదు... ఆ కుర్చీల్లో కూర్చున్న పెద్దలే
బొద్దింకలకెందుకింత మద్దతు? కమలాన్ని కలవరపెడుతున్న కాక్రోచ్ దేశాన్ని దారిలో పెట్టుకోవాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ మూతికి ఖర్చీఫ్ కూడా సరిగ్గా కట్టుకోకుండా తమ మధ్య వచ్చి పడిన టియర్ గ్యాస్ షెల్ని ఉన్న పళంగా చేతిలోకి తీసుకుని దూరంగా విసిరేసి పోతాడు ఒక యువకుడు, చుట్టూ కమ్ముకుంటున్న ప్రశంసలని నవ్వుతూ జేబులో వేసుకుని... పోలీసుల ఎత్తులో సగం కూడా లేని ఓ పసిమొహం అమ్మాయి వారి మీదికి సివంగిలా ఎగిరి దూకుతూ కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తుంది... పోలీసులతో బూటుకాళ్ల దెబ్బలు తిన్న యువకుడు అతి క

NVS PRASAD
10 hours ago


స్పీకర్ పదవి చేస్తే.. అంతే సంగతులు!
ఆంధ్ర నేతలకు అచ్చిరాని రాజ్యాంగ పదవి ఆ పదవి చేస్తే.. రాజకీయ జీవితం ముగిసినట్లే నవ్యాంధ్రప్రదేశ్లో ఇద్దరు స్పీకర్లను చుట్టుముట్టిన కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి తప్పని ఓటములు కోడెల ఆత్మహత్యకు పాల్పడితే.. తమ్మినేని పరార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాజకీయాల్లో సెంటిమెంట్లకు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేయాలన్నా.. పదవులు చేపట్టాలన్నా.. అంతెందుకు రాజకీయంగా ఒక కొత్త అడుగు వేయాలంటే తిథులు, ముహూర్తాలు చూసిగాని కదలరు. అదేవిధ

DV RAMANA
1 day ago


అన్నేళ్ల అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
ఆధార్ నుంచి బంధుత్వాల వరకు అన్నీ ఫేక్ దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు రూ.4 కోట్ల భూభాగోతంలో మాజీ స్పీకర్పై బిగుస్తున్న ఉక్కుపాశం సివిల్ వివాదం కాదు.. ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భుకబ్జా పన్నాగం వేశారంటూ శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు రూ.4 కోట్లు విలువ చేసే భూమిని సీతారాం కుటుంబం అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించడంతో ఇప్ప్పుడు
Prasad Satyam
3 days ago
వినోదం


తాత చూపిన దారిలో హీరోగా జయకృష్ణ
కృష్ణ సలహాతో అమెరికాలో నటన శిక్షణ ‘శ్రీనివాస మంగాపురం’తో వెండితెర అరంగేట్రం ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. దివంగత నటుడు రమేష్బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జయకృష్ణ తన సినీ ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథను పంచుకున్నారు. తండ్రి రమేష్బాబు మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో, 15 రోజుల కార్యక్రమా


75 వసంతాల ‘పాతాళ భైరవి’
తెలుగు కమర్షియల్ సినిమాకు తొలి పునాది రాయి! సినిమా రంగానికి కేవలం సాంకేతిక విప్లవాన్నే కాకుండా, తెలుగు చిత్రసీమలో నేటి ‘కమర్షియల్ ఫార్ములా’కు బీజం వేసిన అద్భుత దృశ్యకావ్యం ‘పాతాళ భైరవి’. ఈ చిత్రం విడుదలై 75 ఏళ్లు (వజ్రోత్సవం) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, నాటి విశేషాలు, ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన కథనాలు మరియు భారతీయ చలనచిత్ర రగంపై ఈ సినిమా చూపిన ముద్రపై ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ అందించిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం... అల్లావుద్దీన్ అద్భుత దీపం... పింగళి అద్భుత సృష్


రివెంజ్ యాక్షన్ డ్రామా
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్గా నిలిచాయి. మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి. ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు. ట్రైలర్లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గ
bottom of page





















